పేకాట ఆడుతున్న అరుగురిని అరెస్టు చేసిన సంఘటన చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధి బీబీగూడెం శివారులో ఆరుగురు వ్యక్తులు...
సూర్యాపేట: వరి కోతలు ప్రారంభమైతున్నందున ప్రభుత్వం అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపాదికన ఐకెపి కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా...
సూర్యాపేట: తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కందాల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారంఒక ప్రకటనలో తెలిపారు. ఈయన గతంలో విద్యార్థి, యువజన సంఘాలలో...
సూర్యాపేట టౌన్: రోజురోజుకు దిన, దిన అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణంలో పార్థివ రధాలు మూడే ఉండటంవల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారని వాటి సంఖ్యను ఆరుకు పెంచాలని సిపిఎం పార్టీ వన్ టౌన్...
సూర్యాపేట: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...
సూర్యాపేట: శ్రీరామ్ సాగర్ రెండవ దశ కు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని, మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఇతర దేనికి పెట్టిన...
తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైనదని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిసి జెఎసి కార్యాలయం...
మోతె మండలం కూడలి గ్రామంలో శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్వతీ పరమేశ్వర మ్యాక్స్ *సన్నాలు -వడ్లు* కొనుగోలు కేంద్రన్ని ప్రారంభించిన *మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి...
ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండల BJP పార్టీ మండల అధ్యక్షులు, సుర్వి రాజు గౌడ్ -సౌజన్య దంపతుల తనయుడు సుర్వి భువనేశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా...
మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే బాధ్యులపై చర్యలు తప్పవని కోదాడ టౌన్ సీఐ శివశంకర్ అన్నారు.శనివారం పట్టణంలో మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి 35 ద్విచక్ర వాహనాలు, వాటి నీ డ్రైవ్ చేసిన వ్యక్తులు వారి...
మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నాయకులు వి హనుమంతరావు,...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాలకు గాను భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా...
సూర్యా పేట: శ్రీరామ్ సాగర్ రెండవ దశ రూపకర్త స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు దిగ్గజం కామ్రేడ్ దివంగత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట ఫలితంగానే శ్రీరాంసాగర్ రెండో దశ శంకుస్థాపన...
సూర్యాపేట : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాడు విద్య బోధించిన గురువులను...
మోతే :.శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో మిర్యాలగూడ మాజీ పార్లమెంటు సభ్యుడిగా కమ్యూనిస్టు నాయకుడుగా ఉన్న భీమ్ రెడ్డి...
నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు అందరూ ఆహ్వానితులే అని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ గారు...
నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు అందరూ ఆహ్వానితులే అని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ గారు...
సూర్యాపేట: జనవరి 25 నుండి28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు....
మోతె:బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయిని,దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ...
టాలీవుడ్ లో కొందరు యంగ్ హీరోలు సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు హిట్లు లేక గ్యాప్ తీసుకుంటే, మరికొందరు కావాలనే విరామం ఇచ్చారు. విజయం అందరికీ కీలకమే అయినా, ముఖ్యంగా యువ...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త, యమ ప్రభాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్ లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ...
ద్వారకా తిరుమల న్యూస్: గోపాలపురం ఏ యమ్ సి కార్య వర్గ సమావేశం స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణం లో ఎ యమ్ సి చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు అధ్యక్షతన గురువారం ఉదయం జరిగింది.ఈ...
తెలంగాణ : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా రేపు తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని TRP అధ్యక్షుడు తీన్మార్...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కాకినాడ : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం సముద్ర తీర ప్రాంతంలో...
మోతె : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక భారత దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది.సోమవారం సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తమై...
మోతే :దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ...
సూర్యాపేట:దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...
హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల...
గొల్లప్రోలు : గొల్లప్రోలు మండలం ఫోటో గ్రాఫర్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. మండలంలోని సుమారు 35 మంది ఫోటో గ్రాఫర్లు ఉండగా 25 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అందులో 18 ఓట్లు కేశవమతం శేషుకి...
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత మహా చండి దేవి పూజ నిర్వహించారు ఈరోజు 8వ రోజు మహా చండి రూపంలో మత భక్తులకు దర్శనం ఇచ్చింది....
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్ పై 28 శాతంగా ఉన్న GSTని 18శాతానికి తగ్గించారు. దీంతో ఒక బస్తాపై రూ.30 వరకు తగ్గింది. బ్రాండును బట్టి గతంలో...
_ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల ఖరారు ఆదేశాలు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తేదీలతో లేఖ అందిన వెంటనే షెడ్యూల్, నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు_ _ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాతే పంచాయతీలకు…_...
మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి లోకేష్ సూచనలతో నేపాల్లో చిక్కుకున్న మంగళగిరి పట్టణ వాసుల...
రైతులపై మొండు వైఖరి చూపెడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. బుధవారం బొల్లు ప్రసాద్ నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ...
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదురుగా...
పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా బుధవారం హుజుర్నగర్ పట్టణం నందు తెలంగాణ మైనారిటీ గల్స్ కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళల, విద్యార్థినిలు, బాలికల రక్షణ చట్టాలు గురించి అవగాహన...
న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు అన్నారు. బుధవారం కోదాడ కోర్టులో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా...
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కోదాడ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న స్వరూప రాణి ఎంపికయ్యారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఈఓ అశోక్ కుమార్ చేతుల మీదుగా ఆమె ఈ...
మద్దూరు మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ వర్ధ0తిని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో సీపీఎం మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగా సాయుధ...
సూర్యాపేట టౌన్: సూర్యాపేట పట్టణంలో ఉన్న96 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి...
హైదరాబాద్ : మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమి పీఠాధిపతి అవతారి శ్రీ...
చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించిన రాయి కంటి శ్రీనివాస్ కరీంనగర్ : ప్రతిమ మల్టిప్లెక్సీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాయి...
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం భద్రతా అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్కు చెందిన...
కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ విభాగం(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు” నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం...
కేంద్రం నుండి యూరియా తెప్పించడంలో బిజెపి కేంద్ర మంత్రులు ,ఎంపీలు పూర్తిగా విఫలం చెందారని తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్లు ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయములొ...
కోదాడ పశువుల సంతలో రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్ యాడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. మంగళవారం పశువుల సంతను పరిశీలించిన ఆమె,...
పిఠాపురం : మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది పూర్వ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన షాతత్వ గ్రంధమని, పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్...
మనిషి ప్రాణాలను రక్షించాల్సిన ఔషధాలే నేడు నకిలీ రూపంలో ప్రాణాంతక సమస్యగా మారుతున్నాయి. వైద్యశాస్త్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించిన ఈ కాలంలోనూ, నకిలీ మందుల వ్యాప్తి మన ఆరోగ్య వ్యవస్థను లోపలినుంచి కొరుకుతూ...
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామపంచాయతీ శివారు పాత దడాలపాలెంలో ఉన్నటువంటి సొంత జిరాయితి భూమి రెండు ఎకరాల 9 సెంట్లు సర్వేనెంబర్ 341-1 మా తాత...
అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి సోమవారం...
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జానకిరామ్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి వారి...
వాసవి క్లబ్ కోదాడ వారి ఆధ్వర్యంలో సోమవారం నాడు కోదాడ యం యస్ కళాశాలలో డిస్ట్రిక్ట్ వి 104A గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి గవర్నర్ అధికారిక పర్యటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి వాసవి...
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్ఐ అమర్ నాథ్రెడ్డి మద్దూరు మండలంలోని రేణి వట్ల గ్రామానికి చెందిన ఒక రైతుకు సంబంధించి ఐదు...
లయన్ డా వి.సురేష్ కుమార్ సేవలను కొనియాడిన ప్రముఖులు హైదరాబాద్ : గ్లోబల్ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ నోబెల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్...
అవతారి శ్రీ హుస్సేన్ షా (సప్తమ పీఠాధిపతి) వారి 120వ జయంతి మహాసభ పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు పీఠాధిపతులలో ఆదిపీఠాధిపతి 1472 సం॥లో భారతదేశమునకు వచ్చియున్నారు....
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో కేద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి అన్నారు. సీపీఎం మద్దూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరై మాట్లాడుతూ...
ఆదివారం నాడు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న ఇన్నోవా వాహనం మునగాల మండలం ముకుందాపురం బస్టాండ్ వద్ద ఎ క్లాస్ కన్ పేట తండవాసి, నడిగూడెం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యా, ద్విచక్ర...
కోదాడ మండల పరిధిలో గుడిబండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్కన చెట్ల పొదల్లో పేకాట...
కోదాడ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ నరేష్ పై శనివారం రాత్రి జరిగిన దాడిని కోదాడ డివిజన్ గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఖండించారు. ఆదివారం కోదాడ...
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేనియెడల జర్నలిస్ట్ సంఘాలను ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల...
డా:సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ను యావత్ భారత దేశం ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటారని తేజా ఫార్మసీ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, కళాశాల సీ ఈ వో యస్ యస్ రావు లు...
కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి కోటగిరి వెంకట్ నారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు ...
యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం వెంకంబావి తండాలో భజరంగ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణనాధుని చివరి రోజు మాజీ గ్రామ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు నిర్వహించి...
నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపాలిటీ పట్టణ కేంద్రంలో కోతులు బీభత్సం సృష్టించాయి. మద్దూరు పట్టణ కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి కోతులు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గత ఐదు...
మోతే : పెద్దమ్మ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో నెలకొన్న మౌలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. శనివారం మోతే మండల...
రూ.12వేలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం, 12 మంది అరెస్ట్ హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ...
పిఠాపురం : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ లో పని చేస్తున్న దాకే అప్పలరాజు మాస్టారుకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గత...
సన్మానించిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పిఠాపురం : జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా రాచకొండ నరసింహ...
అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం,రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోనే ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ పాఠశాల ఆధ్వర్యంలో...
కోదాడ పట్టణంలోని శివ సాయి నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.శుక్రవారం నిమజ్జనం సందర్భంగా మహిళలు కోలాటాలతో స్వామివారిని ఊరేగించారు. పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి, ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేశారు. ఈ...
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడని ఎక్సైజ్ జేసీ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..భవిష్యత్తు...
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడని ఎక్సైజ్ జేసీ సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..భవిష్యత్తు...
కోదాడ డివిజన్ నుండి జిపిఓ పోస్టులకు ఎంపికైన 38 మంది అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేయనున్నట్లు కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్...
సూర్యాపేట: పత్తి దిగుమతులపై 50 శాతం పన్ను విధించాలని, కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా...
కాకినాడ : భగవంతుడు ప్రసాదించిన మరో బాల్య దశ వృద్దాప్యం అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. ఏపి స్టేట్...
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 19 వ వార్డులో భగత్ సింగ్ నగర్ లో చిన్నారులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం వద్ద అన్నదానం కావాలని వేడుకున్న మూడు రోజుల్లోనే దాతలను పంపించి అన్నదానం ఆ...
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో రవితేజ స్కూల్లో 9 తొమ్మిది రోజులు గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పిల్లలు ఆటపాటలతో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజు వైస్...
మద్దూరు మున్సిపాలిటీ లో ఈరోజు రేపు జరిగే వినాయక నిమజ్జనం ఉత్సవానికి కా చెరువు దగ్గర లైటింగ్స్ మున్సిపాలిటీ సిబ్బందికి, క్రేన్ కాంట్రాక్టర్కు , క్లీనింగ్ చేయడానికి శానిటేషన్ సిబ్బందికి,బారికేడ్ లు ఏర్పాటు చేశామని...
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు కోదాడ పట్టణంలోని మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి డెలిగేట్ కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు...
యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు. గురువారం రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో...
కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యక్తిగత, జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం పట్ల ఆల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అసోసియేషన్ నాయకులు ఎస్ ఎస్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గురువారం...
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం కోదాడ పట్టణంలోని తేజ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా జరుపుకున్నారు. విద్యార్థులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యార్థులు నివాళులు...
యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు. గురువారం రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో...
స్వేరో కోర్ ను బలోపేతం చేయడమే లక్ష్యం అని బాబు నాయక్ స్వేరో అన్నారు. స్వేరోస్ నెట్వర్క్ లో భాగమైన స్వేరో కోర్ ను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటన నిర్వహిస్తున్న బాబు...
కోదాడ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ గల విద్యార్థులకు అమృత రామానుజరావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్, ఆయన సోదరులు రూ.5.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం...
పిఠాపురం : జిల్లాలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం ద్వారా పిఠాపురం బొజ్జావారి తోటలో సెప్టెంబర్ 8 సోమవారం నుండి ఉచితంగా 30 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం ఇంచార్జ్ వి.ప్రసాద్ బాబు...
ఫ్రీ భోజనం కోసం ఎక్కడ పడితే అక్కడే బస్సు నిలుపుదల ప్రశ్నించిన ప్రయాణికుడిపై దుర్భాషలు దొమ్మేరు రాజు గారి హోటల్ తో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కు మధురవాడ ఆర్టీసీ డిపో...
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో...
సెర్ప్ నుండి జనరల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు అయిన మద్దూరు మండలం సీసీ సార్ వాళ్లకు వీడ్కోలు పలుకుతు నూతనంగా మద్దూర్ మండలం కు వచ్చిన సీసీ సార్ వాళ్లకు స్వాగతం పలుకుతు ఈ...
కోదాడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం నందు కేసు వివరాలు వెల్లడించిన కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి. CI రామకృష్ణారెడ్డి మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. కేసు వివరాలు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను అంకురార్పణ చేసిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి...
నీటిపారుదల శాఖ అధికారులకు మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ లో ఆయన రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్,...
క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. మంగళవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల సాయి క్రీడలను కలెక్టర్ ప్రారంభించి...
పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ఆకాంక్షించారు. మంగళవారం కోదాడ మండలం కొమరబండ జిల్లా పరిషత్ ఉన్నత...
సూర్యాపేట టౌన్: సూర్యాపేట మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పట్టణంలో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టారని ప్రభుత్వం వెంటనే కొత్త రోడ్లు వేయాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు...
మోతే: గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరు...
సోమవారం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఆశ యూనియన్ పిలుపు ఉన్నదని ఇంట్లో ఉన్న ఆశాలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని BRTU జిల్లా అధ్యక్షులు ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు...
గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు కావున రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని బోల్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నారు. సోమవారం...
గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు కావున రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని బోల్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నారు. సోమవారం...