Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరిలో ఆక్వా విందు

పశ్చిమ గోదావరి జిల్లా: మృగశిర కార్తె సందర్భంగా జిల్లాలో నేడు ప్రత్యేక ఆక్వా విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రాంతాల్లో చేపలు, రొయ్యలతో ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. ఆహారంలో చేపలు, రొయ్యలు తీసుకోవడం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆక్వా రంగ అభివృద్ధి, చేపల వినియోగ ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులుతో గౌరీ నాయుడు మర్యాదపూర్వక భేటీ

Dr Suneelkumar Yandra

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

TNR NEWS

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు 6 సంవత్సరాల నిత్యశ్రీ ఎంపిక

Dr Suneelkumar Yandra

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు