Tnrnews.in
తెలంగాణ

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

పెంచికల పేట్ మండలం లో తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడపీ రోడ్లు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని ఎస్సై,కొమురయ్య అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ జమిల్ హైమత్ తో కలిసి ట్రాక్టర్ యజమానులతో మాట్లాడారు. కేజీవెల్స్ వలన రోడ్లతో పాటు అటవీ ప్రాంతంలో మొక్కలు, చెట్లు కూడా ధ్వంసం అవుతున్నాయని ఆయన అన్నారు. కేజీవీల్స్ కు తప్పకుండా ఇనుప పట్టీలు ఏర్పాటు చేసుకొవలని, లేనియడల జరిమానా విధిస్తామని, అవసరమైతే ట్రాక్టర్ ను జప్తు చేస్తామని ట్రాక్టర్ యజమానులను హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి… కోల ఆంజనే యులు.  

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు 

TNR NEWS

*కులదురహంకార హత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…*  *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్…*

TNR NEWS

సూర్యాపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన సదస్సు

TNR NEWS