March 14, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మోదుంపల్లి లింగయ్య ఇటీవల అనారోగ్య కారణాల చేత మరణించగా,వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని,నిరుపేదలకు ఏ కష్టం వచ్చిన తన వంతు సహాయం అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి స్వామి, సోషల్ మీడియా అధ్యక్షులు కొప్పుల శ్రవణ్ కుమార్,మనుమడ్ల శ్రీనివాస్, ఆయిల నరేష్ కుల సంఘం నాయకులు నెరువట్ల సాగర్, మొదుంపల్లి కిష్టయ్య,భూమయ్య,సాగర్,నేరువట్ల ఆనంద్,తేజ,మల్లేశం,ఎదుల్ల అంజయ్య,మనుమడ్ల మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.

Related posts

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి – గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక చర్యలు – ప్రతిపక్షాలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయొద్దు – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

TNR NEWS

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS

*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*

TNR NEWS