Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

 

ప్రధాన మంత్రి జన వికాస్ యోజన పథకం క్రింద మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన మైనారిటీ నాయకులు అహ్మద్ కలీమ్. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగోని శ్రీనివాస్ గౌడ్*, బిజెపి నల్లగొండ సెక్రటరి యూసఫ్ , భరత్, వెంకట్ , మదీనా మస్జిద్ ఇమామ్ హఫీజ్ నిజాముద్దీన్, మౌలానా అథర్, మొహీతుల్లా, ఫహీం (బొట్టుగూడ),యూసఫ్ పటేల్, అమర్ బిన్ బదర్. తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పుట్టినరోజు వేడుకలు

TNR NEWS

శబరి యాత్రకు వెళ్లిన కన్‌సాన్‌పల్లి అయ్యప్ప స్వాములు

TNR NEWS

లారీ అసోసియేషన్ అభివృద్ధిలో ముండ్ర వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఎస్పీ…

Harish Hs

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS