Tnrnews.in
తెలంగాణ

ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు ఉదయం నుండి కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ యువకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా అమావాస్య రోజు కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాజీ కో ఆప్షన్ హైమద్, కనకరాజు గౌడ్, కృష్ణ గౌడ్ , శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్, గురుమూర్తి, అరవింద్, తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

TNR NEWS

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

యూత్ కాంగ్రెస్, మండల అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి వివాహాది దినోత్సవ వేడుకలు

TNR NEWS

వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

స్వాతంత్ర్య అమరులకు ఘన నివాళి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

TNR NEWS