ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని,ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.ప్రపంచ శాంతి కొరకు మనమందరం కలిసి ఉండాలని మంత్రి ఆకాక్షించారు.జిల్లా ప్రజలకు దేవుడి దయ వల్ల దీర్ఘాయువు కలగాలని, మరింత కాలం సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాక్షించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
