Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుదాఘాతంతో రైతు మృతి

మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గ్రామానికి చెందిన అనంతుల వీరయ్య (56) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరయ్య తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

TNR NEWS

బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారికి ఘన సన్మానం ముఖ్యఅతిథిగా తాజా మాజీ జడ్పిటిసి పాశం రాంరెడ్డి

TNR NEWS

జంగు బాయి మాల స్వీకరించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి 

TNR NEWS

టీఎన్జీవో ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి

TNR NEWS

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

Harish Hs