Category : తెలంగాణ
కోదాడ లో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లోని కేఆర్ఆర్ కళాశాల సమీపంలో 19.12 ఎకరాల విస్తీర్ణంలో,జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అభ్యర్థన మేరకు...
బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు
బీసీలను మోసం చేసే పార్టీలకు ఇక పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమీషన్ సభ్యులు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ హెచ్చరించారు. బీసీలు...
పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ వేడుకలు
కోదాడ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జంధ్యాల పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు గోలి నాగరాజు నివాసంలో పద్మశాలీయుల కుల దైవం మార్కండేయ మహా మునికి భావన ఋషి,...
చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి
మొక్కలను తోబుట్టువులుగా భావించి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో...
మొదటి వర్ధంతి సందర్భంగా అనాధ ఆశ్రమంలో అన్నదానం
కోదాడ మండల పరిధిలోని అశోక్ నగర్ లో గల శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో కోదాడ పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కడారు రామకృష్ణ వారి తండ్రి...
ట్రాఫిక్ నియమాలు పాటించాలి:కోదాడ పట్టణ సీఐ శివ శంకర్
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఓవర్ టెక్ చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు కొద్ది క్షణాలు కూడా ఆగలేకపోతున్నారని,...
డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో రెండవ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా,తల్లిపాలు అమృతం లాంటిది ప్రతి బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించడం ఆరోగ్యానికి శ్రేష్టమని,ఈ విధంగా చేయడం వలన తల్లి బిడ్డ...
జయశంకర్ ఆశయసాధనకు కృషి చేయాలి
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్...
జయశంకర్ ఆశయసాధనకు కృషి చేయాలి
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్...
నిరాధార నిందలు వేసినా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరు
నిరాధార నిందలు వేసినా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకుని,హుందాతనాన్ని నిలుపుకోవాలి అని కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అన్నారు.వ్యక్తిగతంగా తనపై, కళాశాల, వ్యాపార లావాదేవీలపై కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్న ఆరోపణలపై...
ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట సీపీఎం
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కరించాలని ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో గ్రామ గ్రామాన సిపిఎం పార్టీ సర్వేలు నిర్వహించి వాటి పరిష్కారానికి సిపిఎం పోరుబాట నిర్వహిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...
బీసీ రిజర్వేషన్ల అమలు కు 5న సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మోతే: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ తో ఈ నెల 5న హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే మహా ధర్నాను జయప్రదం...
గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి. చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్
సూర్యాపేట: అంతుచిక్కని వ్యాధితో ఒకే రోజు 150 గొర్రెలు చనిపోయాయని, గొర్రెల మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చనిపోయిన గొర్రె కు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి...
షిరిడి నగర్ కాలనీ వాగు లో గుర్రపు డెక్కను పరిశీలించిన మాజీ సర్పంచ్ ఎర్నేని
కోదాడ పట్టణ పరిధిలోని షిరిడి నగర్ కాలనీవాసులకు వాగు నుండి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం షిరిడి సాయి నగర్ కు వచ్చే...
సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి
ఇంటర్మీడియట్ చదివే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి స్నేహపూర్వకంగా మెలగాలని కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. కాలేజ్ కు చెందిన...
తెలంగాణ దీపస్తంభం
కె .ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల,కోదాడ ఎన్.ఎస్.ఎస్. విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో...
షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన
*ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ DSP శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన విద్యార్థిని, విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.*...
ఇంటి ప్రవేశ ద్వారంలో గోడ కట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు
ఇంటి ప్రవేశం లో గోడ కట్టి కుటుంబాన్ని ఐదు నెలల నుండి తమ ఇంటి లోకి పోనీయకుండా వేదిస్తున్న అవమానననీయ ఘటన అనంతగిరి మండలం పాత గోల్ తండా గ్రామము లో జరుగుతున్నది.భాధిత కుటుంబ...
రిల్ హీరో లను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి
తమ విద్యార్థి జీవితంలో విద్యార్థులు రియల్ హీరోలైన తల్లిదండ్రులు, టీచర్లు, దేశ క్షేమం కోసం కృషి చేసే సైనికులు, రైతులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర అన్నారు. సోమవారం...
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
కోదాడ పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిశ్విని ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలు అండర్ 12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. కాగా ఈరోజు పాఠశాల ప్రిన్సిపాల్...
అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు
ప్రగతిశీల భావాలతో పౌరహక్కుల రక్షణకు హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ పద్మనాభ రెడ్డి అవిశ్రాంత పోరాటం చేశారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. సోమవారం ఆయన 12వ...
42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న బీసీల ఉద్యమానికి సకలజనులు సహకరించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు సోమవారం...
అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని స్నేహితుల దినోత్సవ...
పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ
సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో షాపింగ్ కాంప్లెక్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో...
స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయండి. -ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్
సూర్యాపేట:భారత స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన మహనీయుల చిత్రపటాలతో కూడిన ఎగ్జిబిషన్ ను ఈనెల 5న దురాజ్ పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అన్నారు....
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం...
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు...
అన్ని బంధాల కన్నా స్నేహబంధం ఎంతో విలువైనది
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గిరిజన కళాశాల వసతిగృహంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి వంగపల్లి పద్మ విద్యార్థులకు స్నేహితుల దినోత్సవం యొక్క...
పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం
పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలో మిత్ర మండలి సభ్యులు అంతా కలిసి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని అనంతరం ఆత్మీయంగా ఒకరి చేతికి ఒకరు ఫ్రెండ్షిప్...
రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు
హైదరాబాదులో జరిగే వైశ్య రాజకీయ రణభేరి సభకు కోదాడ పట్టణం నుంచి ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
కోదాడ పట్టణంలో ఘనంగా బోనాల పండుగ
సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కోదాడ పట్టణ వాసులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తలపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా తరలి వెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా,...
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు...
గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి నందరిని పర్మినెంట్ చెయ్యాలి
గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధం మండల...
వికలాంగుల పించను పెంచాలి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు దివ్యాంగులకు పింఛను పెంచాలని బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...
మునగాల మండల ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు.
మునగాల మండల ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వాసవి భవన్ నందు స్నేహితుల దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవితంలో అన్నివిధాలుగా అండదండలుగా నిలిచేది...
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్ల బండి ప్రభను ముస్తాబు...
ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజ...
గొర్రెల పంపిణీ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల...
ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో,శనివారం కోదాడ నియోజకవర్గ మహా న్యూస్ రిపోర్టర్ తోటపల్లి నాగరాజు ఆధ్వర్యంలో,మహా న్యూస్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా,కేక్ కట్ చేసి,వృద్ధులకు...
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యశాఖ సంయుక్తంగా,చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ...
కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్...
పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తన 61 వ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి, సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాకర్ల. వెంకటేశ్వరరావు తెలిపారు....
పోరాటయోధుడు కాచం కృష్ణమూర్తి ములకలపల్లి రాములు
తెలంగాణ సాయుధ రైతంగా పోరాట యోధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూమి బుక్తి విముక్తికై సాగిన పోరాటంలో అలుపెరగని పోరాటయోధుడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి...
ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింత బాబు మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ...
ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎర్నేని
కోదాడ పట్టణంలో ఆగస్టు మూడో తేదీ ఆదివారం సాంప్రదాయపరంగా జరగనున్న ముత్యాలమ్మ పండుగకు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పూజలు చేసేందుకు ఎడ్లబండ్లను ముస్తాబు చేసి సిద్ధం చేస్తున్నారు ముత్యాలమ్మ...
నూతన రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆహార భద్రత
సన్న బియ్యం పంపిణీ,నూతన రేషన్ కార్డుల మంజూరు చేయటం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడం జరుగుతుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ...
వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ
కోదాడ నియోజకవర్గం వ్యవసాయ అధికారులతో శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని,వ్యాపారస్తులు ఎరువులను...
మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
పని ప్రదేశంలో, ఉద్యోగం చేసే చోట మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.పని చేసే చోట మహిళలకు భద్రత, భరోసా కల్పించడం అందరి బాధ్యత, మహిళలను గౌరవించడం మన సంప్రదాయం,వారి...
జర్నలిస్టు రఘు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంద కృష్ణ మాదిగ
కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా మాజీ అధ్యక్షుడు,మాదిగ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు ఇటీవలి కాలంలో మృతి చెందగా, సూర్యాపేట జిల్లా మాదిగ జర్నలిస్టులు 50వేల రూపాయలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు...
ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అర్వపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం రాంబాబు, ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, సహాయ కార్యదర్శి ఓరుగంటి...
వర్షానికి కూలినా ఇంటి పైకప్పు
కోదాడ పట్టణంలోని 26 వార్డు బస్టాండ్ పక్కన వీధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాగ్దాద్ నివాసం ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి పైకప్పు నీటిలో నాని ఈరోజు ఉదయం ఒక్కసారిగా కుప్ప...
ముగిసిన ప్రకాశ్రాజ్ ఈడీ విచారణ
TG: సినీ నటుడు ప్రకాశ్రాజ్ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో బుధవారం ఆయన్ను ఈడీ ఐదు గంటలపాటు విచారించింది. దీనిపై ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. విచారణలో భాగంగా బెట్టింగ్స్...
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం :- సైనిక గ్రూప్
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని ప్రణుతి జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల పైన, బెట్టింగ్ యాప్స్, మొబైల్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్...
రేవంత్ రెడ్డి వద్దు… మళ్ళీ కేసీఆర్ రావాలని-ఓ అవ్వ ముచ్చట
రాయికల్ మండలం లోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మీ కి BRS MLC కల్వకుంట్ల కవితక్క సహకారం తో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్ ను అందజేసిన జిల్లా తొలి...
మాజీ ఎంపీ నామ చేతుల మీదుగా నూతన ఫార్మా రిటైల్ అవుట్లెట్ ప్రారంభం ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించాలి – మాజీ ఎంపీ నామ
ఖమ్మం నగరం, మయూరి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ ఎస్2 ఫార్మా హోల్సేల్-రిటైల్ ఫార్మా అవుట్లెట్ ను బుధవారం నాడు బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ లోక్సభ...
ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్
మోతే:ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టిపిటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జె. నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని మామిళ్లగూడెం, మోతే గ్రామాలలో జరిగిన ప్రైవేట్ స్కూల్స్...
బిసీలకు 42% రిజర్వేషన్ల కొరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయం జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
సూర్యాపేట:బిసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని,రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టరు ఊర రామ్మూర్తి యాదవ్, తెలంగాణ జన సమితి...
ప్రజా పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? పేదలకు ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉధృత పోరాటాలు తప్పవు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్...
చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
యువత ఉపాధి కోసం వ్యాపారంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ మంజీర వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీ...
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు… ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య...
కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం
భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్...
యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మజాహర్
తెలంగాణ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోదాడ పట్టణానికి చెందిన మహమ్మద్ మజాహర్ నియామకం అయ్యారు. ఆదివారం మజాహార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు నియామక పత్రాన్ని అందించారు....
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు...
హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు
కుటుంబంలో తల్లిని తల్లిని కోల్పోతే ఆ కుటుంబం ఎంతో బాధలో ఉంటదని పలువురు బిజెపి నాయకులు అన్నారు. మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామంలో బూత్ అధ్యక్షులు సురేంద్ర బాబు అమ్మ హుస్సేనమ్మ ఈ...
జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులుకు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్ వరించింది. కాగా శనివారం హైదరాబాదులో జరిగిన త్యాగరాయ...
చట్టాలపై అవగాహనతో ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులు న్యాయ సేవల పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్...
చిన్నపాటి వర్షానికే వీధులు బురదమయం
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో పీర్ల సావిటి సెంటర్ ముండ్ర సీతయ్య వీధిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక డ్రైనేజీ...
రాజ్యాంగం ప్రతి ఒక్కరూ చదవాలి
మునగాల మండలం భరాఖత్ గూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పై అవగాహన కలిగి ఉండాలని తలపెట్టిన మండలం లోని అన్ని ప్రభుత్య పాఠశాలకు భారత రాజ్యాంగం బుక్స్ ను...
భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని పి హెచ్ సి ని...
మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలి
మునగాల లోని ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నత పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్కు మునగాలకు చెందిన సోషల్ వర్కర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంధం సైదులు...
పాత నేరస్తులు, సస్పెక్ట్, అనమానితుల కదలికలపై నిఘా
సూర్యాపేట జిల్లాలో ప్రజలకు, ప్రజల ఆస్తులకు మెరుగైన రక్షణ,భద్రత కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం స్కానర్ తో...
శ్రావణమాస మొదటి శుక్రవారం ప్రత్యేక పూజలకు పోటెత్తిన మహిళలు
శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించారు.కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గల జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గోవిందమాంబ, సరస్వతీ, శివ పార్వతి...
చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు
ఓదెల మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కోట్లతో కొత్తగా నిర్మించిన రెండు వరుసల రోడ్డు ఓదెల నుండి కొలనూరు వెళ్లే దారిలో ఈదుకుంట వద్ద మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు...
విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాల / కళాశాల,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు పాఠశాలల ను సందర్శించి తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, బియ్యం నాణ్యత...
ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం
శ్రావణమాస సందర్భంగా జోగిపేట ముత్యాలమ్మ దేవాలయ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు దంపతులు...
జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మానేరు నదిఉధృతంగా ప్రవహిస్తుంది మానేరు పరివాహక ప్రాంతాలైన రూపు నారాయణపేట, మడక, కనగర్తి గ్రామాల్లో మానేరు వాగు పాడుతుంది...
దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వం
దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దాని మూలంగానే రాజ్యాంగంలో దళితులకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని,...
గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు
నడిగూడెం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు గత నాలుగు నెలలుగా జీతాలు రాక పస్తులు ఉంటున్నాయని వెంటనే నిధులు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ డిమాండ్ చేశారు....
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,యువ నేత,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు.గురువారం మండల కేంద్రంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్...
భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా అన్ని మండలాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన చోట హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని నియమించాలని, ఇతర శాఖల అధికారులతో...
ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం
ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అవుతుందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. గురువారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఆమె కోదాడ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మండల,విద్యాధికారి...
వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా...
ఓ పి సేవలు పెంచాలి
వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు పేర్కొన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్ ను జిల్లా అదనపు కలెక్టర్ పి...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా...
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతంగా...
నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి
నేరాల నివారణలో యువత భాగస్వామ్యం కావాలి అని, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత పెద్దవారికి వివరించాలని మునగాల CI రామకృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు...
ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలి
ఎస్సారెస్పీ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను,కుంటలను నింపాలని, ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మోతే మండల కేంద్రంలో జరిగిన...
పచ్చని చెట్లతోనే మానవాళికి ప్రాణవాయువు
పచ్చని చెట్లను పెంచితేనే మానవాళికి ప్రాణవాయువు అందుతుందని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ లో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన...
నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు- 2025 కి ఎంపిక
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత తమలపాకుల సైదులు అమర్నాథ్ అవార్డుకి ఎంపిక అయ్యారని నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమీ ప్రెసిడెంట్ బాల రామకృష్ణ తెలియజేశారు...
సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ యూనియన్ కు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి డాక్టర్ల ఘన సన్మానం నిర్వహించారు.. అనంతరం...
సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ యూనియన్ కు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి డాక్టర్ల ఘన సన్మానం నిర్వహించారు.. అనంతరం...
అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం
కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో...
న్యాయవాది మృతి కి సంతాపం
యువ న్యాయవాది యాతాకుల క్రాంతి మరణానికి సంతాప సూచికగా మంగళవారం నాడు కోదాడ కోర్టులో జడ్జిలు *కోర్టు రిపరెన్స్ పోగ్రాం* నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ మాట్లాడుతూ క్రాంతి మంచి...
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలని కోదాడ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కె. భవ్య కోరారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె...
విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో,కోదాడ షీ టీం ఎస్సై మాధురి మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో షీటీమ్స్, సైబర్...
పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్,38 వాహనాలు సీజ్
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సార్జింగ్ పేటలో కోదాడ పట్టణ సీఐ శివ శంకర్ అధ్వర్యంలో పోలీసు కార్డాన్ అండ్...
