Category : ఆంధ్రప్రదేశ్
ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు
అమరావతి : ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాకిచ్చింది. మోటారు వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు...
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి చెందిన దుర్గాడ గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ...
ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం
పిఠాపురం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పట్టణంలో శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం ఘనంగా ఆలయ...
రుద్ర పీపుల్స్ పవర్ పొలిటికల్ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం
హైదరాబాద్ : రుద్ర పీపుల్స్ పవర్ పొలిటికల్ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం లభించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోద పత్రంని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆశోక్ కుమార్ చేతుల...
బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా
కాకినాడ : బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరుడు అహ్మద్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన...
లలిత కళ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు
పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం, షష్ట పీఠాధిపతి, మహాకవి బహుభాషా పండితులు ఉమర్ ఆలీషా వారి 140వ జయంతి ఉత్సవాలు అనంతపురం ఉమర్ ఆలీషా సాహితీ సమితి...
మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట
కాకినాడ : భోగిగణపతి పీఠం నుండి 14 ఏళ్లుగా భద్రాచల పాదయాత్ర రథయాత్ర చేస్తున్న గొంచాల ఉత్సవ కమిటీ రూ.12లక్షల ప్రత్యేక నిధులు సేకరించి జాతీయ రహదారిని ఆనుకుని వున్న గొంచాల గ్రామంలో రామాలయాన్ని...
పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి
ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, ఇన్ ఛార్జ్ మున్సిపల్ మంత్రులకు ఇ-మెయిల్ వినతి పత్రం పౌర సంక్షేమ సంఘం కాకినాడ : పిఠాపురం పట్టణం రోడ్ల విస్తరణలో ఉపాధి కోల్పోయిన బడ్డీ యజమానులకు,...
అక్రిడేషస్లు ఎర!
తలాడిస్తున్న జర్నలిస్టులు ‘దందా’ గుప్పిట్లో సమాచార ఉద్యోగి కాకినాడ : ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డు అవసరం. అక్రిడేషన్ కార్డుతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి...
సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు
బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు....
సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు,...
ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై తాజాగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
ఘనంగా కుక్కుటేశ్వరుడి రథోత్సవం
పల్లకీ మోసిన పోలీసులు, భక్తులు భక్తులతో కిక్కిరిసిన ఉప్పాడ సెంటర్ పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి...
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, యు. కొత్తపల్లి, పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది. పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ నందు ఆరు పోలింగ్ కేంద్రాలు, గొల్లప్రోలు...
నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
విజయవాడ: తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది....
బర్మాకాలనీలో సహస్రజ్యోతిర్లింగార్చన.. ద్వాదశజ్యోతిర్లింగాలు దైవికశక్తికి మూలాధారాలు
కాకినాడ : జ్యోతిర్లింగాలు దైవిక శక్తికి మూలాధారాలని మహాశివరాత్రి రోజున దీపజ్యోతులతో ఆరాధన చేయడం మహాదేవుని వైభవంగా ఆచరించే సంప్రదాయమని నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షు డు, సామాజిక వేత్త దూసర్లపూడి...
నేడు కవిశేఖర్ డా.ఉమర్ ఆలీషా 140వ జయంత్యోత్సవ సభ
పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి కవిశేఖర్ డా.ఉమర్ ఆలీషా 140వ జయంత్యోత్సవ సభ శుక్రవారం ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణంలోని బోట్క్లబ్ వద్ద కాకినాడ లక్ష్మి...
దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు శిక్షలు జరిమానాలు అమలవుతున్నా మద్యం సేవించి వాహనాలు నడిపే సంఖ్య తగ్గడం లేదు!! పౌర సంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : వైన్ షాపుల వద్ద...
ఆరోగ్య భీమా ప్రీమియంపై జిఎస్టి భారం తగ్గించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : ఆరోగ్య భీమా ప్రీమియం సామాన్యుడికి మధ్య తరగతికి అందనంత ఖరీదైన ప్రక్రియగా మారుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వైద్య చికిత్స భారం కావడం వలన ఆరోగ్య భీమా ప్రీమియం 15...
గర్భాశయ సమస్యతో బాదపడుతున్న మహిళకి ఆర్థిక సహాయం
పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న కేశబోయిన నవీన అనే ఒక మహిళకు గర్భాశయంలో కాయలతో ఇబ్బంది పడుతూ మూడుసార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. సమస్య తీరక ఇంకోసారి ఆపరేషన్ చేయాలని,...
కాకినాడ కార్పోరేషన్ ‘ట్రేడ్’ రాబడిపై నిఘా నిర్వహించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : నగరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాల నిర్వహణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 14వేల నుండి 19వేల వరకు వుండగా నగర పాలక సంస్థ రాబడిలో ట్రేడ్ లైసెన్స్ రాబడిలో 7వేలకే...
శివుడు ఎలా పుట్టాడో తెలుసా? శివుని జననం మరియు అవతారం యొక్క ఉత్తేజకరమైన కథ ఇక్కడ ఉంది.!!
హిందూ మతంలో మహా శివరాత్రిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు శివ భక్తులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు శివుడు మరియు పార్వతి దేవిని ఆరాధించే రోజు. హిందూ క్యాలెండర్...
మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్
పిఠాపురం : గత 25 సంవత్సరాలు నుండి క్రమం తప్పకుండా మహాశివరాత్రి సందర్భంగా సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉచిత ఆరోగ్య ఎంటీ డ్రగ్, మధ్యము మాదక ద్రవ్యాలు...
నిస్వార్థ దేశభక్తుడు మహర్షి సాంబమూర్తి
కాకినాడ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మహర్షి బులుసు సాంబమూర్తి (4.3.1886 – 2.2.1958) మహాశివరాత్రి రోజున జన్మించిన తిథి ప్రకారం 139వ జయంతి సందర్భంగా పౌర సంక్షేమ సంఘం పుష్పమాలతో నివాళులర్పించింది. పిఆర్...
అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం
కాకినాడ : అన్నవరం సత్యదేవుని క్షేత్రంలో భక్తుల అసౌకర్యాల పరిష్కారానికి ప్రతి నెలా స్వయంగా సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడం పట్ల కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం హర్షం వ్యక్తం చేసింది....
గ్రామీణ ప్రాంతాలలో మందకోడిగా సాగుతున్న ఉపాధిహామీ పనులు
పిఠాపురం : వ్యవసాయ కార్మికులకి జాతీయ ఉపాధి హామీ పనుల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని పనులు లేక ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్లక్ష్యం వీడి వెంటనే పనులు కల్పించాలని...
ఉచితంగా చికెన్, కోడి గుడ్లు పంపిణీ
పిఠాపురం : రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదు జనాలకి. అటువంటి జనాలు నేడు కోడి మాంసం తినడం మానేయడంతో చికెన్ వ్యాపారస్తులు నష్టపోతున్నారని వారికి మద్దతుగా నిలిచేందుకు పలు చికెన్ కంపెనీలు ముందుకు వచ్చి...
పురపాలక దిక్సూచి ‘జ్యోతులసీతారామమూర్తి’ – 2025ఫిబ్రవరి 27న ప్రధమ వర్ధంతి
కాకినాడ : 159 సంవత్సరాల కాకినాడ నగర పాలక సంస్థలో పదేళ్ల పాటు (1982-1992) మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన జ్యోతుల సీతారామమూర్తి అందించిన పౌర సేవలను ఎవరూ మరువలేరు. గ్రేటర్ విజన్ గా...
ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్.. ఎప్పటి నుంచి అంటే?
విజయవాడ : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక...
కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్
కాకినాడ : కాకినాడ కార్పోరేషన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలని, అక్రమ కరెంటు సరఫరా వలన లక్షల్లో భారంగా పెరుగుతున్న బిల్లుల చెల్లింపులను దర్యాప్తు చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శ్రీవిద్యా కాలనీలో...
కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్
పిఠాపురం : ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం పిఠాపురం శాఖ యూనియన్ అధ్యక్షులు బంగారు కన్నయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు ఫిబ్రవరి 17 నుండి మార్చి...
శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి
పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పిఠాపురం పట్టణం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వ పాఠశాల, కళాశాలల క్రీడా స్థలంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్...
రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం
కొత్తపేట : ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త కొత్తపేట...
భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం
మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ...
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి……!!
ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం అని వర్ణించారు. స్కంధ పురాణంలోని కాశీఖండంలో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు “ముల్లోకాలూ నాకు నివాసమే… అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం. అని చెప్పినట్లుగా వర్ణన...
శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం
శ్రీపాదుడు 1326లో పిఠాపురంలో గణేష్ చతుర్థి రోజున జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం చిత్రసింహ లగ్నం మరియు తుల రాశి (తుల). ఆయన తల్లిదండ్రులు సుమతి మహారాణి (బాపనార్యుని కుమార్తె) మరియు ఘండకోట అప్పల...
వసుంధర తేజం గోవిందనామం – శ్రీవారిభక్తులతో గణపతిపీఠం లో73వ జపయజ్ఞ పారాయణ
కాకినాడ : వసుంధర తేజమైన ధరణిని రక్షించి పోషించే మూర్తిగా సమస్త దేవతా స్వరూప గోమాతలను కాచి పాలించిన వసుంధరునిని గోవిందా గోవింద అని మనసారా పిలిచే నామం అత్యంత మహిమాన్వితమని గణపతి పీఠం...
భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం
మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ...
పవన్ కళ్యాణ్ సంకల్పం… పిఠాపురం రైతాంగంలో ఆనందం
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం రైతాంగం ఏలేరు ప్రాజెక్ట్ వల్ల అతివృష్టి ,అనావృష్టి బారిన పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మునుపెన్నడూ లేని విధంగా రెండవ పంట అయిన దాలవాకి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యక్షంగా...
పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
పిఠాపురం : ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పిఠా‘‘పుర’’ంలో మాత్రం అమల్లో లేదు. డిప్యూటీ సిఎం, స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అద్దం పట్టినట్టు...
పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
పిఠాపురం : ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పిఠా‘‘పుర’’ంలో మాత్రం అమల్లో లేదు. డిప్యూటీ సిఎం, స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అద్దం పట్టినట్టు...
పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం
పిఠాపురం : యువ సాహితీవేత్త, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, పిఠాపురం యువ కవి డాక్టర్ కిలారి గౌరీ నాయుడుకి విశాఖపట్నంలో అభినందన సత్కారం...
జామియా మసీదు వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు పూర్తి చేయాలి – సిఎం హామీ పూర్తి చేయాలి
కాకినాడ : కాకినాడ పెద్ద మసీదు వద్ద మెయిన్ రోడ్ లో రోడ్ క్రాసింగ్ నిర్వహణకు వీలుగా జీబ్రా క్రాసింగ్ మార్కింగ్ ను ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం గత నవంబర్ లో...
కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ
కాకినాడ : కాకినాడ పిఠాపురం రోడ్ రహదారిలో 50 ఏళ్ల క్రిందట జె.ఎన్.టి.యు వద్ద ఏర్పడిన ఈద్గా మైదానం పరిధికి చెందిన కోర్టు కేసులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పౌర సంక్షేమ...
విద్యుత్ టారిఫ్ బాదుడు వలన ధరలు మరింత పెరుగుతాయి
300యూనిట్లలోపు వాణిజ్య వినియోగదారులను మినహాయించాలి పౌర సంక్షేమ సంఘం కాకినాడ : ఉదయం సాయంత్రం వేళల్లో 6నుండి 10వరకు రెండు పూటలా పీక్ అవర్ వినియోగంగా ఉదయం 10నుండి 3వరకు ఆఫ్...
గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు
పిఠాపురం : సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఇళ్ళు లేని పేదలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, మహిళా...
పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి
కాకినాడ : ఓటుకు సార్ధకత చేకూరేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల భవిష్యత్ కు బంగారు బాట వేసే సమర్ధత, సామర్ధ్యం కలిగిన రాజశేఖరంను శాసన మండలికి...
ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా
పిఠాపురం : ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన కుటుంబంలో సమస్యలు, మన గ్రామంలో సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా...
శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం
కాకినాడ : తిరుమల తిరుపతి కొండమీదకు వెళ్లే అలిపిరి కాలిబాట మార్గానికి కంచె నిర్మాణం ఏర్పాటు చేయించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ప్రభుత్వానికి టిటిడి బోర్డుకు లేఖ వ్రాసింది. వన్యమృగాల బెడద పేరిట...
శాంతిస్థాపనతోనే సామాజిక న్యాయం సాధ్యం
కాకినాడ మేవా ఫంక్షన్ హాలులో.. మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యాన “ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం” కాకినాడ : ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్దం శరణం...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు
కొత్తపేట : కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ రోజు జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,రాష్ట్ర కొప్పుల వెలమ...
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ
మండపేట : సూర్యచంద్ర ఫిషర్ మెన్ సోసైటీ ఆధ్వర్యంలో అంబాజీపేట లేజర్, రైట్ ఆసుపత్రి వైద్యులు డా. సైనీ, డా. మౌనిక పర్యవేక్షణలో 4వ వార్డ్ ఫిషర్ మెన్ కళ్యాణ మండపంలో ఆర్థోపెడిక్, డెంటల్,...
శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్
పిఠాపురం : మహాశిరాత్రికి పాదగయ క్షేత్రంలో ఏర్పాట్లు అన్ని సిధ్ధం అయ్యాయని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. ఈ...
పాదగయను దర్శించిన జియో సిఈఓ
పిఠాపురం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం సాయంత్రం జియో నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ మందపల్లి మహేష్ దర్శించుకున్నారు. వారికి...
ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం
పిఠాపురం : పట్టణంలోని సీతయ్య గారి తోటలో వున్న ఆదిత్య పాఠశాలలో ఉదాన్11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యం, బుర్రకథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిత్య పాఠశాల పూర్వం విద్యార్థి, ప్రస్తుత...
జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలి
పిఠాపురం : జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం...
పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి
కాకినాడ : ఓటుకు సార్ధకత చేకూరేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల భవిష్యత్ కు బంగారు బాట వేసే సమర్ధత, సామర్ధ్యం కలిగిన రాజశేఖరంను శాసన మండలికి...
త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం
కాకినాడ : త్రేతాయుగంలో శ్రీరాముని 14ఏళ్ళ వనవాసంలో పాదయాత్ర చేసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భాగ్యం పొందారని, ద్వాపర యుగంలో పాండవుల వనవాస పాదయాత్రతో ధర్మం నిలిచిందని కలియుగంలో ఆదిజగద్గురువులు చేసిన పాదయాత్రలను అనుసరించడం...
కుక్కుటేశ్వరుడి నిత్యన్నదానానికి భాస్కరనారాయణ రాజు దంపతులు విరాళం
పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో జరిగే నిత్యన్నదానానికి కాకినాడకు చెందిన కలిదిండి భాస్కరనారాయణ రాజు దంపతులు మంగళవారం విరాళం అందజేశారు. శ్రీ...
డిప్యూటీ సి ఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సారా జోరు యధాతధంగా వుంది!! – కట్టడి చేయించాలని కోరుతున్న పౌర సంక్షేమ సంఘం
పిఠాపురం : సారా నిషేధం అమలులో వున్నప్పటికీ కాకినాడ జిల్లాలో నగరం పట్టణం గ్రామం అనే తేడా లేకుండా లీటరు రూ.500 వంతున యధేచ్చగా సారా విక్రయాలు సరఫరా రెట్టింపు స్థాయిలో నడుస్తున్నాయని పౌర...
కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650
పిఠాపురం : పట్టణంలోని శనివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ రాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం (పాదగయా క్షేత్రం)లో దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖిదారుడు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షలో...
కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి
కాకినాడ : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో మాఘమాస సంకష్ట హరచతుర్ధి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 53మంది చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేసారు. 13వ చతుర్థి సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ జై...
కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650
పిఠాపురం, ఫిబ్రవరి 16 : పట్టణంలోని శనివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ రాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం (పాదగయా క్షేత్రం)లో దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖిదారుడు వడ్డీ ఫణీంద్ర...
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవి సుందర్ ని గెలిపించండి – మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎన్నికల ప్రచారం
కాకినాడ : పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ జి.వి.హర్ష కుమార్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు....
మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు
పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహిస్తారని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పిఠాపురంలో ఈ వేడుకలను...
మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్ పవన్ తో మర్యాదపూర్వక భేటీ
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ ఉదయం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కల్యాణ్...
మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత
పిఠాపురం : జనసేన ఎన్.అర్.ఐ. సమన్వయకర్త కొలికొండ శశిధర్ యాదవ్ పిఠాపురం నియోజకవర్గంకు చెందిన మెడికల్ విద్యార్థినులు ఎర్రవరపు మౌనిక, రాయి శ్యామాలాకు చెరొక లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక చేయూత అందజేశారు. విద్యలో...
నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్ – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన
పిఠాపురం : ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్లో జరిగిన వారాహి బహిరంగ సభలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు....
దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లు వాడుకంపై ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విక్రయాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. మునిసిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆదేశాల మేరకు గురువారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు...
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ
అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని...
కమ్మేసిన మంచు దుప్పటి
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో...
అటవీశాఖలో దశల వారీగా మార్పులు: పవన్
రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖలో సమగ్ర మార్పులపై డిప్యూటీ సీఎం దృష్టి సారించారు. తాజాగా ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం...
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు . రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు . ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు . అమరావతికి హడ్కో...
సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !
ఖగోళశాస్త్ర రీత్యా… ప్రకృతిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అనుసరించవలసిన విధి విధానాలకు మన పూర్వ ఋషులు పండుగల రూపంలో దిశానిర్దేశం చేశారు. ఈ విధి విధానాలన్నీ మనిషి వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ...
సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..
ఏలూరు: సేంద్రీయ ఆహారం, ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల విక్రయశాలను...
హరీకిషన్ జ్ఞాపకార్థం వృద్ధులకు దుస్తుల పంపిణీ
మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు, సిపిఐ నాయకులు చిల్లంచర్ల హరికిషన్ నెలమాషికం కార్యక్రమం సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ శివారులో...
ఘనంగా కృష్ణాజిల్లా జంప్ రోప్ జట్ల ఎంపికలు
గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఉదయం కృష్ణాజిల్లా జంప్ రోప్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించినట్లు జంప్ రోప్ సంఘ అధ్యక్షులు...
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు. జిల్లా డిఎంహెచ్వో వెంకట రవణ.
వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు పర్యవేక్షకులకు సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం లో కొత్తగా చేర్చబోయే వాక్సిన్...
*వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు*
ఏపీలో వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరు అయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే...
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు – ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం..!!
అమరావతి: ఏపీ అసెంబ్లీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారనున్నాయి. తాజాగా చేసిన చట్ట సవరణ ప్రకారం ఎంత మంది...
విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు. గాంధీనగర్ బీఆర్డీఎస్ రోడ్లోని శృంగేరీ శారదా పీఠంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. జగన్ వెంట...
తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్..!!
తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే...
తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా...
భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..
కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.. అమరావతిలో కృష్ణమ్మ చెంత మహిళలు తెప్పలు వదిలారు....
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం స్వామివారిని ప్రార్థించాను. -కేజ్రీవాల్...
నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..
120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం. ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం...
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉప రిటర్నింగ్ అధికారి ధోని శ్రీశైలం అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ సమస్త గత ఎన్నికలు నిర్వహణలో...
ఏపీలో బీచ్లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ
ఏపీలో ఉన్న ఐదు బీచ్ల్లో ప్రవేశ రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ప్రవేశ...
పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి
ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘నైతిక విలువలసలహాదారు’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచి మాటలును చెప్పేందుకే ఒప్పుకున్నానని,పదవుల కోసం కాదని ఆయన చెప్పారు....
తిరుమల శ్రీవారి సమాచారం…
తిరుమల శ్రీవారి సమాచారం… *ఆదివారం 10 నవంబర్ వివరాలు* * 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. * శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. * నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,233 మంది...
రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్
అమరావతి:నవంబర్ 11 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమ య్యాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో ఈ...
ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్ సమావేశాలు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. మరికాసేపట్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు...
నేడు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
నేడు భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీజేఐగా...
ఏపీకి దూసుకొస్తున్న ముప్పు.. రేపటి నుంచి వర్షాలు
ఏపీకి వర్ష ముప్పు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ,...
థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*
బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలో వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అని అందరిచేత...
పాన్కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రెండు కార్డ్లను లింక్...
విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ*
*Press Release* *విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ* *అర్హులైన ఏ ఒక్కరికీ పరిహారం అందకుండా ఉండకూడదన్న సిఎం* *ప్రతి దరఖాస్తూ పరిశీలించి సాయం చేయాలని అధికారులకు...
ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*
*ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ* *హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్...
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు* *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*
*అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు* *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే* * *కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఎదురుచూసే పెళ్లి ముహూర్తాలు రానే వచ్చాయి.* * * *ఈ ఏడాది అక్టోబర్ నుంచి...