Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేత

మల్యాల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలను ప్రారంభించడంలో బాగంగా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు జిల్లా అడిషనల్ కలెక్టర్ లత అందజేశారు. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమం లో , ప్రత్యేక అధికారి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్,తహశీల్దార్ మునిందర్, ఎంపిడిఓ స్వాతి,ఎంపిఓ ప్రవీణ్ , వ్యవసాయ అధికారులు, ఇజిఎస్ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs

కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరం

TNR NEWS

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

Harish Hs

సిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

Harish Hs

గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు

TNR NEWS

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS