పేకాట ఆడితే చట్ట పరమైన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నేరస్తులను బైండ్ ఓవర్ చేసి మాట్లాడారు. మరోమారు పేకాట
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది,ముఫ్తీ అతార్ మౌలానా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఆల్
కోదాడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా
కోదాడలో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సంస్కృతిక వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కోదాడ ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థిని షేక్ జాస్మిన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆరవ తరగతిలో ప్రవేశానికై అర్హత సాధించింది. కాగా గురువారం
క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో మరణించడం క్రైస్తవ లోకానికి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఇండ్లమాల్సుర్ జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మోతే మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు
ప్రతి ఒక్కరికి 6 కేజీ ల సన్నబియ్యం పంపిణి చేసేందుకు ఉగాది (మార్చి 30) రోజు హుజూర్ నగర్ పట్టణంకు విచ్చేస్తున్న సందర్బంగా గురువారం సభ ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన గీసాల చారిటబుల్ సోసైటీ ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు పంపిణీ
రైల్వేశాఖ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్ చెప్పింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలెట్కు సంబంధించి 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ నటించిన సర్దార్ సీక్వెల్ ‘సర్దార్ 2’ పై భారీ బజ్ నిలిచింది. సీక్వెల్లో సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్ మరియు స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్తో సహా ప్రతిభావంతులైన
ప్రముఖ కోలీవుడ్ నటుడు విక్రమ్ తన రాబోయే చిత్రం వీర ధీర శూరన్: పార్ట్ 2 తో ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రం రేపు అంటే మార్చి 27న విడుదలకి సిద్ధంగా ఉంది.
క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో మరణించడం క్రైస్తవ లోకానికి తీరని
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై
మన ప్రాంత అభివృద్ధిలో జనసేన ముద్ర కనిపించే విధంగా మిత్ర పక్షాల నాయకులతో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం రోలుగుంట మండలంలో జరుగుతున్న భారీ మైనింగ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులని మైనింగ్ శాఖా మంత్రి
ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం
ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బిఈడి అభ్యర్థుల నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణ పరిధిలోని బాపూజి శాఖ గ్రంధాలయం ఎదుట బుధవారం
ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే గత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి కాంగ్రెస్ కు తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం సిపిఎం సూర్యాపేట జిల్లా
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పరాయి పాలనను ఎదిరిస్తూ నవ యవ్వన ప్రాయంలో దేశ స్వాతంత్ర్యం, సమానత్వంకై ఉరికంభమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా పి డి
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోదాడ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం
జనవరిలో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలలో మునగాల లోని సాయి గాయత్రి విద్యాలయలో ఐదవ తరగతి చదువుతున్న తంగేళ్ళగూడెం గ్రామానికి చెందిన మొలుగూరి జెస్సికా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీటును
రేషన్ షాప్ లలో మామిడి తోరణాలు,పూల దండలు కట్టి పండుగ వాతావరణం లో సన్నబియ్యం పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లా అదనపు
సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలని జిల్లా గౌడ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు.బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. కల్లుగీత
సూర్యాపేట: ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున
రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతను బయటకు తెస్తున్నాం ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్.కె.పాలెం – విరవాడ గ్రామాల మధ్యలో ఉన్న సుమారు 100 ఎకరాల పాపిడి దొడ్డు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంపై ఎఫ్.కె.పాలెం గ్రామస్తులు తీవ్ర
పిఠాపురం : పిఠాపురం మండలం, దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్.గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ
పోటీ! ‘పోటీ అనేది ఆటవిక న్యాయం, సహకారం అనేది నాగరిక న్యాయం’ అని అంటారు పీటర్ క్రొపొట్కిన్. కానీ అనాగరికంలోనూ, ఆటవికంలోనూ పరస్పర సహకారాలున్నాయి. అసలు ప్రకృతి పరిణామంలోనూ ఘర్షణ, సహకారం కలగలసే ఉంటాయి.
ఈయనే నాటి బాలచంద్రుడు మంత్రి దుర్గేష్ అమరావతిలో జరిగిన సాంస్కృతి కార్యక్రమంలో బాలచంద్రుడిగా యావత్తు తెలుగు ప్రజలను అలరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చదువుకునే రోజుల్లో బాలచంద్రుడు
నామమాత్రంగా హోమం – ధరలు ఫుల్…. సౌకర్యాలు నిల్… అయినవిల్లి : కోరిన కోర్కెలు తీర్చే గణపతిగా అయినవిల్లి గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ దైవం వినాయకుని సాక్షిగా
పులులపై వార్షిక నివేదికను విడుదల, నగరవనం లోగో ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ : అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన
అమలాపురం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యు డు అయిన హరీష్ బాలయోగికి శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ
విశాఖపట్నం : బంగాళాఖాతం నుంచి తేమ దక్షిణ భారతదేశంలోని లోతైన ప్రాంతాలలోకి ప్రవేశించి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలను తీసుకువస్తుంది (నిన్న తెలంగాణాలో చోటుచేసుకుంది). ఈ ప్రభావం నేడు మన ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల సేద్యపు నీటి కుంటల నిర్మాణం కర్నూలు జిల్లా పూడిచర్లలో శంకుస్థాపన కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ జల
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాయి బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ కులాల లిస్టులో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చదివి వినిపించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,
పిఠాపురం : గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్ లో డిఈ సంతోష్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి ఈస్టర్న్
కోదాడ పట్టణంలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 11 సెంటర్లలో 2343 మందికి గాను 2339 మంది
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేస్తూ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోదాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. గురువారం
శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో కోదాడ పట్టణానికి చెందిన శ్రీ స్కూల్ పాఠశాల విద్యార్థులు 20 మంది
కోదాడ పట్టణంలో గ్రామ దేవత నాభి శిల బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం శుక్రవారం కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ
రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల కుటుంబాలు రజక వృత్తి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తి ఆధారంగా బ్రతికే కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయిని, ప్రభుత్వం సంక్షేమానికి మరింత బడ్జెట్ పెంచి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలు
అడవులు ఆకుపచ్చ బంగారం – డా అడ్డాల సత్యనారాయణ కాకినాడ : స్థానిక నాగమల్లితోట వద్ద ఉన్న శ్రీసత్య దంత వైద్యశాల సమావేశ మందిరంలో కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ ఆద్వర్యంలో షూ,టై, బెల్టు, నోటుబుక్సు,పరీక్ష పాడ్స్ వంటి స్టడీ స్టేషనరీ పంపిణీ చేయడం అభినందనీయమని కెవిపిఎస్ జిల్లా
నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి పౌర సంక్షేమ సంఘం కాకినాడ : కాకినాడ వివేకానంద పార్కు, బోటు క్లబ్ పార్కు, అన్నమ్మ ట్యాంక్ పార్కు చెరువుల్లో బోటు షికారు నిర్వహణ ఏర్పాట్లు
విజయవాడ : వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఒక
సిటీ ఎమ్మెల్యే హామీ నెరవేర్చాలి పౌరసంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో మోడల్ స్వర్ణాంధ్ర పార్కు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా
శాసన సభ్యులు, మండలి సభ్యుల్లో ఐక్యత, పోరాట పటిమకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగం ఇదే సమష్టి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములవుదాం సభ్యుల క్రీడ, సాంస్కృతిక స్ఫూర్తి చూశాక జస్ట్ వావ్…
కూటమి పార్టీలతో ఎటువంటి సమస్యలు రాకుండా సమన్వయంతో వ్యవహరించాలి పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ నభూతో నభవిష్యతి పిఠాపురం నియోజకవర్గ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా పనిచెయ్యడం చోడవరం జనసేన పార్టీ శ్రేణులకు
పిఠాపురం : జనసేన నాయకుడు, జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్కుమార్ జన్మదిన వేడుకలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా స్థానిక మోహన్నగర్ వద్ద ఉన్న టిడ్కో
కాకినాడ : అయిదు లక్షల జనాభా కలిగిన కాకినాడ జిల్లా కేంద్రానికి సరిపడిన రీతిగా గోదావరి జలాల సమ్మర్ స్టోరేజీ సామర్థ్యం కొరవడటం వలన వేసవి ఎండల్లో సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయడంలో వైఫల్యం
పిఠాపురం : యు. కొత్తపల్లి మండలంలో ఉపాధి పనులను పాడా పీడీ చైత్రవర్షిని బుధవారం పరిశీలించారు. మండల పరిధిలోని రమణక్కపేట, మూలపేట గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న పాఠశాలల ప్రహరీ గోడలను పరిశీలించారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు ప్రసాద్ లు
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన ఓరుగంటి విజయలక్ష్మి పాండును నియమించినట్లు జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు గరినే ఉమామహేశ్వరి శ్రీధర్ తెలిపారు బుధవారం పట్టణంలోని కె
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కోదాడ పట్టణంలో
సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ బిల్లును ఆమోదించడం పట్ల టి ఎమ్మార్పీఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు తెలిపారు. బుధవారం
కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కోదాడ వ్యవసాయం మార్కెట్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని కమిటి చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్భంగా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులర్పిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు
వీర తెలంగాణ సాయుద రైతాంగా పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలో సుందరయ్య స్మారక భవనము నందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర
మునగాల మండలంలోని నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. అనురాధ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన
తల్లిదండ్రుల పేదరికం పిల్లల పాలిట శాపంగా మారుతొంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 75సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువగా 68. శాతం ప్రజలు జీవిస్తున్నారని 2021 నాటి గ్లోబల్
పిఠాపురం : ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తితో పిఠాపురం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం
పిఠాపురం : మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటంలో కీలక పాత్ర పోషించిన
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరాటం ఆగదు పాత్రికేయ మిత్రులకు పిఠాపురంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
పిఠాపురం : గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బుర్రా
కాకినాడ : నగరంలోని మున్సిపల్ కార్మికు ల తరహాలో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు రూ.21వేలు ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నెలకు రూ.7వేల నుండి రూ.9వేల వేతనాలు ఇవ్వడం వలన వారి
కాకినాడ : కాకినాడ నగర బొడ్డున వున్న టుటౌన్ ఓవర్ బ్రిడ్జి డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్నదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. 1970వ దశకంలో నిర్మించిన బ్రిడ్జికి 1999లో ఎపియుఎస్ పి
కాకినాడ : ఆర్థిక మాంద్యం కారణంగా కాకినాడ నగరంలో రోజు రోజుకీ పౌరసౌకర్యాల నిర్వహణ కుంటుపడిపోతున్న దుస్థితి తీవ్రతరంగా వుందని, ఇందుకు కమీషనర్ మాత్రమే బాధ్యత వహించలేరని ప్రభుత్వం కార్పోరేషన్ బకాయిలు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్
కాకినాడ : నాడు నేడు పథకంలో నిర్మాణాలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పనులపై వచ్చిన బహిరంగ ఆరోపణలు గ్రీవెన్స్ పిర్యాదులు పత్రికా వార్తలు మున్నగు వాటిపై అధ్యయనం నిర్వహించి సాక్షులతో
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో మార్కెట్ స్థలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మార్కెట్ ఖాళీ చేయాలంటూ కమిషనర్ తెలపడంతో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ స్థలం
కాకినాడ : విద్యుత్ వినియోగదారుల నుండి ట్రూ అప్ చార్జీల పేరిట చేసిన అధిక వసూళ్లలో ఏర్పడిన మిగులు మొత్తం రూ.1,059 కోట్లు మేరకు ట్రూ డౌన్ ప్రాతిపదికగా ప్రతి నెల కరెంటు బిల్లుల్లో
పిఠాపురం : పిఠాపురం జర్నలిస్టు యూనియన్ కార్యవర్గం, సభ్యులు కలిసి సాధారణ సమావేశం స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో వున్న చెలికాని భావనరావు సభాసదన్లో సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సంధర్భంగా
పౌర సంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు 70 శాతం మంజూరు చేస్తున్న ప్రభుత్వం కాకినాడ విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకుండా స్థంభింపజేయడం ఎంతవరకు
వివి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి పౌరసంక్షేమ సంఘం కాకినాడ : ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పౌర
ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం అమరావతి : సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల
స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో ‘232’వ సంకష్టహారచతుర్థి ఉత్సవం కాకినాడ : కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో 232వ సంకష్టహారచతుర్థి సందర్భంగా ఉచ్చిష్ట గణపతికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొడంగల్ నియోజవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో మొన్న అసెంబ్లీలో దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి గారు అవమానపరిచారు. అందుకు నిరసనగా ఈరోజు కొత్తపల్లి మండల
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంఎల్ఏ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి కొమ్మూరి సత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని నర్సాయపల్లిలో వారి నివాసంలో ఈరోజు వారి కుటుంబ సభ్యులని
జర్నలిస్టులకు అండగా టీజేయు ఉంటుందని టిజెయు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సిద్దిపేట
మేడిపల్లి : కొండాపూర్, తొంబారావుపేట గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. కొండాపూర్ గ్రామంలో శ్వేతా హాస్పిటల్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో డాక్టర్ వై రాహుల్ సుమారు 150 మందికి పైగా ఉచితంగా
వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వికారాబాద్
జైపూర్ మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లు ఉపేందర్, లచ్చన్న మరియు సిబ్బంది తో కలిసి నిన్న రాత్రి జైపూర్ మండల పరిధిలోని రామారావు పేట
పౌరసంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : బహిరంగ మద్యపానం రోజు రోజుకీ ఎక్కువవ్వడం వలన మద్యం చలివేంద్రం తరహాలో ప్రతి వైన్స్ వద్ద కూల్ డ్రింక్స్ మాదిరిగా పబ్లిక్ గా సేవిస్తున్న దుస్థితి
వినియోగదారుల ఉద్యమ పితామహులు తిమ్మాజీరావు, సత్యనారాయణలకు నివాళులర్పించిన పౌరసంక్షేమ సంఘం కాకినాడ : ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పూర్వ తూర్పు గోదావరి జిల్లాలో పేరొందిన వినియోగదారుల ఉద్యమ పితామహులుదివంగత పి.ఎస్.ఆర్.కె తిమ్మాజీరావు,
పిఠాపురం : ఈనెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఆర్చరీలో హైయెస్ట్ స్కోరింగ్ కొట్టిన ఆధారంగా ఈనెల 15వ తారీకు రాత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో
పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు పిఠాపురం : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య
నా బాధ్యతను పెంచిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు పిఠాపురం : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికయ్యేందుకు నాకు సహకరించిన ప్రతీ
జనసేనని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన జన శ్రేణులు జన సైనికులు తలుచుకుంటే క్షణాల్లో గ్రౌండ్ శుభ్రపరుస్తాం – చిల్లపల్లి శ్రీనివాసరావు పిఠాపురం : పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన
బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి లోవరాజు పిఠాపురం : బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం అని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం
అంచెలంచెలుగా పార్టీ ఎదిగిన తీరు అనిర్వచనీయం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పోరాటాలు చేశాం ప్రజా ఉద్యమాలతో ప్రజల మనసు గెలుచుకున్నాం నవ శక నిర్మాణానికి పునరంకితమవుతాం జయకేతనం ఆవిర్భావ
పిఠాపురం : 11 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ప్రతిపక్షంలో ఉంది. ఎన్నో పోరాటాలు చేసిన మనం ఇప్పుడు అధికార భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు
ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. హోలీ తెలంగాణ సంస్కృతి నిదర్శమని, హోలీ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా యువతీ, యువకులు రంగులు జల్లుకుంటూ సంబరలు,
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ పట్టణానికి చెందిన సురతాని అరవింద్ రెడ్డి నేడు ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో 103వ ర్యాంక్ సాధించాడు. మొన్న ప్రకటించిన గ్రూప్-1 పరీక్షలో కూడా 421 మార్కులు సాధించాడు.
గజ్వేల్ లో నియోజకవర్గం ముదిరాజ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ ప్రజాసేవకులు ప్రముఖ
ఈ సందర్భంగా ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ కుమార్ మాట్లాడుతూ హోలీ అనేది హిరణ్యకశ్యపుడు పై నరసింహుడి విజయం ద్వారా చెడుపై మంచి యొక్క విజయాన్ని సూచిస్తుందని, హోలీ అనేది వసంతపు