మునగాల గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేయుచుండగా రెండు టాటా ఏసీఈ వాహనాలలో కోదాడ వైపు నుండి హైదరాబాదు వైపునకు గోవులలోడుతో హైదరాబాదు, వెళ్ళుచుండగా పట్టుబడి చేయటకు ప్రయత్నం చేయుచుండగా ఒక వాహనం యొక్క డ్రైవర్ పరారై పోయినాడు రెండవ వాహనం డ్రైవర్లను పట్టుబడి చేసి విచారించగా తన పేరు గొడ్ల బాబ్జి తండ్రి అప్పారావు వయసు 39 సంవత్సరములు గ్రామం నామవరం అనకాపల్లి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అని తెలిపినాడు ఇట్టి వాహనం జగ్గంపేట నుండి హైదరాబాదుకు కబేలాకు తీసుకొని వెళ్ళుచున్నామని మొదటి వాహనంలో తొమ్మిది గోవులు రెండవ వాహనంలో 8 గోవులు కలవు కేసు నమోదు చేసుకుని విచారణ జరుగుచున్నది పట్టుబడి చేసిన గోవులను గోశాలకు కూడా హైదరాబాదుకు తరలించడం జరిగిందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
