ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
మోతె, అక్టోబర్ 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వికలాంగుల అందరికీ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మోతె మండలం...
