Tnrnews.in
తెలంగాణ

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి గంజాయి కొని తెలంగాణ రాష్ట్రంలోని కంగ్టి మండల కేంద్రంలోని చుట్టు పక్కల గ్రామంలో అవసరం ఉన్న వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు అక్రమ రవాణా నివారణ కోసం కె శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరిండెంట్ ఎన్ఫోర్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో దెగుల్ వాడి నుండి కంగ్టి మార్గం మధ్యలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది వాహనతనిఖీలలో భాగంగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పద కనిపించడంతో వారి ద్విచక్ర వాహనని పోలీసులు తనిఖీ చేయగా ద్విచక్ర వాహన స్పలెండరు బైక్ నెంబర్ ఎపి 29ఎవి 3850 గల వాహనంలో3 కిలోలు ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. బండితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ద్విచక్ర వాహనం ను తనిఖీ చేయగా మూడు కిలోలు ఎండు గంజాయి లభ్యమైనట్లు ఎక్సేంజ్ అధికారులు తెలిపారు. అనంతరం ఇతని కిలో మూడు కేజీల గంజి రెండు మొబైల్ ఫోన్లో ఒక స్పెండర్ బండి సీజన్ చేసినట్లు తెలిపారు. మరియు ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఎక్స్చేంజ్ స్టేషన్ నందు అప్పగించామని అధికారులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులు అరుణ్ s%సిద్ధం నాగంపల్లి విలేజ్ ఇంతకీ మండలం బీదర్ జిల్లా

మారెప్ప s%మొగులాప్ప చింతకీ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

TNR NEWS

డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు

Harish Hs

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

సిపిఎం సీనియర్ నాయకులుమరిపెల్లి వెంకన్న ను పరామర్శిన   సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ

TNR NEWS