Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు

చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామ శివాలయ నిర్మాణానికి శుక్రవారం చేవెళ్ల మండల బీజేపీ నాయకులు విరాళాలు అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి రూ.51,000, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్ రూ.11,000, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు చేకూరి ప్రవీణ్ రెడ్డి రూ.21,000, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుడుపల్లి మధుసుదాన్ రెడ్డి రూ.11,106, బీజేపీ నాయకులు మల్గారి మచ్చెందర్ రెడ్డి రూ.5000 లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ నాయకులను అభినందించారు.

Related posts

కోదాడలో గ్యాస్ సిలిండర్ దొంగ అరెస్ట్

Harish Hs

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs

జర్నలిస్టులపై బెదిరింపులకు దిగితే ఉద్యమిస్తాం • ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు*  •జర్నలిస్టులపై బెదిరింపులకు దిగిన డీఈఓపై చర్యలు తీసుకోవాలి…

TNR NEWS

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

TNR NEWS