Category : ఆంధ్రప్రదేశ్
జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ
జనసేన తీర్థం పుచ్చుకున్న 13 మంది వైసీపీ కాన్సిలర్లు నిడదవోలు : జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చోటు దక్కించుకుంది. 13 మంది వైసీపీ కాన్సిలర్లు, టీడీపీ, ఎక్స్ అఫీషియోతో...
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ
పిఠాపురం : స్థానిక సూర్య గ్రంధాలయంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం అనే బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా...
నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం
పిఠాపురం : సంఘసంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజంలో మూఢాచారాలు, మూడవిశ్వాసాలు పై పోరాడిన సామాజిక విప్లవకారుడు, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్,...
బాల కార్మికులతో వెట్టిచాకిరి – పట్టించుకోని లేబర్ ఇన్స్పెక్టర్
అరకొర తనిఖీలు… మామూళ్ల మత్తులో అధికారులు పిఠాపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయించవద్దని పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక అసలు...
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకం
పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ముందుకు పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నాం గుంతలు లేని రహదారులు, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాల కల్పన కూటమి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో...
ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని...
భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
ఆలయ సహాయ కమీషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ పిఠాపురం : ఎండలు ఎక్కువుగా వుండడంతో ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వారి దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దక్షిణకాశీగా ప్రసిద్ధి...
మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కి హాజరైన పిజెఏ సభ్యులు
పిఠాపురం : జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్ కుమారుడు లక్షణస్వామి మరియు సింధూ వివాహ రిసెప్షన్కి మర్రెడ్డి శ్రీనివాస్ ఆహ్వనం మేరకు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసిమ జిల్లా ద్వారపూడిలోని తేతలి వారి...
చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ చర్చ్ లో షాలేమ్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సండేస్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా పాస్టర్ టి.కరుణ్ రాజు మాట్లాడుతూ చాలా...
అనపాల సేవలు అభినందనీయం – రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ
రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న చిరు వ్యాపారి అనపాల కాకినాడ : రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న చిరు వ్యాపారి అనపాల ఆంజనేయరెడ్డి సేవలు స్పూర్తిదాయకమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం...
గౌరీ నాయుడుకి యువ సాహితీ పురస్కారం
ఘనంగా సన్మానించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రచయితల సంఘం పిఠాపురం : యువ సాహితీవేత్త, రచయిత, విశ్లేషకుడు, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సోమ సుందర్ లిటరరీ...
రాజ్యాధికారమే మాస్టర్ కి, అంబేద్కర్ మార్గంలో ముందుకు సాగాలి
ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు పిఠాపురం : స్థానిక రైల్వే స్టేషన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏపీ మాల మహానాడు...
రాష్ట్రస్థాయి వేదిక అవార్డు అందుకున్న16 మంది వివిఎస్ స్కూల్ విద్యార్థులు
పిఠాపురం : ఒలివల్ అబాకస్ అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పరీక్షల్లో లెవెల్ 1,2,3లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అద్భుత విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కాకినాడ ఫ్యాబిన్...
గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం
పిఠాపురం : పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్న కేశబోయిన నవీనకు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ వారు మన ఊరు మన బాధ్యత ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక...
‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాము – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మంగళగిరి : పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చింతించానన్నారు. వారి...
బీజేపీ – అన్నాడీఎంకే కూటమికి శుభాకాంక్షలు
మంగళగిరి : తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలసి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ –...
రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ
చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదుతో అధికారుల్లో చలనం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ పై క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ చోడవరం...
వైభవముగా చండీ హోమము
పిఠాపురం : శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతీ పౌర్ణమికి జరుగుచున్న చండీహోమంలో శనివారం రూ.1,116/- చెల్లించి, ఆరు జంటలు, రూ. 200/- చెల్లించి తొమ్మిది జంటలు పాల్గొన్నారు. సమస్త పూజా ద్రవ్యములను...
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ
పిఠాపురం : పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (పిజెఏ) ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ...
చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు
మంగళగిరి : మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (శివాలయం) ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా భోగి కోటేశ్వరరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా సుఖమంచి గిరిబాబు, తిరుమల...
స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్
చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం అరకు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్...
ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ
పిఠాపురం : బుధవారం ఉదయం 8గంటల నుండి సహృదయ మిత్రమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన కీర్తిశేషులు టి.వి.ఎల్ నరసింహారావు 3వ వర్ధంతి సందర్భంగా సహృదయ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో...
అక్రమ క్వారీ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
చోడవరం : అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో రాజన్నపేట గ్రామంలో అక్రమ క్వారీ మైనింగ్ గురించి స్పందన కార్యక్రమంలో సోమవారం చోడవరం జనసేన పార్టీ ఇన్చార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ...
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
పెదపాడు గ్రామంలో గిరిజనాభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన పెదపాడులో గిరిజనులతో ముఖాముఖి ఆరు...
అడవి బిడ్డలకు అండగా కూటమి ప్రభుత్వం
ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు గిరిజనుల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం 2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందా మూడు నెలల క్రితం...
మున్సిపల్ స్థలం ఆక్రమణ పై పాడాలో ఫిర్యాదు
పిఠాపురం : సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణికి కౌన్సిలర్ అల్లవరపు నగేష్ రెండు పిర్యాదులు అందజేశారు. అందులో మొదటిది పిఠాపురం పట్టణంలో ఈ మధ్య...
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”
పిఠాపురం : శివ పరమాత్మ క్రియేషన్స్ బ్యానర్ లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో భారీగా విడుదలైన ఆధ్యాత్మిక చలన చిత్రం “శివాజ్ఞ”. ఈ చిత్రం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో రూపొందించారు. శివ పరమాత్మ జ్ఞానాన్ని,...
పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
శాసన మండలి సభ్యుడు నాగబాబు చేతుల మీదుగా అందజేత పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం పరిధిలో వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత సహకరించని స్థితిలో ముఖ్యమంత్రి సహాయ నిధి...
పిఠాపురం నియోజక వర్గం పల్లెలకు రహదారి కళ
నిర్మాణం పూర్తి చేసుకున్న పల్లె పండుగ రోడ్లు కొత్త రోడ్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యుడు నాగబాబు పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ...
పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు
సీసీ రోడ్ల కోసం రూ. 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం రూ. 10.85 కోట్లు ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుల కోసం రూ. 8 కోట్లు ఇప్పటికే 16 కోట్ల రూపాయల...
ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు
పిఠాపురం : పట్టణంలోని ఏడవ వార్డు ఇందిరానగర్ లోని భారత మాజీ ఉప ప్రధాని డా.బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు జగజ్జీవన్ రామ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం
పిఠాపురం : పిఠాపురం బొజ్జా వారి తోటలో లిటిల్ స్టార్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు లిట్రిసి ఇండియా ట్రస్ట్ – చెన్నై వారి ఆధ్వర్యంలో వయోజన విద్యా సెంటర్స్ ను ప్రారంభించారు. ముందుగా...
శ్రీవారి వకుళమాత
గణపతి పీఠంలో 80వ జపయజ్ఞ నీరాజనం కాకినాడ : వకుళమాత చేతుల మీదుగా పద్మావతి కళ్యాణం పొందిన వేంకటేశ్వర స్వామి మాతృప్రేమకు మార్గదర్శకంగా నిలిచిన పెన్నిధి స్వరూపమని గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి...
కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కాకినాడ జిల్లా ఆవిర్భావం, ప్రమాణ స్వీకార కార్యక్రమం కాకినాడ వెంకీ రెసిడెన్సిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని...
ధ్వజస్తంభం స్ధాపన కార్యక్రమంలో పాల్గొన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం : కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజవర్గం రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో గల సీనియాక్టర్ రెడ్డి నారాయణమూర్తి కుటుంబ సభ్యులచే నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతరామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామివారి ధ్వజ స్తంభ దివ్య...
పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ
నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు గొల్లప్రోలు తాగునీటి సరఫరా కేంద్రంలో పూర్తయిన అభివృద్ధి పనులు గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి...
చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ విధానమండలి సభ్యులుగా (ఎమ్మెల్సీ) ప్రమాణస్వీకారం చేసి తొలిసారి పిఠాపురం పర్యటనకు విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు పిఠాపురంలోమర్యాదపూర్వకంగా కలిసారు. ఈ...
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక దృష్టి ఉంటుంది
తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యా రానివ్వరు జగ్గయ్య చెరువు కాలనీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం పిఠాపురం పట్టణం, జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖీలో శాసన మండలి సభ్యుడు నాగబాబు పిఠాపురం :...
పిఠాపురం పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిన పవన్ కళ్యాణ్
నాగబాబు చేతుల మీదుగా ప్రదానం పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో ఇటీవల జరిగిన మహా శివరాత్రి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నిర్విఘ్నంగా నిర్వహించడానికి తోడ్పడిన పిఠాపురం పోలీస్ సిబ్బందికి...
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరిండెండెంట్ డా పి.సుజాత పిఠాపురం : గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పి.సుజాత అన్నారు. ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై...
5న రెల్లికులస్థుల మహా పాదయాత్ర
పిఠాపురం : ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఒకటి శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం పట్ల నిరసనగా పిఠాపురం రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 5న పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు...
డాక్టర్ గజరావు సీతారామ స్వామి సేవలు చిరస్మరణీయం
ఆయనకు సంగీతం, సాహిత్యం పట్ల ప్రత్యేక అభిమానమని వక్తలు వెల్లడి పిఠాపురం : సహృదయ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ గజరావు సీతారామస్వామి సంతాప సభ పిఠాపురం భారత్ పబ్లిక్ స్కూల్ పుల్లయ్య...
నిరుద్యోగ సమస్యపై లోకేష్తో రాజు మాటామంతి
లోకేష్ని కలిసిన పి.వి.ఎస్.ఎన్.రాజు చోడవరం : విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటి మరియు హెచ్ఆర్డి శాఖా మంత్రి నారా లోకేష్ని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంధర్భంగా...
ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు
ఆవార్డు పట్ల పలువురు హర్షం పిఠాపురం : సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది అవార్డు లభించింది. బంగారుతల్లి లఘుచిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు రచించినందుకు శ్రీ...
వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం
పిఠాపురం : దీర్ఘకాలిక సమస్య అయిన వడ్డాది నుండి గంధవరం వరకు ఉన్న ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం ఆలస్యం అవడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు...
జనసేన పార్టీలోకి వైసిపి సర్పంచ్ దొడ్డి ప్రసాద్
పిఠాపురం : చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ దొడ్డి ప్రసాద్ చోడవరం నియోజక వర్గం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు...
ఉగాది వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు
పిఠాపురం : శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో యువ రచయిత, రాచకొండ నరసింహ శర్మ...
పీఠికాపుర ప్రముఖులకు ఉగాది ప్రతిభా పురస్కారాలు
పిఠాపురం : శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పురుహూతికా కల్చరల్ అసోసియేషన్, మన ఊరు మన బాధ్యత ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు...
నిరుపేదలకు గీసాల చారిటబుల్ సొసైటీ నిత్యవసర సరుకులు అందజేత
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన గీసాల చారిటబుల్ సోసైటీ ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు పంపిణీ...
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు
రైల్వేశాఖ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్ చెప్పింది. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలెట్కు సంబంధించి 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు...
రోలుగుంట, రావికమతం నాయకులతో సమావేశం నిర్వహించిన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు
మన ప్రాంత అభివృద్ధిలో జనసేన ముద్ర కనిపించే విధంగా మిత్ర పక్షాల నాయకులతో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం రోలుగుంట మండలంలో జరుగుతున్న భారీ మైనింగ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులని మైనింగ్ శాఖా మంత్రి...
ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం
రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతను బయటకు తెస్తున్నాం ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం...
అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్.కె.పాలెం – విరవాడ గ్రామాల మధ్యలో ఉన్న సుమారు 100 ఎకరాల పాపిడి దొడ్డు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంపై ఎఫ్.కె.పాలెం గ్రామస్తులు తీవ్ర...
రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్
పిఠాపురం : పిఠాపురం మండలం, దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్.గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ...
కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి
కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ జలాలను మళ్లించాలి ‘ఆరట్లకట్ట – సామర్లకోట’ రిజర్వాయర్ల కలుషిత నివారణకు ఫెన్సింగ్, వాటర్ వర్క్స్ ఆవరణకు రక్షిత ప్రహారీ నిర్మించాలి పౌరసంక్షేమ సంఘం కాకినాడ :...
అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో అడ్డగోలు దోపిడి
నామమాత్రంగా హోమం – ధరలు ఫుల్…. సౌకర్యాలు నిల్… అయినవిల్లి : కోరిన కోర్కెలు తీర్చే గణపతిగా అయినవిల్లి గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ దైవం వినాయకుని సాక్షిగా...
ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది
పులులపై వార్షిక నివేదికను విడుదల, నగరవనం లోగో ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ : అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన...
వజ్రకవచధర గోవింద గోవింద
కాకినాడ : భోగిగణపతి పీఠంలో శనివార సుప్రభాత వేళలో వజ్రకవచ స్తోత్రంతో వేంకటేశ్వరస్వామి వారికి 78వ జపయజ్ఞపారాయణను శ్రీవారి సేవకులు నిర్వహించారు. పండ్ల రసాలతో అభిషేకం, సప్తగిరుల నారికేళ సమర్పణ, గోవింద సంకీర్తన, తోమాలసేవ...
అమలాపురం పార్లమెంట్ సభ్యు డు హరీష్ బాలయోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఇళ్ళ
అమలాపురం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యు డు అయిన హరీష్ బాలయోగికి శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ...
వడగండ్ల వర్షాలు మరియు వర్షాలు కోస్తా, దక్షిణ ఆంధ్రప్రదేశ్కు ముందుంది
విశాఖపట్నం : బంగాళాఖాతం నుంచి తేమ దక్షిణ భారతదేశంలోని లోతైన ప్రాంతాలలోకి ప్రవేశించి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలను తీసుకువస్తుంది (నిన్న తెలంగాణాలో చోటుచేసుకుంది). ఈ ప్రభావం నేడు మన ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి...
కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి
“జనాభా లెక్కలు – డీ లిమిటేషన్ -ఎన్నికల సంస్కరణలు” అంశంపై సదస్సు నిర్వహించి రాష్ట్రపతికి పౌరవినతి పత్రం అందిస్తాం – పౌర సంక్షేమ సంఘం కాకినాడ : జనాభా ప్రాతిపదిక గా...
రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల సేద్యపు నీటి కుంటల నిర్మాణం కర్నూలు జిల్లా పూడిచర్లలో శంకుస్థాపన కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ జల...
బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ వర్గీకరణలో చేర్చడం అభినందనీయం
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాయి బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ కులాల లిస్టులో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చదివి వినిపించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...
ఇరిగేషన్ డిఈతో డెల్టా ఛైర్మన్ సమీక్ష సమావేశం
పిఠాపురం : గోదావరి ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ శుక్రవారం పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్ లో డిఈ సంతోష్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి ఈస్టర్న్...
బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. బెట్టింగ్ యాప్స్ యజమానులే టార్గెట్గా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న బాధితుల వివరాలు...
భూ పోరాటానికి కదలిన ఎర్రదండు
వేలాదిమంది పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరాటం ఈ భూమి కబ్జాపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తా… రెవెన్యూ మంత్రిని కలుస్తాం ...
అడవులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది
అడవులు ఆకుపచ్చ బంగారం – డా అడ్డాల సత్యనారాయణ కాకినాడ : స్థానిక నాగమల్లితోట వద్ద ఉన్న శ్రీసత్య దంత వైద్యశాల సమావేశ మందిరంలో కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన ప్రపంచ అటవీ దినోత్సవం...
వివేకానంద – బోట్ క్లబ్ – అన్నమ్మ ట్యాంక్ పార్కు చెరువుల్లో బోటుషికారు నిర్వహణ నెలకొల్పాలి
నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి పౌర సంక్షేమ సంఘం కాకినాడ : కాకినాడ వివేకానంద పార్కు, బోటు క్లబ్ పార్కు, అన్నమ్మ ట్యాంక్ పార్కు చెరువుల్లో బోటు షికారు నిర్వహణ ఏర్పాట్లు...
మార్చి 22న ‘ఎర్త్ అవర్’ పాటించండి – గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడ : వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఒక...
త్రిపుర సుందరి కోనేరును స్వర్ణాంధ్ర పార్కుగా ఎంపిక చేసి అభివృద్ధి చేయాలి
సిటీ ఎమ్మెల్యే హామీ నెరవేర్చాలి పౌరసంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో మోడల్ స్వర్ణాంధ్ర పార్కు ఏర్పాటు చేయనున్న దృష్ట్యా...
గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు – కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు
శాసన సభ్యులు, మండలి సభ్యుల్లో ఐక్యత, పోరాట పటిమకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగం ఇదే సమష్టి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములవుదాం సభ్యుల క్రీడ, సాంస్కృతిక స్ఫూర్తి చూశాక జస్ట్ వావ్…...
ప్రజలకు చేరువగా ఉండి ప్రభుత్వ పధకాలను అందించడంలో భాద్యత తీసుకోవాలి
కూటమి పార్టీలతో ఎటువంటి సమస్యలు రాకుండా సమన్వయంతో వ్యవహరించాలి పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ నభూతో నభవిష్యతి పిఠాపురం నియోజకవర్గ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా పనిచెయ్యడం చోడవరం జనసేన పార్టీ శ్రేణులకు...
ఘనంగా వేములపాటి జన్మదిన వేడుకలు
పిఠాపురం : జనసేన నాయకుడు, జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్కుమార్ జన్మదిన వేడుకలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా స్థానిక మోహన్నగర్ వద్ద ఉన్న టిడ్కో...
స్మార్ట్ సిటీ సమ్మర్ స్టోరేజ్ అవసరాలు తీర్చాలి – పౌరసంక్షేమసంఘం డిమాండ్
కాకినాడ : అయిదు లక్షల జనాభా కలిగిన కాకినాడ జిల్లా కేంద్రానికి సరిపడిన రీతిగా గోదావరి జలాల సమ్మర్ స్టోరేజీ సామర్థ్యం కొరవడటం వలన వేసవి ఎండల్లో సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేయడంలో వైఫల్యం...
ఉపాధి పనులు పరిశీలించిన పాడా పీడీ
పిఠాపురం : యు. కొత్తపల్లి మండలంలో ఉపాధి పనులను పాడా పీడీ చైత్రవర్షిని బుధవారం పరిశీలించారు. మండల పరిధిలోని రమణక్కపేట, మూలపేట గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న పాఠశాలల ప్రహరీ గోడలను పరిశీలించారు....
నిరక్షరాస్యత నిర్మూలన పై ప్రత్యేక శ్రద్ధ
తల్లిదండ్రుల పేదరికం పిల్లల పాలిట శాపంగా మారుతొంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 75సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువగా 68. శాతం ప్రజలు జీవిస్తున్నారని 2021 నాటి గ్లోబల్...
పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం
పిఠాపురం : ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తితో పిఠాపురం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం...
ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి
పిఠాపురం : మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటంలో కీలక పాత్ర పోషించిన...
21న పిఠాపురం కు సిపిఐ రాష్ట్ర నేత కే రామకృష్ణ రాక
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరాటం ఆగదు పాత్రికేయ మిత్రులకు పిఠాపురంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు...
ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు
పిఠాపురం : గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బుర్రా...
పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి
కాకినాడ : నగరంలోని మున్సిపల్ కార్మికు ల తరహాలో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు రూ.21వేలు ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నెలకు రూ.7వేల నుండి రూ.9వేల వేతనాలు ఇవ్వడం వలన వారి...
డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కాకినాడ టుటౌన్ బ్రిడ్జి
కాకినాడ : కాకినాడ నగర బొడ్డున వున్న టుటౌన్ ఓవర్ బ్రిడ్జి డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్నదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. 1970వ దశకంలో నిర్మించిన బ్రిడ్జికి 1999లో ఎపియుఎస్ పి...
కాకినాడ కార్పోరేషన్ ప్రగతి పట్టాలెక్కించేదెప్పుడు
కాకినాడ : ఆర్థిక మాంద్యం కారణంగా కాకినాడ నగరంలో రోజు రోజుకీ పౌరసౌకర్యాల నిర్వహణ కుంటుపడిపోతున్న దుస్థితి తీవ్రతరంగా వుందని, ఇందుకు కమీషనర్ మాత్రమే బాధ్యత వహించలేరని ప్రభుత్వం కార్పోరేషన్ బకాయిలు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్...
నాడు – నేడు నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలి
కాకినాడ : నాడు నేడు పథకంలో నిర్మాణాలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పనులపై వచ్చిన బహిరంగ ఆరోపణలు గ్రీవెన్స్ పిర్యాదులు పత్రికా వార్తలు మున్నగు వాటిపై అధ్యయనం నిర్వహించి సాక్షులతో...
మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో మార్కెట్ స్థలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మార్కెట్ ఖాళీ చేయాలంటూ కమిషనర్ తెలపడంతో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ స్థలం...
ట్రూడౌన్ గా విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
కాకినాడ : విద్యుత్ వినియోగదారుల నుండి ట్రూ అప్ చార్జీల పేరిట చేసిన అధిక వసూళ్లలో ఏర్పడిన మిగులు మొత్తం రూ.1,059 కోట్లు మేరకు ట్రూ డౌన్ ప్రాతిపదికగా ప్రతి నెల కరెంటు బిల్లుల్లో...
జర్నలిస్టు యూనియన్ గౌరవాధ్యక్షుడుగా ‘‘బాలెం’’
పిఠాపురం : పిఠాపురం జర్నలిస్టు యూనియన్ కార్యవర్గం, సభ్యులు కలిసి సాధారణ సమావేశం స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో వున్న చెలికాని భావనరావు సభాసదన్లో సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సంధర్భంగా...
విలీన గ్రామాలకు 70% ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.. లేకుంటే విలీన పెండింగ్ ప్రక్రియ పూర్తి చేసి కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించాలి
పౌర సంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు 70 శాతం మంజూరు చేస్తున్న ప్రభుత్వం కాకినాడ విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకుండా స్థంభింపజేయడం ఎంతవరకు...
ఓటర్ ఐడి కిఆధార్ అనుసంధానం పట్ల హర్షం
వివి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి పౌరసంక్షేమ సంఘం కాకినాడ : ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పౌర...
సీఎం చంద్రబాబును కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్
ఏఐ సాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్ను రూపొందించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ సచివాలయానికి ఆహ్వానించి అభినందించిన సీఎం అమరావతి : సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల...
లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం
స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో ‘232’వ సంకష్టహారచతుర్థి ఉత్సవం కాకినాడ : కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో 232వ సంకష్టహారచతుర్థి సందర్భంగా ఉచ్చిష్ట గణపతికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు....
బహిరంగ మద్యపాన నిషేధం అమలు చేయాలి
పౌరసంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : బహిరంగ మద్యపానం రోజు రోజుకీ ఎక్కువవ్వడం వలన మద్యం చలివేంద్రం తరహాలో ప్రతి వైన్స్ వద్ద కూల్ డ్రింక్స్ మాదిరిగా పబ్లిక్ గా సేవిస్తున్న దుస్థితి...
వినియోగదారుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వినియోగదారుల ఉద్యమ పితామహులు తిమ్మాజీరావు, సత్యనారాయణలకు నివాళులర్పించిన పౌరసంక్షేమ సంఘం కాకినాడ : ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పూర్వ తూర్పు గోదావరి జిల్లాలో పేరొందిన వినియోగదారుల ఉద్యమ పితామహులుదివంగత పి.ఎస్.ఆర్.కె తిమ్మాజీరావు,...
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు 6 సంవత్సరాల నిత్యశ్రీ ఎంపిక
పిఠాపురం : ఈనెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఆర్చరీలో హైయెస్ట్ స్కోరింగ్ కొట్టిన ఆధారంగా ఈనెల 15వ తారీకు రాత్రి ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో...
సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం
పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు పిఠాపురం : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య...
ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు
నా బాధ్యతను పెంచిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు పిఠాపురం : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికయ్యేందుకు నాకు సహకరించిన ప్రతీ...
చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్
జనసేనని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన జన శ్రేణులు జన సైనికులు తలుచుకుంటే క్షణాల్లో గ్రౌండ్ శుభ్రపరుస్తాం – చిల్లపల్లి శ్రీనివాసరావు పిఠాపురం : పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన...
బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం
బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి లోవరాజు పిఠాపురం : బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం అని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం...
రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన
అంచెలంచెలుగా పార్టీ ఎదిగిన తీరు అనిర్వచనీయం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పోరాటాలు చేశాం ప్రజా ఉద్యమాలతో ప్రజల మనసు గెలుచుకున్నాం నవ శక నిర్మాణానికి పునరంకితమవుతాం జయకేతనం ఆవిర్భావ...
అధికారంలో ఉన్నాం బాధ్యతతో వ్యవహరించాలి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు
పిఠాపురం : 11 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ప్రతిపక్షంలో ఉంది. ఎన్నో పోరాటాలు చేసిన మనం ఇప్పుడు అధికార భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు...