Tnrnews.in
తెలంగాణ

మంత్రి పిఎ శ్రీధర్‌ రిసెప్షన్‌ కు హాజరైన మంత్రి దామోదర్‌ 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పిఎ శ్రీధర్, నాగలక్ష్మిల రిసెప్షన్‌ కు మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం ఏడుపాలయల దేవస్థానం వద్ద జరిగిన రిసెప్షన్‌కు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెల 26న వీరి వివాహం జహీరాబాద్‌ దగ్గరలోని పస్తాపూర్‌ కన్వెన్షన్‌లో జరిగింది. మంత్రి సీడబ్ల్యూసీ సమావేశాలకు వెళ్లడంతో హజరుకాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌ జిల్లా కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, నర్సాపూర్‌ కాంగ్రేస్‌ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విలువలతో కూడిన విద్యను అందించాలి

Harish Hs

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs

దేవాలయానికి రూ .లక్ష రూపాయలు విరాళం  

TNR NEWS

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలి… అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…

TNR NEWS

నిర్మల్ నగర్ లో ఘనంగా జరిగిన కెసిఆర్ జన్మదిన వేడుకలు    – కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ

TNR NEWS

పిల్లల భాగస్వామ్యం అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర 

TNR NEWS