అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్
సూర్యాపేట టౌన్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో జరిగిన సిపిఎం పార్టీ వన్...