Tnrnews.in
తెలంగాణ

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

కోదాడ పట్టణ పరిధి హుజూర్నగర్ రోడ్డు లోని సి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 26న నిర్వహించు మహా పడిపూజను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య కోరారు శనివారం ఆలయ ప్రాంగణంలో పడిపూజ మహోత్సవం కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివాలయం పూజారి,ఆలయ డైరెక్టర్లు ఎదు లాపురం శ్రీనివాసరావు వంకాయలపాటి నరసయ్య కంచుకొమ్ముల సైదులు రాము పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు- 2025 కి ఎంపిక

Harish Hs

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం……  తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..

TNR NEWS

ఎన్యుమరేటర్లకు తగు సమాచారం ఇవ్వండి

Harish Hs

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

కానిస్టేబుల్ నుండి కాలేజీ లెక్చరర్ దాకా..

TNR NEWS