Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

తుంగతుర్తి మండలం అన్నారం ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం ఇంకొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గాజుల రామయ్య(55)తండ్రి పుల్లయ్య ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

TNR NEWS

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు : ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Harish Hs

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి

TNR NEWS

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

చింతకాయల వీరయ్య మృతి బాధాకరం

Harish Hs