Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మోదుంపల్లి లింగయ్య ఇటీవల అనారోగ్య కారణాల చేత మరణించగా,వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని,నిరుపేదలకు ఏ కష్టం వచ్చిన తన వంతు సహాయం అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి స్వామి, సోషల్ మీడియా అధ్యక్షులు కొప్పుల శ్రవణ్ కుమార్,మనుమడ్ల శ్రీనివాస్, ఆయిల నరేష్ కుల సంఘం నాయకులు నెరువట్ల సాగర్, మొదుంపల్లి కిష్టయ్య,భూమయ్య,సాగర్,నేరువట్ల ఆనంద్,తేజ,మల్లేశం,ఎదుల్ల అంజయ్య,మనుమడ్ల మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.

Related posts

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

TNR NEWS

తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

Harish Hs