Tnrnews.in
తెలంగాణ

భవన నిర్మాణ వ్యర్ధాలతో ప్రజలకు ఇబ్బందులు….

కోదాడ పట్టణం 19 వ వార్డు భవాని నగర్ లోని మదిరా కృష్ణారెడ్డి వీధిలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా మట్టికి బదులుగా భవన నిర్మాణ వ్యర్థాలు, పెద్ద పెద్ద బండ రాళ్లు వేయడంతో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వ్యర్ధాలను పోసిన వారిపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అవార్డు స్థానికులు కోరుతున్నారు…………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చెరువు కట్టపై కంపచెట్లను తొలగిస్తాం

Harish Hs

లక్ష డప్పులతో సత్తా చాటుతాం

Harish Hs

స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం

Harish Hs

జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.  సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ‌

TNR NEWS

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ వేడుకలు

TNR NEWS