Category : తెలంగాణ
ఎస్ ఆర్ ఎస్పి స్టేజ్ 2 కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ప్రకటించిన సి ఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నాయకులు వి హనుమంతరావు,...
భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు టపాసు దుకాణదారులకు అధికారులు,ప్రజలు సహకరించాలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాలకు గాను భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా...
బి.యన్.రెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండో దశ ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరి కుప్పల వెంకన్న జిల్లా కార్యదర్శి షేక్ నజీర్
సూర్యా పేట: శ్రీరామ్ సాగర్ రెండవ దశ రూపకర్త స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు దిగ్గజం కామ్రేడ్ దివంగత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట ఫలితంగానే శ్రీరాంసాగర్ రెండో దశ శంకుస్థాపన...
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సూర్యాపేట : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాడు విద్య బోధించిన గురువులను...
కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణం… శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్
మోతే :.శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో మిర్యాలగూడ మాజీ పార్లమెంటు సభ్యుడిగా కమ్యూనిస్టు నాయకుడుగా ఉన్న భీమ్ రెడ్డి...
అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా
నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు అందరూ ఆహ్వానితులే అని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ గారు...
అనంతరం, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా రేపు వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా
నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు అందరూ ఆహ్వానితులే అని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ గారు...
ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయండి
సూర్యాపేట: జనవరి 25 నుండి28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు....
తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మోతె:బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయిని,దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ...
ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త, యమ ప్రభాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్ లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ...
రేపు తెలంగాణ బంద్కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న
తెలంగాణ : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా రేపు తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని TRP అధ్యక్షుడు తీన్మార్...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి -స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ
మోతె : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక భారత దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది.సోమవారం సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తమై...
ధర్మ పీఠం పై దాడి హేయమైన చర్య బరితెగించిన మతోన్మాదిని శిక్షించాలి. లౌకిక, ప్రజాస్వామిక,రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు
మోతే :దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ...
ధర్మ పీఠం పై దాడి హేయమైన చర్య బరితెగించిన మతోన్మాదిని శిక్షించాలి. _లౌకిక, ప్రజాస్వామిక,రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలి_ _సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట:దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...
వాసవి మత మహా చండి పూజ
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత మహా చండి దేవి పూజ నిర్వహించారు ఈరోజు 8వ రోజు మహా చండి రూపంలో మత భక్తులకు దర్శనం ఇచ్చింది....
స్థానిక పోరుకు ఎస్ఈసీ సై _సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం_
_ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల ఖరారు ఆదేశాలు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తేదీలతో లేఖ అందిన వెంటనే షెడ్యూల్, నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు_ _ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాతే పంచాయతీలకు…_...
రైతులపై మొండి వైఖరి చూపెడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
రైతులపై మొండు వైఖరి చూపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. బుధవారం బొల్లు ప్రసాద్ నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ...
మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదురుగా...
ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి
పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా బుధవారం హుజుర్నగర్ పట్టణం నందు తెలంగాణ మైనారిటీ గల్స్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళల, విద్యార్థినిలు, బాలికల రక్షణ చట్టాలు గురించి అవగాహన...
న్యాయ వాదులకు రక్షణ కల్పించాలి
న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు అన్నారు. బుధవారం కోదాడ కోర్టులో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా...
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా స్వరూప రాణికి అవార్డు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కోదాడ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న స్వరూప రాణి ఎంపికయ్యారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఈఓ అశోక్ కుమార్ చేతుల మీదుగా ఆమె ఈ...
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతీ
మద్దూరు మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ వర్ధ0తిని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో సీపీఎం మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగా సాయుధ...
అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి కొత్త రోడ్లు వేయాలి సిపిఎం
సూర్యాపేట టౌన్: సూర్యాపేట పట్టణంలో ఉన్న96 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి...
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి
హైదరాబాద్ : మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమి పీఠాధిపతి అవతారి శ్రీ...
వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించిన రాయి కంటి శ్రీనివాస్ కరీంనగర్ : ప్రతిమ మల్టిప్లెక్సీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాయి...
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం భద్రతా అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్కు చెందిన...
అక్షర యోధుడు కాళోజి
కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ విభాగం(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు” నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం...
రైతులపై చవితి తల్లి ప్రేమ చూపెడుతున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్రం నుండి యూరియా తెప్పించడంలో బిజెపి కేంద్ర మంత్రులు ,ఎంపీలు పూర్తిగా విఫలం చెందారని తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్లు ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయములొ...
సంత అభివృద్ధికి కృషి
కోదాడ పశువుల సంతలో రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్ యాడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. మంగళవారం పశువుల సంతను పరిశీలించిన ఆమె,...
అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి
అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి సోమవారం...
జానకి రామ్ ను సన్మానించిన కోదాడ రచయితల సంఘం
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జానకిరామ్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి వారి...
వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
వాసవి క్లబ్ కోదాడ వారి ఆధ్వర్యంలో సోమవారం నాడు కోదాడ యం యస్ కళాశాలలో డిస్ట్రిక్ట్ వి 104A గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి గవర్నర్ అధికారిక పర్యటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి వాసవి...
లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్ఐ అమర్ నాథ్రెడ్డి మద్దూరు మండలంలోని రేణి వట్ల గ్రామానికి చెందిన ఒక రైతుకు సంబంధించి ఐదు...
అవతారి శ్రీ హుస్సేన్ షా (సప్తమ పీఠాధిపతి) సద్గురువర్యుల 120వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
అవతారి శ్రీ హుస్సేన్ షా (సప్తమ పీఠాధిపతి) వారి 120వ జయంతి మహాసభ పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు పీఠాధిపతులలో ఆదిపీఠాధిపతి 1472 సం॥లో భారతదేశమునకు వచ్చియున్నారు....
సరిపడా యూరియా రైతులకు పంపిణీ చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో కేద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి అన్నారు. సీపీఎం మద్దూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరై మాట్లాడుతూ...
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముకుందాపురం బస్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి
ఆదివారం నాడు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న ఇన్నోవా వాహనం మునగాల మండలం ముకుందాపురం బస్టాండ్ వద్ద ఎ క్లాస్ కన్ పేట తండవాసి, నడిగూడెం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యా, ద్విచక్ర...
పేకాట రాయుళ్ల అరెస్ట్..
కోదాడ మండల పరిధిలో గుడిబండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్కన చెట్ల పొదల్లో పేకాట...
కానిస్టేబుల్ నరేష్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి
కోదాడ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ నరేష్ పై శనివారం రాత్రి జరిగిన దాడిని కోదాడ డివిజన్ గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఖండించారు. ఆదివారం కోదాడ...
జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేనియెడల జర్నలిస్ట్ సంఘాలను ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల...
తేజా ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
డా:సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ను యావత్ భారత దేశం ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటారని తేజా ఫార్మసీ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, కళాశాల సీ ఈ వో యస్ యస్ రావు లు...
కార్మికులకు అండగా సిఐటియు జెండా నిరంతరం పోరాటం చేస్తుంది
కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి కోటగిరి వెంకట్ నారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు ...
ఘనంగా భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని శోభయాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం వెంకంబావి తండాలో భజరంగ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణనాధుని చివరి రోజు మాజీ గ్రామ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు నిర్వహించి...
కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ని కోరిన సిపిఎం పార్టీ నాయకులు కోతుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన సిపిఎం నాయకులు
నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపాలిటీ పట్టణ కేంద్రంలో కోతులు బీభత్సం సృష్టించాయి. మద్దూరు పట్టణ కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి కోతులు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గత ఐదు...
పెద్దమ్మ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మోతే : పెద్దమ్మ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో నెలకొన్న మౌలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల...
హైదరాబాద్ అడ్డాగా భారీగా డ్రగ్స్ రాకెట్!
రూ.12వేలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం, 12 మంది అరెస్ట్ హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ...
రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి
అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం,రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోనే ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ పాఠశాల ఆధ్వర్యంలో...
ప్రతిష్టించిన చోటే గణేష్ ని నిమజ్జనం
కోదాడ పట్టణంలోని శివ సాయి నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.శుక్రవారం నిమజ్జనం సందర్భంగా మహిళలు కోలాటాలతో స్వామివారిని ఊరేగించారు. పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి, ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ...
భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులది
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడని ఎక్సైజ్ జేసీ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..భవిష్యత్తు...
జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడని ఎక్సైజ్ జేసీ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..భవిష్యత్తు...
నియామకపు ఉత్తర్వులకు తరలి వెళ్లిన జీపీఓలు
కోదాడ డివిజన్ నుండి జిపిఓ పోస్టులకు ఎంపికైన 38 మంది అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేయనున్నట్లు కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్...
పత్తి దిగుమతులపై 50 శాతం పన్ను విధించాలి _కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి ఆర్డీవో కార్యాలయం ముందు ఎస్ కే యం ఆధ్వర్యంలో ధర్నా
సూర్యాపేట: పత్తి దిగుమతులపై 50 శాతం పన్ను విధించాలని, కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా...
నేనున్నానని నిజం చేసిన వినాయకుడు చిన్నారుల వద్దకు దాతలను పంపించి అన్నదానం చేయించాడు 19 వ వార్డులో చిన్నారులకు చేయూతనిచ్చిన దాతలు… అన్నదానం విజయవంతం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 19 వ వార్డులో భగత్ సింగ్ నగర్ లో చిన్నారులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం వద్ద అన్నదానం కావాలని వేడుకున్న మూడు రోజుల్లోనే దాతలను పంపించి అన్నదానం ఆ...
రవితేజ స్కూల్లో ఘనంగా గణనాథుని నిమజ్జనం
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో రవితేజ స్కూల్లో 9 తొమ్మిది రోజులు గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పిల్లలు ఆటపాటలతో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజు వైస్...
మద్దూర్ లో గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
మద్దూరు మున్సిపాలిటీ లో ఈరోజు రేపు జరిగే వినాయక నిమజ్జనం ఉత్సవానికి కా చెరువు దగ్గర లైటింగ్స్ మున్సిపాలిటీ సిబ్బందికి, క్రేన్ కాంట్రాక్టర్కు , క్లీనింగ్ చేయడానికి శానిటేషన్ సిబ్బందికి,బారికేడ్ లు ఏర్పాటు చేశామని...
మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు కోదాడ పట్టణంలోని మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు...
ప్రతి రైతు నానో స్ప్రే వాడాలి
యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు. గురువారం రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో...
జీఎస్టీ ని పూర్తిగా తొలగించడం పట్ల హర్షం
కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యక్తిగత, జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం పట్ల ఆల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అసోసియేషన్ నాయకులు ఎస్ ఎస్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గురువారం...
కోదాడలో ఘనంగా వినూత్న రీతిలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కోదాడ పట్టణంలోని తేజ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా జరుపుకున్నారు. విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యార్థులు నివాళులు...
ప్రతి రైతు నానో స్ప్రే యూరియా వాడాలి
యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు. గురువారం రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో...
స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం
స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం అని బాబు నాయక్ స్వేరో అన్నారు. స్వేరోస్ నెట్వర్క్ లో భాగమైన స్వేరో కోర్ ను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటన నిర్వహిస్తున్న బాబు...
అమృత రామానుజరావు ట్రస్ట్ సేవలు అభినందనీయం : డీఎస్పీ శ్రీధర్రెడ్డి
కోదాడ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ గల విద్యార్థులకు అమృత రామానుజరావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్, ఆయన సోదరులు రూ.5.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం...
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో...
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఘనంగా సీసీ లకు సన్మానం
సెర్ప్ నుండి జనరల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయిన మద్దూరు మండలం సీసీ సార్ వాళ్లకు వీడ్కోలు పలుకుతు నూతనంగా మద్దూర్ మండలం కు వచ్చిన సీసీ సార్ వాళ్లకు స్వాగతం పలుకుతు ఈ...
ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న 4గురు దొంగలు అరెస్ట్
కోదాడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం నందు కేసు వివరాలు వెల్లడించిన కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి. CI రామకృష్ణారెడ్డి మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. కేసు వివరాలు...
రైతుల పాలిటి దైవం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను అంకురార్పణ చేసిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి...
విద్యార్థులు క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు తేవాలి
క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. మంగళవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల సాయి క్రీడలను కలెక్టర్ ప్రారంభించి...
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి. కొత్త రోడ్లు వేయాలి. సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్
సూర్యాపేట టౌన్: సూర్యాపేట మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పట్టణంలో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టారని ప్రభుత్వం వెంటనే కొత్త రోడ్లు వేయాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు...
గ్రామాలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.* సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం
మోతే: గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరు...
ఆశా వర్కర్ల అరెస్ట్ అక్రమం
సోమవారం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఆశ యూనియన్ పిలుపు ఉన్నదని ఇంట్లో ఉన్న ఆశాలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని BRTU జిల్లా అధ్యక్షులు ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు...
రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలి
గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు కావున రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని బోల్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నారు. సోమవారం...
రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలి
గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు కావున రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని బోల్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నారు. సోమవారం...
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
సెప్టెంబర్ 1, పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో...
నేడు కోదాడలో మంత్రి పర్యటన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు మంగళవారం కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం వెల్లడించారు. కోదాడ లో ఇరిగేషన్ డివిజన్ నూతన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం, రాజీవ్ శాంతినగర్...
కెఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ పోస్టుకు దరఖాస్తులకు ఆహ్వానం
కోదాడ పట్టణంలోని KRR ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న కామర్స్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ హదసరాణి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత...
రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలాది ద్వంద వైఖరి
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు రెండు రైతుల పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాయని కొడంగల్ మాజీ ఏమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. సీఎం సొంత...
వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లిం యువకులు
కోదాడ పట్టణం లోని ఉర్దూ స్కూల్ సమీపం లో నివాసం ఉంటున్న అనాధ రాజమ్మ అనే ముసలమ్మ మరణించగా అన్నీ తామే అయ్యి ముస్లిం యువకులు రాజమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ...
కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరం
కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన కామ్రేడ్ కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరమని కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు కమ్యూనిస్టు పార్టీ కుటుంబానికి చెందిన కొండా అనసూర్యమ్మ శనివారం...
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది
అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని గోపిరెడ్డి నగర్ వినాయక ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు పట్టణంలోని స్థానిక గోపిరెడ్డి నగర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక కమిటీ ఆధ్వర్యంలో పెద్ద...
మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు కార్యక్రమం
మున్నూరు కాపులు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యతను చాటి చెప్పాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తంరావు అన్నారు. ఆదివారం కోదాడ నియోజకవర్గంలో మున్నూరు కాపుల...
ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఆకట్టుకున్న ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ విద్యార్థుల ప్రదర్శన
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదివారం 5వ రోజు కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బాయ్స్, గర్ల్స్ క్యాంపస్ లలో ఏర్పాటు...
చట్టాలపై ప్రతి పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలి
పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ చట్టంలో భాగంగా కేసులు నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆయన శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన...
ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చిన డీఎస్సీ
కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన కొల్లూరు వెంకటేశ్వర్లు (41) ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ క్రమంలో నిన్న శుక్రవారం రోజు హుజూర్నగర్ రోడ్డు లో ఉన్నటువంటి అమృత హాస్పిటల్ వద్ద ఒక...
సైబర్ నేరాల పై అవగాహన
*ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట DSP శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, కోదాడ షీ టీం వారు చిలుకూరు మండల కేంద్రంలోని గేట్ కళాశాల లో షీటీమ్స్, సైబర్ నేరాల పై...
గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు
మూడవరోజు పట్టణం లోని గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపం వద్ద మహిళలకు కుంకుమ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని...
తమ్మర సీపీఐ గ్రామశాఖ ఆధ్వర్యంలో సురవరం కు ఘన నివాళులు
సీపీఐ జాతీయ నాయకుడు కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటని కమ్యూనిస్టు పార్టీ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు శుక్రవారం...
మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మరిచినట్లే
కోదాడ లోని యం యస్ జూనియర్ కళాశాల లో శుక్రవారం నాడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి సీ...
యూరియా కోసం రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో యూరియా లేక రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు గంటాల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా దొరకాని పరిస్థితి ఉంది.ఈ విషయం పైనా బి...
సైబర్ నేరాల పై అవగాహన
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ ఎస్ ఐ మల్లేష్ సూచనలతో కోదాడ పట్టణం లోని తేజ టాలెంట్ స్కూల్లో...
న్యాయవాది పై జరిగిన దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరణ
హైదరాబాద్ కూకట్ పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తన్నీరు శ్రీకాంత్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు కోదాడ కోర్టులో నాయవాదులు తమ విధులు...
మట్టి విగ్రహాల నే పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నివాసంలో 500 మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి...
సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం మోతే మండలం సిరికొండలో జరిగిన ముత్యాలమ్మ పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనం ఎత్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లి దయతో...
వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా...
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ లో రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కొమరబండ హైస్కూల్ విద్యార్థులను సోమవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభినందించారు. ఈ...
వ్యవసాయ కూలీలతో ఎమ్మెల్యే కబుర్లు
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ సమీపంలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ మహిళ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేను చూడగానే మహిళ కూలీలు సంతోషంతో ఆమె...
మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
హైదరాబాద్ : మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్...
వయోవృద్ధులు చట్టాలు ఉపయోగించుకోవాలి
వయోవృద్ధుల దినోత్సవం ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ న్యాయవిజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్...
చంద్రగ్రహణం కారణంగా గణేష్ ఉత్సవాలు తొమ్మిది రోజులే జరపాలి
ప్రతి సంవత్సరం చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో ఉత్సవంగా జరుపుకునే వినాయక చవితి 27-08-2025 బుధవారం నాడు ప్రారంభం కానున్నదని దేవి ఉపాసకులు త్రిశక్తి శాంభవి పీఠాధిపతులు విష్ణు...
యువత స్వయంకృషితో నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలి
యువతీ యువకులు స్వయంకృషితో తమ కాళ్ళపై తాము నిలబడి నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలని టిపిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్...