Tnrnews.in
తెలంగాణ

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

కోదాడ డిసెంబర్ 10:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించే అండర్ 14 టోర్నమెంట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ ఎంపికైనట్లు కోచ్ సిద్దిక్ తెలిపారు.ఈ సందర్భంగా కోచ్ సిద్ధిక్ మాట్లాడుతూ వీరు 8 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్నారు అన్నారు.సందేశీ రిత్విక్ జయ స్కూల్ లో 9వ తరగతి,ధరవత్ ఈశ్వర్ హోల్ ఫ్యామిలీ స్కూల్ నందు 8 వ తరగతి చదువుతున్నారు అనితెలిపారు.వీరు ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్,కోదాడ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ డా, కొత్తపల్లి సురేష్,చందా శ్రీను,ఖజమీయ,జబ్బర్,దర్గైయ్య, సురేష్,నాయిని నాగేశ్వర్ రావు,శ్రీకాంత్,నాయిని వేంకటేశ్వర్లు,తదితరులు అభినందనలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సమస్యల పరిష్కారానికి కృషి…..

TNR NEWS

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్.సంతోష్ ఎన్నిక

TNR NEWS

మహిళా సంఘ డైరెక్టర్ గా ఆవుల విజయలక్ష్మి

TNR NEWS

రవితేజ స్కూల్లో ఘనంగా గణనాథుని నిమజ్జనం

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS

ఎరువుల దిగుమతి భారం రైతాంగం పై మోపడం తగదు….. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS