తుని, మార్చి 03 : ప్రేమ, శాంతి, తృప్తి ద్వారా మానవత్వమే ఈశ్వరత్వమని, త్రయీ సాధన ద్వారా అనుభవంలో గ్రహించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్...
సూర్యాపేట:నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసి పాపను తొక్కి చంపిన పెత్తందారులను హత్య నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని , బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,...
పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన రణపంగా శ్రవణ్ పూలే అతి చిన్న వయసులోనే సామాజిక మరియు రాజకీయ వివిధ రంగాల్లో శక్తితో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బహుజన విద్యార్థి నాయకుడు...
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం నాడు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పర్యవేక్షించినారు ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా* జాతీయ విద్యా పరిశోధన...
*సమస్యల పరిష్కారానికి కృషి…..* మునగాల: గ్రామంలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని సర్పంచి కుంచం ఇందిరా, నర్సయ్య అన్నారు. మునగాల మండలంలోని నర్సింహులగూడెంలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లో ...
పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా పిఠాపురం, ఫిబ్రవరి 11 : సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకూ కాలం అందరినీ పరీక్ష పెడుతుందని కాల పరీక్షకు ఎవరూ అతీతులుకారని పీఠాధిపతి డాక్టర్ ఉమర్...
పిఠాపురం, ఫిబ్రవరి 10 : ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని ఆధ్యాత్మిక తత్వం మనసుకు దశ దిశ నిర్దేశిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య...
పిఠాపురం, ఫిబ్రవరి 09 : మానవుడు తాత్విక జ్ఞానం పొందడం వలన జ్ఞాన నేత్రం తెరువబడుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం...
పిఠాపురం, (బి.చిన్నబ్బాయి) ఫిబ్రవరి 07 : పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9,10,11 తేదీలలో 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహా సభలను నిర్వహించనున్నట్లు పీఠం కన్వీనర్...
కొంపల్లిలో జ్ఞాన చైతన్య సభ హైదరాబాద్, ఫిబ్రవరి 01 : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి 60వ జన్మదిన వేడుకలు హైదరాబాద్...
బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే FIR నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేసినారని ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు....
సూర్యాపేట: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట...
తణుకు : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా సద్గురువర్యులు బుధవారం తణుకు మండలం పైడిపర్రు గ్రామములో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం...
కాకినాడ : బహు బాషా కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞశీలి కవి శేఖర డా.ఉమర్ ఆలీషా అని వారి ముత్తాత గారిని ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ బాషణ చేసారు. శుక్రవారం ఉదయం...
మోతె : సంక్రాంతి పండుగ సందర్భంగా మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన...
పిఠాపురం పిఠాపురం మండలం, విరవాడ గ్రామానికి చెందిన దర్శకుడు ఎం.వి.సతీష్ కుమార్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో నిర్వహించిన 7వ అంతర్జాతీయ సంస్కృత లఘు చలనచిత్రోత్సవం–2026లో ఆయన దర్శకత్వంలో...
కోదాడ మండల పరధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన గోపి(13) మూడు సం.ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూర్తిగా మంచానికే పరిమితమై ఏమి చెయ్యలేని స్థితి. బాబు చికిత్సకు డబ్బులు లేక, కుటుంబ పోషణే...
భారతదేశంలో శూద్రులు అస్పృశ్యుల మహిళ విద్యను నిరాకరించిన మనుస్మృతిపై పోరాడి మహిళలకు చదువు నేర్పిన మహాయోధురాలు సావిత్రి భాయి పూలే అని వారి ఆశయం సమానత్వమేనని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి...
గతవారం బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల గమనించబడినప్పటికీ, నేడు కొన్ని మార్కెట్లలో ధరలు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఈ మార్పులకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10...
సావిత్రిబాయ్ పూలె 195వ జయంతిని వెంకటసాయి పారామెడీకల్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయ్ పూలె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి స్వీట్లు...
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతోత్సవం సందర్భంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ సూర్యాపేట ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల సహకారంతో కళాశాలలో మహిళ ఉపాధ్యాయ...
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్స్ అండ్ యాక్సెసరీస్...
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తుందని అదే పార్టీ ఎ జెండా అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జెర్రిపోతుల గూడెం గ్రామంలో ఉద్దండు...
ప్రజల్లో సేవా పథంలో తనదైన ముద్ర వేస్తున్న BSFI యువ నాయకుడు,స్థానిక ఎన్నికల్లో తనదైన. వ్యూహం తో రాజకీయం.నడిపిన. శ్రవణ్ వీడియోలు తను సోషల్ మీడియాలో ఎంతగానో నచ్చాయని యువకునిగా నీకు మంచి రాజకీయ...
అధికారంలో వున్న బిజేపి ప్రభుత్వం మహాత్మా గాంధీని మరోసారి హత్యచేశారని జిల్లా కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి గారు మరియు గ్రామ శాఖ కార్యదర్శి కొండారెడ్డి గారు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ...
హైదరాబాద్ : 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రథా పిక్చర్స్, సాయి సినీ చిత్ర సంయుక్త బ్యానర్లపై...
హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు–2025’ను...
హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థకు కల్చరల్...
సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం...
ఢిల్లీ, డిసెంబర్ 05 : స్ట్రీ శక్తి ప్రతిభా అవార్డ్స్ వ్యవస్థాపకుడు మరియు విజనరీ ఎం.డి. నాయుడు శుక్రవారం న్యూ ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయంలో నేపాల్ రాయబారి మహామహోపాధ్యాయ డాక్టర్ శంకర్ ప్రసాద్...
కోదాడ పట్టణంలో ఇటీవల అనుమానస్పదంగా మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని జాతీయ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు భైరపాక జయకర్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నరు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే..ఇక పవన్ ల విషయానికొస్తే ఇప్పటికే రెండు లను...
రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు గుంటూరులో రూ. 10 లక్షలు,...
మరువ తరమా’ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన సినిమా శుక్రవారం విడుదలైంది. రిషి, సింధు, అన్వీల మధ్య నడిచే ఈ కథలో ప్రేమ, వియోగం, తల్లి పాత్ర కీలకమైనవి. దర్శకుడు...
మన శరీరానికి నీరు ఎంతో అవసరం. రోజువారీ జీవక్రియలు సాఫీగా సాగాలంటే సరైన మోతాదులో నీటిని తాగడం చాలా ముఖ్యం. కానీ “ఎక్కువ తాగితే ఇంకా మంచిది” అన్న భ్రమలో పడి రోజుకు...
అఖండ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ సంయుక్త మీనన్ తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణపై గౌరవం, శివుడిపై భక్తి, సినిమా ప్రయాణం గురించి ఆమె మాట్లాడారు. బాలయ్య ఎనర్జీ, సేవాభావం అద్భుతమని ప్రశంసించారు. తమన్...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మంచు కుటుంబ కలహాలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ కుటుంబం మళ్లీ ఒకటవ్వాలని దేవుడిని కోరుకుంటానని అన్నారు. ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజమని,...
ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఒకటే – ప్రీమియం రైళ్లలో టీ, కాఫీ, బిర్యానీలు అంటే ఆకాశమే ధర పాడుతోంది. మెనూ రేట్లకు, కౌంటర్ రేట్లకు పోలిక లేకుండా పోయింది. ఈ గందరగోళానికి అడ్డుకట్ట...
నటి సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారని, బాలీవుడ్, తమిళ్ సినిమాలపై దృష్టి సారించారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఫిదా సినిమాతో...
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ ఘాటు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు....
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది....
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఎల్బీ శ్రీరామ్ ప్రయాణం సుదీర్ఘమైనదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “ఈ మధ్య కాలంలో కామెడీ వేషాలు తగ్గిపోయాయి .. కమెడియన్స్ కూడా తగ్గిపోయారు....
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అఖండ 2’పై అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. జర్మనీకి చెందిన ఓ ఎన్ఆర్ఐ అభిమాని...
కొడంగల్లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు చదువుకోసం కొడంగల్కు వచ్చేలా భారీ స్థాయిలో విద్యా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు....
కోదాడ,చిలుకూరు పోలీసుల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందిన కోదాడ గాంధీనగర్ కు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి పై సమగ్ర విచారణ జరపాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి...
చివ్వెంల:2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట టు...
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన...
జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్థాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు.ఈ మానవరహిత డ్రోన్..చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఘగ్వాల్ సెక్టార్లోని...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (23.11.2025) అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు రాప్తాడు చేరుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి...
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని...
అక్కినేని నాగార్జున సతీమణి అమల తన గతం గురించి, కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాగార్జున, అమల జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ 36 ఏళ్ల తర్వాత ఇటీవల...
నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటినుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ప్రకటన చేశారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’కు...
రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది, దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తూ పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంది, రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలిస్తూ...
సూర్యాపేట : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా గల సత్రం బజారులో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ సత్య సాయి సేవా...
స్థానిక చివ్వేంల మండల పరిధిలోని మున్యానాయక్ తండా నందు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమo నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన...
సూర్యాపేట: డివైఎఫ్ఐ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు, తాడువాయి సింగిల్ విండో మాజీ చైర్మన్ మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామానికి చెందిన బొంత శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక...
పిల్లల్ని కనడానికి సరైన వయసు ఎంత ఉండాలి అనేది చాలా మంది యువ దంపతుల మనసులో తిరిగే ప్రశ్న. వైద్య నిపుణుల ప్రకారం, ఆరోగ్యకరమైన గర్భం మరియు బిడ్డ ఆరోగ్యం కోసం స్త్రీలు...
పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రాజెక్టులపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన 4 సినిమాలు ఒప్పుకున్నారు, వాటిలో దిల్ రాజు బ్యానర్ లో ‘అర్జున’ అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతోందని సమాచారం. ఈ...
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన...
నటి అనుపమ పరమేశ్వరన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మధ్య ప్రేమ పెరుగుతోందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘బైసన్’ షూటింగ్ సమయంలో స్నేహం ప్రేమగా మారిందని చెప్పుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన...
యదార్థ కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి ఓ సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుందని విడుదలకు ముందు నుంచే మేకర్స్ ప్రకటించడం.. ఈ...
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చేసింది. హారర్ కామెడీ జానర్లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి...
ఆషికీ’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి అను అగర్వాల్, తన జీవితంలోని ఓ ముఖ్యమైన విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను మానసికంగా నయం చేయడంలో ‘కరుణ’ కీలక పాత్ర పోషించిందని...
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మద్దతుగా నిలిచారు. దేవుడిని నమ్మే హక్కు ఎంత ఉందో, నమ్మకపోవడానికీ అంతే హక్కు ఉందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఇదే విషయాన్ని...
సూర్యాపేట: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...
కాకినాడ : ప్రజా సేవే పరమావధిగా ఎందరికో ఆపన్న హస్తం అందిస్తూ సేవా దృక్పథంతో ముందుకు వెళుతూ అందరి మన్ననలు పొందుతున్నారు జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్). ప్రజా సేవలో ముందువరుసలో...
సూర్యాపేట: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి ఐకెపి కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కాంట వేసి లిఫ్ట్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...
: మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
మోతే : మోతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్...
ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై...
మోతె : ఎంజిఎన్ఆర్ఇజిఎ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా మోతె మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.సర్వేలో సోషల్ ఆడిట్ డి.ఆర్.పి రేచల్, సిబ్బంది శిరీష లు పాల్గొని ఇంటింటికి వెళ్ళి...
మోతె, నవంబర్5( TNR NEWS ) : కుక్కను తప్పియ్యబోయి కారు అదుపుతప్పి ఒకరి మృతి సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలోనీ సబ్ స్టేషన్ (ఈద్గా) సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు...
మోతె, నవంబర్ 5 ( TNR NEWS ) : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఇవ్వాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్...
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను...
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్...
పూల మకరందమే సుమగంధమైతే సరసన నిలిచిన నీ జత ప్రియ నందనమైతే వలపులపూతోటలు వికసించి పోవా విరిసిన నవ కుసుమాలు పరిమళించిపోవా ఎద మాటున దాగిన మాట వినిపించే క్షణాన విశ్వమంతటా మన జ్ఞాపకాలే...
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు త్వరలోనే కుట్టుమిషన్ల పంపిణీ ఆదరణ 3.0తో కుల, చేతివృత్తుల వారికి శాశ్వత ఉపాధి ...
పిఠాపురం : పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం నందు మోoథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేసిన పిబిసి పరిధిలో ఉన్న 14 మంది లస్కర్లకు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి...
సూర్యాపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7, 8 తేదీలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వేలు నిర్వహిస్తున్నామని ఈ సర్వేలను విజయవంతం...
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిత్యం...
సూర్యాపేట:హత్య రాజకీయాలు తో ప్రజా ఉద్యమాలను ఆపలేవు అని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందని తెలంగాణ వ్యవసాయ...
సూర్యాపేట:మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు,వరదలు ,ఈదురు గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్...
కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ యు.కొత్తపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసన సభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్,...
రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో కాకినాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు...
విద్యార్థులు కనబడగానే ఉపాధ్యాయుడిగా మారిపోతారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం, రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. 4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో...
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని అంచనా వేస్తూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో ఒకటి రెండు...
సూర్యాపేట:అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయి రైతుల కష్టార్జిత పంట నష్టపోతున్నదని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు...
మోతె : మండల కేంద్రంలొనీ రైతు ఉత్పత్తిదారుల కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు డైరెక్టర్ లు, రైతులు ఆఫీస్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు...
పిఠాపురం : గత 2018వ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి ధ్యేయంగా ఏపీ తెలంగాణలో 3000 ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు పర్యటన చేస్తూ విద్యార్థిని విద్యార్థుల...
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : మానవసేవే మాధవ సేవ అన్న నినాదాన్ని ఆచరిస్తూ… తన వంతు సహాయంగా సేవచేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ సీనియర్...
హైదరాబాద్ : బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు నవంబర్ లో నిర్వహించబోయే “బుస్సా విజేత అవార్డ్స్”కు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో...
పవన్ కళ్యాణ్ స్పూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మచ్చా గంగాధర్ కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన...
కోదాడ, అక్టోబర్ 23: ది 25.20.25 శనివారం హుజూర్ నగర్ పట్టణంలో మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో 200పైగా ప్రైవేట్ కంపెనీలు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఇట్టి జాబ్ మేళా...
కోదాడ, అక్టోబర్ 23: ఈ నెల 25న హుజుర్ నగర్ పట్టణం లో పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఎస్ఎస్సిఎల్, డిఈఈటి సౌజన్యంతో మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యం లో...
నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపల్ కేంద్రంలోని తహిసిల్దార్ కార్యాలయం ముందు ఎరుకలి పందుల పెంపకందారులు మరియు ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పందుల పెంపకందారుడు బలప్ప మాట్లాడుతూ మేము పందులను పెంచుకొని జీవనోపాధి...
మోతె, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ) : ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ జయంతి సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ (స్వేరోస్ డే) సందర్భంగా మోతె మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ, స్వేరోస్...
మోతె, అక్టోబర్ 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వికలాంగుల అందరికీ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మోతె మండలం...