Tnrnews.in
తెలంగాణ

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కులుస్తుల కార్తీక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు పలువురు పెరిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక కుల కళ్యాణమండపంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కోట మధు ఆధ్వర్యంలో వన భోజన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రామిరెడ్డి పాలెం రోడ్డులోని మామిడి తోటలో జరిగే వనభోజనాలకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెరిక కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం పట్టణ అధ్యక్షుడు కోట మధు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కోట మల్లికార్జున్, రామినేని శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య,కందుల చంద్రశేఖర్, తిపిరిశెట్టి రాజు,బచ్చు అశోక్, పత్తిపాక జనార్ధన్, తూనం కృష్ణ,పాయిలి కోటేశ్వరరావు, రాజేష్, వంశీకృష్ణ, నాగేశ్వరరావు, కీత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా కుల గణన చేపట్టాం-ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*

TNR NEWS

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

TNR NEWS

జర్నలిస్టు రఘు మృతి బాధాకరం

TNR NEWS

నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ 

TNR NEWS