సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాల పైన,...
కోదాడ డివిజన్లో ఏ ఒక్క ఇంటికి తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని,నీటి సరఫరా కోరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్...
వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి బిఎస్ఎన్ఎల్ టాక్సీ స్టాండ్ వద్ద శుక్రవారం అవగాహన కార్యక్రమం....
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో 2025 నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని,ఏఈ జీవన్ ముఖ్య అతిథులుగా పాల్గొని...
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మునగాల, బరాకత గూడెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన సర్వీసు రోడ్లపై కుప్పలు తిప్పలుగా ఉన్న మట్టి దిబ్బలను తీసివేయాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు సంబంధిత ఆఫీసర్లను శుక్రవారం...
మునగాల మండల కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం వెలగక పోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి....
సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్ దోహదపడుతుందని మునగాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక...
కాకినాడ : భోగిగణపతి పీఠం నుండి 14 ఏళ్లుగా భద్రాచల పాదయాత్ర రథయాత్ర చేస్తున్న గొంచాల ఉత్సవ కమిటీ రూ.12లక్షల ప్రత్యేక నిధులు సేకరించి జాతీయ రహదారిని ఆనుకుని వున్న గొంచాల గ్రామంలో రామాలయాన్ని...
ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, ఇన్ ఛార్జ్ మున్సిపల్ మంత్రులకు ఇ-మెయిల్ వినతి పత్రం పౌర సంక్షేమ సంఘం కాకినాడ : పిఠాపురం పట్టణం రోడ్ల విస్తరణలో ఉపాధి కోల్పోయిన బడ్డీ యజమానులకు,...
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు ఇటీవల మృతి చెందడంతో.. శుక్రవారం రఘు నివాసానికి చేరుకొని రఘు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల జాతీయ అధ్యక్షుడు...
తలాడిస్తున్న జర్నలిస్టులు ‘దందా’ గుప్పిట్లో సమాచార ఉద్యోగి కాకినాడ : ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డు అవసరం. అక్రిడేషన్ కార్డుతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి...
రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు తరచూ చెబుతుంటారు. యాపిల్లో అనేక వ్యాధులను నివారించే శక్తి ఉంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు...
బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు....
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు,...
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై తాజాగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
పల్లకీ మోసిన పోలీసులు, భక్తులు భక్తులతో కిక్కిరిసిన ఉప్పాడ సెంటర్ పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి...
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, యు. కొత్తపల్లి, పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది. పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ నందు ఆరు పోలింగ్ కేంద్రాలు, గొల్లప్రోలు...
విజయవాడ: తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది....
త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. ఆయనకు భక్తులెక్కువ. ఆ కోవకే పరమ శివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన జన్మించడంతోనే ఆతడు శివభక్తుడు. ఓ వైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే.. మరోవైపు...
కాకినాడ : జ్యోతిర్లింగాలు దైవిక శక్తికి మూలాధారాలని మహాశివరాత్రి రోజున దీపజ్యోతులతో ఆరాధన చేయడం మహాదేవుని వైభవంగా ఆచరించే సంప్రదాయమని నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షు డు, సామాజిక వేత్త దూసర్లపూడి...
పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి కవిశేఖర్ డా.ఉమర్ ఆలీషా 140వ జయంత్యోత్సవ సభ శుక్రవారం ఉదయం 8గంటలకు కాకినాడ పట్టణంలోని బోట్క్లబ్ వద్ద కాకినాడ లక్ష్మి...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు శిక్షలు జరిమానాలు అమలవుతున్నా మద్యం సేవించి వాహనాలు నడిపే సంఖ్య తగ్గడం లేదు!! పౌర సంక్షేమ సంఘం డిమాండ్ కాకినాడ : వైన్ షాపుల వద్ద...
కాకినాడ : ఆరోగ్య భీమా ప్రీమియం సామాన్యుడికి మధ్య తరగతికి అందనంత ఖరీదైన ప్రక్రియగా మారుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వైద్య చికిత్స భారం కావడం వలన ఆరోగ్య భీమా ప్రీమియం 15...
పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న కేశబోయిన నవీన అనే ఒక మహిళకు గర్భాశయంలో కాయలతో ఇబ్బంది పడుతూ మూడుసార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. సమస్య తీరక ఇంకోసారి ఆపరేషన్ చేయాలని,...
కాకినాడ : నగరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాల నిర్వహణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 14వేల నుండి 19వేల వరకు వుండగా నగర పాలక సంస్థ రాబడిలో ట్రేడ్ లైసెన్స్ రాబడిలో 7వేలకే...
హిందూ మతంలో మహా శివరాత్రిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు శివ భక్తులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు శివుడు మరియు పార్వతి దేవిని ఆరాధించే రోజు. హిందూ క్యాలెండర్...
పిఠాపురం : గత 25 సంవత్సరాలు నుండి క్రమం తప్పకుండా మహాశివరాత్రి సందర్భంగా సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉచిత ఆరోగ్య ఎంటీ డ్రగ్, మధ్యము మాదక ద్రవ్యాలు...
పాతికేళ్లు ఒంటిమీద పడగానే అబ్బాయిని పెద్దమనిషి అవ్వగానే అమ్మాయిని పదండి పదండి అంటూ పెళ్లి పీటలెక్కించేస్తారు ఇరుగుపొరుగు వారు కన్నవారికి లేని ఇబ్బంది బందు – రాబంధువులకు వచ్చింది ఇరుగుపొరుగు జనాలకు ఆత్రం ముంచుకొచ్చింది...
కాకినాడ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మహర్షి బులుసు సాంబమూర్తి (4.3.1886 – 2.2.1958) మహాశివరాత్రి రోజున జన్మించిన తిథి ప్రకారం 139వ జయంతి సందర్భంగా పౌర సంక్షేమ సంఘం పుష్పమాలతో నివాళులర్పించింది. పిఆర్...
కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ...
కాకినాడ : అన్నవరం సత్యదేవుని క్షేత్రంలో భక్తుల అసౌకర్యాల పరిష్కారానికి ప్రతి నెలా స్వయంగా సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడం పట్ల కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం హర్షం వ్యక్తం చేసింది....
పిఠాపురం : వ్యవసాయ కార్మికులకి జాతీయ ఉపాధి హామీ పనుల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని పనులు లేక ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్లక్ష్యం వీడి వెంటనే పనులు కల్పించాలని...
27వ తేదీన జరగనున్న నల్గొండ, ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.ఎన్నికల సామాగ్రికి రక్షణ, పోలింగ్...
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన మునగాల విజ్ఞానోత్సవం కార్యక్రమాన్ని...
కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం మంగళవారం అహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి తొలి పలుకులు తెలుగు అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు పలుకగా,సభకు అధ్యక్షతను కళాశాల ప్రిన్సిపాల్...
జోనల్ ఇంచార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో ప్రాధాన్యమైనదని కొనియాడారు. దానిలో పాఠశాల దశ...
కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ...
పిఠాపురం : రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదు జనాలకి. అటువంటి జనాలు నేడు కోడి మాంసం తినడం మానేయడంతో చికెన్ వ్యాపారస్తులు నష్టపోతున్నారని వారికి మద్దతుగా నిలిచేందుకు పలు చికెన్ కంపెనీలు ముందుకు వచ్చి...
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే తమ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తో...
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక...
నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా *”మునగాల లో విజ్ఞానోత్సవం”* నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను *డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం-...
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్...
కాకినాడ : 159 సంవత్సరాల కాకినాడ నగర పాలక సంస్థలో పదేళ్ల పాటు (1982-1992) మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిన జ్యోతుల సీతారామమూర్తి అందించిన పౌర సేవలను ఎవరూ మరువలేరు. గ్రేటర్ విజన్ గా...
విజయవాడ : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక...
కాకినాడ : కాకినాడ కార్పోరేషన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలని, అక్రమ కరెంటు సరఫరా వలన లక్షల్లో భారంగా పెరుగుతున్న బిల్లుల చెల్లింపులను దర్యాప్తు చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శ్రీవిద్యా కాలనీలో...
ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్ర భాగాన నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా...
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కోదాడకు వచ్చిన సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న...
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోదాడ 17వ వార్డు కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు, జ్యోతి దంపతుల ప్రధమ కుమారుడు అఖిల్, నిరుప దంపతులను ఆశీర్వదించారు. కాగా వారి వివాహం ఈనెల...
కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మట్టా రాకేష్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల కేర్ డయాగ్నస్టిక్ అండ్...
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి ప్రారంభం కానున్నాయి కాగా మేడ్చల్ డిసిపి నంద్యాల కోటిరెడ్డి కి ఆహ్వాన పత్రికను అందజేసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్...
పిఠాపురం : ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం పిఠాపురం శాఖ యూనియన్ అధ్యక్షులు బంగారు కన్నయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు ఫిబ్రవరి 17 నుండి మార్చి...
పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పిఠాపురం పట్టణం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వ పాఠశాల, కళాశాలల క్రీడా స్థలంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్...
కొత్తపేట : ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త కొత్తపేట...
మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ...
ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం అని వర్ణించారు. స్కంధ పురాణంలోని కాశీఖండంలో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు “ముల్లోకాలూ నాకు నివాసమే… అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం. అని చెప్పినట్లుగా వర్ణన...
శ్రీపాదుడు 1326లో పిఠాపురంలో గణేష్ చతుర్థి రోజున జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం చిత్రసింహ లగ్నం మరియు తుల రాశి (తుల). ఆయన తల్లిదండ్రులు సుమతి మహారాణి (బాపనార్యుని కుమార్తె) మరియు ఘండకోట అప్పల...
కాకినాడ : వసుంధర తేజమైన ధరణిని రక్షించి పోషించే మూర్తిగా సమస్త దేవతా స్వరూప గోమాతలను కాచి పాలించిన వసుంధరునిని గోవిందా గోవింద అని మనసారా పిలిచే నామం అత్యంత మహిమాన్వితమని గణపతి పీఠం...
మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ...
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం రైతాంగం ఏలేరు ప్రాజెక్ట్ వల్ల అతివృష్టి ,అనావృష్టి బారిన పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మునుపెన్నడూ లేని విధంగా రెండవ పంట అయిన దాలవాకి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యక్షంగా...
పిఠాపురం : ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పిఠా‘‘పుర’’ంలో మాత్రం అమల్లో లేదు. డిప్యూటీ సిఎం, స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అద్దం పట్టినట్టు...
పిఠాపురం : ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పిఠా‘‘పుర’’ంలో మాత్రం అమల్లో లేదు. డిప్యూటీ సిఎం, స్థానిక ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి అద్దం పట్టినట్టు...
పిఠాపురం : యువ సాహితీవేత్త, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, పిఠాపురం యువ కవి డాక్టర్ కిలారి గౌరీ నాయుడుకి విశాఖపట్నంలో అభినందన సత్కారం...
కాకినాడ : కాకినాడ పెద్ద మసీదు వద్ద మెయిన్ రోడ్ లో రోడ్ క్రాసింగ్ నిర్వహణకు వీలుగా జీబ్రా క్రాసింగ్ మార్కింగ్ ను ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం గత నవంబర్ లో...
కాకినాడ : కాకినాడ పిఠాపురం రోడ్ రహదారిలో 50 ఏళ్ల క్రిందట జె.ఎన్.టి.యు వద్ద ఏర్పడిన ఈద్గా మైదానం పరిధికి చెందిన కోర్టు కేసులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పౌర సంక్షేమ...
300యూనిట్లలోపు వాణిజ్య వినియోగదారులను మినహాయించాలి పౌర సంక్షేమ సంఘం కాకినాడ : ఉదయం సాయంత్రం వేళల్లో 6నుండి 10వరకు రెండు పూటలా పీక్ అవర్ వినియోగంగా ఉదయం 10నుండి 3వరకు ఆఫ్...
పిఠాపురం : సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఇళ్ళు లేని పేదలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, మహిళా...
కాకినాడ : ఓటుకు సార్ధకత చేకూరేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల భవిష్యత్ కు బంగారు బాట వేసే సమర్ధత, సామర్ధ్యం కలిగిన రాజశేఖరంను శాసన మండలికి...
పిఠాపురం : ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన కుటుంబంలో సమస్యలు, మన గ్రామంలో సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా...
కాకినాడ : తిరుమల తిరుపతి కొండమీదకు వెళ్లే అలిపిరి కాలిబాట మార్గానికి కంచె నిర్మాణం ఏర్పాటు చేయించాలని కాకినాడ భోగి గణపతి పీఠం ప్రభుత్వానికి టిటిడి బోర్డుకు లేఖ వ్రాసింది. వన్యమృగాల బెడద పేరిట...
కాకినాడ మేవా ఫంక్షన్ హాలులో.. మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యాన “ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం” కాకినాడ : ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్దం శరణం...
కొత్తపేట : కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ రోజు జరిగిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్,రాష్ట్ర కొప్పుల వెలమ...
మండపేట : సూర్యచంద్ర ఫిషర్ మెన్ సోసైటీ ఆధ్వర్యంలో అంబాజీపేట లేజర్, రైట్ ఆసుపత్రి వైద్యులు డా. సైనీ, డా. మౌనిక పర్యవేక్షణలో 4వ వార్డ్ ఫిషర్ మెన్ కళ్యాణ మండపంలో ఆర్థోపెడిక్, డెంటల్,...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు అనుసందాన దేవాలయము శ్రీ పద్మావతి...
పిఠాపురం : మహాశిరాత్రికి పాదగయ క్షేత్రంలో ఏర్పాట్లు అన్ని సిధ్ధం అయ్యాయని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. ఈ...
పిఠాపురం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం సాయంత్రం జియో నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ మందపల్లి మహేష్ దర్శించుకున్నారు. వారికి...
పిఠాపురం : పట్టణంలోని సీతయ్య గారి తోటలో వున్న ఆదిత్య పాఠశాలలో ఉదాన్11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యం, బుర్రకథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిత్య పాఠశాల పూర్వం విద్యార్థి, ప్రస్తుత...
పిఠాపురం : జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం...
కాకినాడ : ఓటుకు సార్ధకత చేకూరేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల భవిష్యత్ కు బంగారు బాట వేసే సమర్ధత, సామర్ధ్యం కలిగిన రాజశేఖరంను శాసన మండలికి...
బీసీ ఆజాద్ ఫెడరేషన్ జూలపల్లి మండల అధ్యక్షులుగా వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వోడ్నాల తిరుపతి ని నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్,జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు, పెద్దపల్లి...
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ లో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో శివాజీ...
నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ను ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు....
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధమైన ఘటన నిజాంసాగర్ మండలం లోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల...
మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామ గేట్ వద్ద ఆ గ్రామ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు...
మెట్ పల్లి మండలం రామాలచ్చక్కపేట్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బుధవారం ఛత్రపతి శివాజీ కమీటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు....
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్ లను కలిసి నిరంతరం ప్రజల తరుపున నిలబడే కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్, మెదక్ బిజెపి అభ్యర్థి సి.అంజి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ...
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళం గ్రామ యువకుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు,శివాజీ మహారాజ్...
కాకినాడ : త్రేతాయుగంలో శ్రీరాముని 14ఏళ్ళ వనవాసంలో పాదయాత్ర చేసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భాగ్యం పొందారని, ద్వాపర యుగంలో పాండవుల వనవాస పాదయాత్రతో ధర్మం నిలిచిందని కలియుగంలో ఆదిజగద్గురువులు చేసిన పాదయాత్రలను అనుసరించడం...
పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో జరిగే నిత్యన్నదానానికి కాకినాడకు చెందిన కలిదిండి భాస్కరనారాయణ రాజు దంపతులు మంగళవారం విరాళం అందజేశారు. శ్రీ...
పిఠాపురం : సారా నిషేధం అమలులో వున్నప్పటికీ కాకినాడ జిల్లాలో నగరం పట్టణం గ్రామం అనే తేడా లేకుండా లీటరు రూ.500 వంతున యధేచ్చగా సారా విక్రయాలు సరఫరా రెట్టింపు స్థాయిలో నడుస్తున్నాయని పౌర...
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూమాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో...
మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో బి.ఆర్.ఎస్. పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలను కలకోవ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బిఆర్ ఎస్ పార్టీ బీసీ...
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ్మరకు చెందిన పలువురు రైతులు రైతు సంఘం సూర్యాపేట...
సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమై లింగన్న గట్టుపై దేవర పెట్టే చేరుకోవడంతో దురాజ్ పల్లి జాతర జన సముద్రం అయింది. ఓ లింగా.. ఓ లింగా నామ...
కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో గల గుట్టపై లింగమంతుల స్వామి జాతరను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని...
తెలంగాణ రాష్ట్ర ప్రధాత,గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా.. వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్...
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని బెజ్జంకి విఎన్ఆర్ టీం సభ్యులు బోనగిరి రూపేష్ పట్టభద్రులను కోరారు. సోమవారం భువనగిరి రూపేష్...
*కౌటాల* మండలం మోగడ్ దగడ్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సమయం ఎంతో విలువైనదని చాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు చెంచులక్ష్మీ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థు లకు...
సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమై లింగన్న గట్టుపై దేవర పెట్టే చేరుకోవడంతో దురాజ్ పల్లి జాతర జన సముద్రం అయింది. ఓ లింగా.. ఓ లింగా నామ...
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల లో నమ్మదగిన సమాచారం మేరకు తేది 16.02.2025 రోజున జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్,టాస్క్ ఫోర్స్ టీమ్, పెద్దేముల్ పోలీస్ అధికారులు, పెద్దేముల్ వ్యవసాయాధికారి పి.పవన్...