Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

నాడు – నేడు నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలి

కాకినాడ : నాడు నేడు పథకంలో నిర్మాణాలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పనులపై వచ్చిన బహిరంగ ఆరోపణలు గ్రీవెన్స్ పిర్యాదులు పత్రికా వార్తలు మున్నగు వాటిపై అధ్యయనం నిర్వహించి సాక్షులతో లోతైన విచారణ నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాల ల్లో త్రాగు నీటి ఆర్ ఓ ప్లాంట్లు  టాయిలెట్లు సైకిల్ షెడ్లు ఆవరణలు మునిగిపోకుండా మెరక చేయించే పనులు పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు నిర్వహణ చేయించే పనులు యాక్షన్ ప్లాన్ గా వేసవిలో చేపట్టాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజలకు చేరువగా ఉండి ప్రభుత్వ పధకాలను అందించడంలో భాద్యత తీసుకోవాలి

Dr Suneelkumar Yandra

సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..

TNR NEWS

మత్స్యకార సమస్యలు త్వరితరగతిని పూర్తి చేయండి

Dr Suneelkumar Yandra

నేటి నుంచి పాపికొండల బోటింగ్​ నిలిపివేత

TNR NEWS

అనపాల సేవలు అభినందనీయం – రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ

Dr Suneelkumar Yandra

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ షణ్మోహన్

Dr Suneelkumar Yandra