Tnrnews.in
తెలంగాణ

లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేత

మల్యాల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలను ప్రారంభించడంలో బాగంగా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు జిల్లా అడిషనల్ కలెక్టర్ లత అందజేశారు. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమం లో , ప్రత్యేక అధికారి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్,తహశీల్దార్ మునిందర్, ఎంపిడిఓ స్వాతి,ఎంపిఓ ప్రవీణ్ , వ్యవసాయ అధికారులు, ఇజిఎస్ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి క‌న్నుమూత

TNR NEWS