సీపీఎం సీనియర్ నాయకులు గుండాల రాములు ఆశయాల సాధన కొరకు కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. నల్గొండ మండలం అన్నారెడ్డిగూడ గ్రామ సిపిఎం సీనియర్ కామ్రేడ్...
వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ రోడ్డుపై మొరం వేయాలని సంబంధిత అధికారులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పర్యటించారు....
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ క్యాంపు కార్యాలయం (సిరిసిల్ల) పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడంతో… అడ్డుకోబోతున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను....
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 31 న హైదరాబాద్ లోని జల విహార్ లో నిర్వహిస్తున్న 25 వసంతాల రజతోత్సవ పోస్టర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్...
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో రూపాయలు 18 లక్షలు, దంతనపల్లి గ్రామంలో రూపాయలు 25 లక్షల వ్యయంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి...
సూర్యాపేట: చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో మృతిచెందిన27 మంది మావోయిస్టుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అప్పగించాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి...
ముస్తాబాద్ మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి 22 చెక్కులు రాగా 9 లక్షల 25వేల రూపాయల పేద మధ్యతరగతి కుటుంబాల...
కాంగ్రెస్ టీపీసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను బోథ్ నియోజకవర్గ కేంద్రం లో నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా...
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామానికి చెందిన గుంపుల కొమురమ్మ కొద్దిరోజులుగా దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ పిట్స వ్యాధి రావడంతో పక్షవాతం తో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు...
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సి ఎస్ సి సెంటర్ ద్వారా టెక్నీషియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారందరికీ బీపీ షుగర్...
పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాల కోసం వెళ్తున్న మహిళలు రద్దీగా ఎక్కువ ఉండడంతో మంథని బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వం...
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ అన్నారు. బుధవారం ఆందోల్ మండలం చందంపేట,అలమాయిపేట, అందోల్...
ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు శిక్షణ అందిస్తున్నట్లు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. సందర్భంగా...
ఖమ్మం : కార్పొరేషన్ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో పెయింటర్ అక్కినపల్లి రమేష్ గత 20 సంవత్సరాలుగా పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతూ టూవీలర్ మెకానిక్ యూనియన్ అనుసంధానంగా ఉన్నటువంటి అక్కినపల్లి రమేష్ గత...
చింతపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఇంచార్జీ సీఈఓ బాల్దూరి శ్రీనివాస రావు అన్నారు. చింతపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో...
సూర్యాపేట కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి...
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు రోజుల నుండి మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా వచ్చే మంచి నీళ్లు రాకపోవడం తో మంచినీటి కోసం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ....
మోతే : మే డే స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి...
సూర్యాపేట: ఐకెపి కేంద్రాలలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 8న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం...
కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనపై ప్రజలు ఈసడించుకుంటున్నారని అదే విషయాన్ని నేను మాట్లాడితే వక్రీకరిస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. తొగుట లో తాను చేసిన వ్యాఖ్యలపై...
వికారాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల పథకం లో బాగంగా 300 గృహాలకు మార్కింగ్ చేయగా ,అందులో 25 మంది లబ్ది దారులు ఈ రోజు వరకు బెష్ మెంట్ నిర్మాణం చేసుకోవడం జరిగిందని...
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం చలో వరంగల్ పోస్టర్ను మాజీ ఎంపీపీ లింగాల నిర్మల నివాసంలో ఆయన...
మునగాల మండలం నరసింహులగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి మాతృమూర్తి జూలకంటి అనసూర్యమ్మ మరణం చాలా బాధాకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.ఈ రోజు అనారోగ్యంతో మరణించిన అనసూర్యమ్మ...
సూర్యాపేట: సీనియర్ జర్నలిస్ట్, మెట్రో దినపత్రిక సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఉయ్యాల నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ దశాబ్ద కాలం...
సూర్యాపేట నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ పార్థసారధిని సూర్యాపేట సీఐ వీర రాఘవులు, ఎస్సైలు ఏడుకొండలు, సాయిరాం, సైదులు, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్ డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు...
సూర్యాపేట:హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర...
హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దుని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి...
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని పేదిరిపాడ్ గ్రామంలో డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ పునస్కరించుకొని ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భారత్ కుమార్,...
సూర్యాపేట: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పంజాబ్, హర్యానా రాష్ట్రంలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతాంగం పై పోలీసులు కర్కశంగా దాడి చేసి రైతుల శిబిరాలను కూల్చి...
రైల్వేశాఖ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్ చెప్పింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలెట్కు సంబంధించి 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు...
కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ నటించిన సర్దార్ సీక్వెల్ ‘సర్దార్ 2’ పై భారీ బజ్ నిలిచింది. సీక్వెల్లో సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్ మరియు స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్తో సహా ప్రతిభావంతులైన...
ప్రముఖ కోలీవుడ్ నటుడు విక్రమ్ తన రాబోయే చిత్రం వీర ధీర శూరన్: పార్ట్ 2 తో ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రం రేపు అంటే మార్చి 27న విడుదలకి సిద్ధంగా ఉంది....
సూర్యాపేట: ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ ఆద్వర్యంలో షూ,టై, బెల్టు, నోటుబుక్సు,పరీక్ష పాడ్స్ వంటి స్టడీ స్టేషనరీ పంపిణీ చేయడం అభినందనీయమని కెవిపిఎస్ జిల్లా...
కొడంగల్ నియోజవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో మొన్న అసెంబ్లీలో దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి గారు అవమానపరిచారు. అందుకు నిరసనగా ఈరోజు కొత్తపల్లి మండల...
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంఎల్ఏ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి కొమ్మూరి సత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని నర్సాయపల్లిలో వారి నివాసంలో ఈరోజు వారి కుటుంబ సభ్యులని...
జర్నలిస్టులకు అండగా టీజేయు ఉంటుందని టిజెయు రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సిద్దిపేట...
మేడిపల్లి : కొండాపూర్, తొంబారావుపేట గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. కొండాపూర్ గ్రామంలో శ్వేతా హాస్పిటల్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో డాక్టర్ వై రాహుల్ సుమారు 150 మందికి పైగా ఉచితంగా...
వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వికారాబాద్...
జైపూర్ మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లు ఉపేందర్, లచ్చన్న మరియు సిబ్బంది తో కలిసి నిన్న రాత్రి జైపూర్ మండల పరిధిలోని రామారావు పేట...
ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. హోలీ తెలంగాణ సంస్కృతి నిదర్శమని, హోలీ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా యువతీ, యువకులు రంగులు జల్లుకుంటూ సంబరలు,...
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాయికల్ పట్టణానికి చెందిన సురతాని అరవింద్ రెడ్డి నేడు ప్రకటించిన గ్రూప్-3 ఫలితాల్లో 103వ ర్యాంక్ సాధించాడు. మొన్న ప్రకటించిన గ్రూప్-1 పరీక్షలో కూడా 421 మార్కులు సాధించాడు....
గజ్వేల్ లో నియోజకవర్గం ముదిరాజ్ ల ఆధ్వర్యంలో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ ప్రజాసేవకులు ప్రముఖ...
ఈ సందర్భంగా ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ కుమార్ మాట్లాడుతూ హోలీ అనేది హిరణ్యకశ్యపుడు పై నరసింహుడి విజయం ద్వారా చెడుపై మంచి యొక్క విజయాన్ని సూచిస్తుందని, హోలీ అనేది వసంతపు...
తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అంచనా ప్రకారం, రానున్న మూడు నెలల్లో, ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో, ఉష్ణోగ్రతలు 42°C నుండి 46°C వరకు చేరుకునే అవకాశం...
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్తో కూడుకుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంది వ్యాధులకు దూరంగా ఉండాలని అనేక ప్రయత్నాలు...
మోతే : రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం )...
సూర్యాపేట టౌన్ : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ అన్నారు. మంగళవారం23 వార్డు లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా...
సూర్యాపేట టౌన్: గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తిపన్ను వన్ టైం సెటిల్ మెంట్ 90% వడ్డీ రాయితీ మున్సిపాలిటీలకు వెంటనే ప్రకటించాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాస్ సాయికుమార్ ప్రభుత్వాన్ని...
సూర్యాపేట: మహిళల హక్కుల కై నిరంతరం పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమేనని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. బుధవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) ఆవిర్భావ దినోత్సవ...
మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత విమర్శించారు. మంగళవారం రోజు నారాయణపేట...
◆ మహిళా సాధికారితతోనే అభివృధ్ది సాధ్యం ◆ వీరనారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి-OMIF సంస్థ ◆ భూమిక ఉమెన్ కలెక్టివ్ కో ఆర్డినేటర్స్ నాగమ్మ, పద్మ ప్రతి మహిళ ఆకాశమే హద్దుగా ఎదుగాలని...
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఎన్.విజయ్ కుమార్,గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.సమాజంలో సాధారణ ప్రజలకు చట్టాలు అంటే ఏంటో తెలియని పరిస్థితులలో గోరుతోనే పోయే పరిష్కారాలు...
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం గరుడ స్థాoభ ప్రాణ ప్రతిష్టపన కార్యక్రమం లో పాల్గొన్న జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య...
ఎల్.ఆర్.ఎస్ కాకుండా అక్రమ లేఅవుట్ లలోని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని...
సమాజంలో ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నమ్మాది వెంకటేశ్వర్లుకొలిశెట్టి యాదగిరి రావులు అన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో మునగాల...
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ సినిమా ‘డ్రాగన్’ హిట్ టాక్ ను సంపాదించుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయింది. ఈ చిత్రం...
లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ వసూళ్లతో అదరగొట్టిన చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి అలాగే వెంకీ మామ కలయికలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం...
ప్రఖ్యాత పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ అయిన మైథ్రీ మూవీ మేకర్స్ తన రాబోయే కాన్సెప్ట్-సెంట్రిక్ ఫిల్మ్ ‘8 వసంతలు’ తో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఫనింద్ర నార్సెట్టి దర్శకత్వం వహించిన ఈ...
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు...
ఈ యేడాది మలయాళ చిత్రాల అనువాదాల హంగామా తెలుగులో బాగా పెరిగింది. జనవరి నెలలో ‘మార్కో’, ‘ఐడెంటిటీ’ చిత్రాలు తెలుగులో అనువాదం కాగా, మార్చిలోనూ మరో రెండు మలయాళ అనువాదాలు రాబోతున్నాయి. మార్చి...
మోతే : పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లైమ్లను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల...
ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాను సూపర్ స్టార్ మహేష్ బాబు షేక్ చేశారు. ఆయన జిమ్లో అద్దం ముందు చూసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం...
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు ఇటీవల మృతి చెందడంతో.. శుక్రవారం రఘు నివాసానికి చేరుకొని రఘు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల జాతీయ అధ్యక్షుడు...
రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు తరచూ చెబుతుంటారు. యాపిల్లో అనేక వ్యాధులను నివారించే శక్తి ఉంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు...
బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు....
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు,...
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై తాజాగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
బీసీ ఆజాద్ ఫెడరేషన్ జూలపల్లి మండల అధ్యక్షులుగా వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వోడ్నాల తిరుపతి ని నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్,జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు, పెద్దపల్లి...
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ లో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో శివాజీ...
నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ను ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు....
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధమైన ఘటన నిజాంసాగర్ మండలం లోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల...
మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామ గేట్ వద్ద ఆ గ్రామ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు...
మెట్ పల్లి మండలం రామాలచ్చక్కపేట్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బుధవారం ఛత్రపతి శివాజీ కమీటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు....
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్ లను కలిసి నిరంతరం ప్రజల తరుపున నిలబడే కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ బిజెపి అభ్యర్థి సి.అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ...
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళం గ్రామ యువకుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు,శివాజీ మహారాజ్...
తెలంగాణ రాష్ట్ర ప్రధాత,గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా.. వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్...
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని బెజ్జంకి విఎన్ఆర్ టీం సభ్యులు బోనగిరి రూపేష్ పట్టభద్రులను కోరారు. సోమవారం భువనగిరి రూపేష్...
*కౌటాల* మండలం మోగడ్ దగడ్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సమయం ఎంతో విలువైనదని చాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు చెంచులక్ష్మీ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థు లకు...
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల లో నమ్మదగిన సమాచారం మేరకు తేది 16.02.2025 రోజున జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్,టాస్క్ ఫోర్స్ టీమ్, పెద్దేముల్ పోలీస్ అధికారులు, పెద్దేముల్ వ్యవసాయాధికారి పి.పవన్...
వికారాబాద్ జిల్లా కేంద్రం లో సోమవారం నాడు అనంతగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో టి డబ్ల్యూ జేఎఫ్ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం రవీందర్ అధ్యక్షతన జరిగింది. ఈ...
మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నిట్టూరి కిరణ్ కుమార్ అనే పేషెంట్ కు 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు...
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను చేవెళ్ల మున్సిపల్ కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు దేశమోళ్ల ఆంజనేయులు,...
వికారాబాద్ జిల్లా కల్లెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 98 పిర్యాదులు సమర్పించారని,వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలు, ఆసరా...
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతిని పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయన...
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూమాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో...
నెక్కొండ నాటు సారా నిర్మూలనకై నిర్వహిస్తున్న దాడులలో భాగంగా కొందరు వ్యక్తులు బెల్లం మరియు పటికను రవాణా చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు చంద్రుగొండ గ్రామ శివారులలో ఈరోజు తెల్లవారుజామున వాహన తనిఖీలను చేపట్టగా...
నెక్కొండ మండలంలోని బొల్లి కొండ గ్రామంలో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ను ఆ ఫౌండేషన్ డాక్టర్ అనంతలక్ష్మి ముఖ్య అతిథి గా వచ్చి, తెలంగాణా ఇంచార్జ్ కవితా రెడ్డి ప్రారంభించారు, ఈ సందర్భంగా...
బెజ్జంకి మండలం తోటపల్లి, గాగిల్లాపూర్ మోయతున్మధ వాగు లోకి అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు సోమవారం జెసిపి తో కందకం తవ్వించారు. ఇకనుండి ఎవరైనా అక్రమ ఇసుక రవాణా...
తాటిచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడగా వ్యక్తికి గాయాలైన సంఘటన మంచిర్యాల జిల్లాలో మిట్టపల్లిలో శనివారం చోటుచేసుకుంది.సంబంధిత శాఖపరంగా ప్రభుత్వం వెంటనే అతనికి ఆర్థిక సాయం అందించాలని సోమవారం ఈ సందర్భంగా గాయపడిన వ్యక్తి...
ఉద్యోగాల క్యాలెండర్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ బండారు శ్రీకాంత్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కరీంనగర్- మెదక్- నిజామాబాద్- అదిలాబాద్...
చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని కొనగట్టు శివాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రహోమం నిర్వహించారు....
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పరిధిలో నిర్మల్ నగర్ గ్రామంలో ఘనంగా జరిగిన మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు సందర్భంగా నిర్మల్ నగర్ అంగన్వాడి...
జగిత్యాల జిల్లా బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు.పోలీసు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించారు....
ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు .ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఒక్కసంవత్సర కాలంలో బంగారు తెలంగాణ దిశ గా దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణను ఆగం...
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం సోమవారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ...
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి చిత్తరి స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ...