Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరిలో ఆక్వా విందు

పశ్చిమ గోదావరి జిల్లా: మృగశిర కార్తె సందర్భంగా జిల్లాలో నేడు ప్రత్యేక ఆక్వా విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రాంతాల్లో చేపలు, రొయ్యలతో ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. ఆహారంలో చేపలు, రొయ్యలు తీసుకోవడం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆక్వా రంగ అభివృద్ధి, చేపల వినియోగ ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

Dr Suneelkumar Yandra

21న పిఠాపురం కు సిపిఐ రాష్ట్ర నేత కే రామకృష్ణ రాక

Dr Suneelkumar Yandra

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

TNR NEWS

పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి

Dr Suneelkumar Yandra

పారిశ్రామిక వేత్తలుగా మహిళలు పరిణామం చెందాలి : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra