Tnrnews.in
తెలంగాణ

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కులుస్తుల కార్తీక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు పలువురు పెరిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక కుల కళ్యాణమండపంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కోట మధు ఆధ్వర్యంలో వన భోజన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రామిరెడ్డి పాలెం రోడ్డులోని మామిడి తోటలో జరిగే వనభోజనాలకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెరిక కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం పట్టణ అధ్యక్షుడు కోట మధు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కోట మల్లికార్జున్, రామినేని శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య,కందుల చంద్రశేఖర్, తిపిరిశెట్టి రాజు,బచ్చు అశోక్, పత్తిపాక జనార్ధన్, తూనం కృష్ణ,పాయిలి కోటేశ్వరరావు, రాజేష్, వంశీకృష్ణ, నాగేశ్వరరావు, కీత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కుప్టీ ఘాటులో లారీ–బస్సు ఢీ : ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

TNR NEWS

రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి

TNR NEWS

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS

ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి… ప్రభుత్వం వెంటనే జాక్ తో చర్చలు జరపాలి.. భూపాల్ CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు 

TNR NEWS

ప్రకృతి వనాలలో చెరువుల వెంబడి రోడ్ల వెంబడి ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా పండ్ల మొక్కలు నాటాలి

Harish Hs