మెట్ పల్లి-1 ఎస్ఐ గా కిరణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ చిరంజీవి నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ బదిలీపై వచ్చారు.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి
సంగారెడ్డి జిల్లా మంజీర నది శివారు గ్రామాలైన అల్మాయిపేట, అందోలు గ్రామాల ఒడ్డుకు మొసళ్లు సేద తీరడానికి రావడం కలకలం రేపింది. దీంతో మత్స్యకారులు, రైతులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అందోలు మండలం
కాంగ్రెస్ నాయకుడు మాజీ వార్డ్ సభ్యుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డులో పర్యటించారు
కామారెడ్డి జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ బిచ్కుంద సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా బిచ్కుంద మార్కెట్ యార్డులో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలకేంద్రంలో సంస్థాన్ బండాయప్ప మఠం వద్ద సోమలింగ శివాచార్య మహారాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు బండాయప్ప స్వామి పుణ్యతిథిని ఘనంగా నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని, అయోధ్యాపురం గ్రామానికి చెందిన, విశ్రాంత వైద్యులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నర్సంపేట
కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో నేడు నిర్వహించే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మున్నూరు కాపు సోదరులు విలేకరుల సమావేశం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ ఫలితాలలో చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఘనపురం సుదర్శన్ గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ తెలుగు జూనియర్ లెక్చరర్ గా
పెంచికల్ పేట్ మండలకేంద్రంలోని అగరగూడ సమీపంలోదాదాపు ఉదయం 6గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు,బోలోరే వాహనం నంబర్ టీ ఎస్ 21,టి 9592, గల వాహనం లో అక్రమంగా,8ఆవులు, 1ఎద్దును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు
నాగార్జునసాగర్ ఎడమకాలపై గల లిఫ్ట్ ఎత్తిపోతల పథకాలలో ఎన్నో ఏళ్ల నుండి చాలీచాలని వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా వివిధ ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని
మీడియా స్వేచ్ఛను హరించేలా కొందరు ప్రముఖులు ప్రవర్తిస్తున్నారని, దాడి చేసి సారీ చెబితే సరిపోతుందా అని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…. సినీ ప్రముఖుల వారి
ఆర్పీల కనీస వేతనాలు,ప్రభుత్వ గుర్తింపు కార్డు,డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు 40
దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,
వివిధ కేసుల్లో కోర్టుకు వెళుతున్న వారు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో కోర్టు చుట్టూ
మద్దూర్ డిసెంబర్ 12 ( TNR NEWS ): మండల కేంద్రం లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నందు ఓపెన్ యస్ యస్ సి, ఓపెన్ ఇంటర్ ప్రావేషాలకు 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు
మోతే: మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రజల ప్రాణాలను మంటగలిపి, పంట పొలాలను బీడి భూములుగా మార్చేఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా
మునగాల:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించాలని, ప్రభుత్వంనామ్స్ ప్రకారం బి.పి.ఎల్. కుటుంబాలకు అర్హత కలిగినవారికి మాత్రమే గుర్తించి ఇవ్వాలని, ఈ పథకంలో ఎటువంటి మధ్యవర్తులను
హైదరాబాద్ నగరంలో న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి
ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెంటనే అమలు చేయాలని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు.మంగళవారం నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఎస్సీ
తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీ పరీక్షలను కోదాడ పట్టణంలోని బాలుర హై స్కూల్ నందు గణిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మండల ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. జిల్లా
కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇన్స్పెక్షన్ కు వచ్చిన ఐజి సత్యనారాయణ ఐపీఎస్ జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత
కోదాడ: డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజా చైతన్య వేదిక సారధ్యంలో ఎమ్మెస్ జూనియర్ కాలేజీ ఆవరణలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వుమ్మడి రాష్ట్రంలో
కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా
కోదాడ డిసెంబర్ 10:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించే అండర్ 14 టోర్నమెంట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్
రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర సచివాలయం ముందు నూతనంగా ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రజల అధికారిక
కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *బొల్లం మల్లయ్య యాదవ్* ఆదేశానుసారం BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు *షేక్ నయీమ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామం లోని రెండవ వార్డులో మురికి కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు గుండా వెళ్లే బాటసారులకు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు సోమవారం క్యూ
సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నీ అనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు ముప్పిడి శ్రవణ్ కుమార్ అసెంబ్లీ ఆవరణంలో ప్రత్యేకంగా కలిసి
డిసెంబర్ 9న విజయ్ దివస్ సందర్భముగా పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లినీ పాలతో పాలాభిషేకం చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతోమాట్లాతూ.తెలంగాణ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి , రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు
ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం తెలంగాణ చౌక్ వద్ద, తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్
:రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించారు. రెవెన్యూ శాఖకు
మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం.. అని గురుస్వామి వెళ్లి శ్రీకాంత్ చారి పిలుపునిచ్చారు. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరపేట్ గ్రామంలో సోమవారం అయ్యప్ప ఆరట్టు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా హనుమాన్ ఆలయం
ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతీలకు వివాహానికి ఈనెల 11వ తేదీన వివాహం ఉన్నందున వారికి చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు అలాగే విద్యాసాగర్ రావు లు పుస్తె చీర
నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో గల మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గురుకుల ప్రిన్సిపాల్ శ్రీపాల తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన మరియం, సభిహలు స్టేట్
కోదాడ పట్టణంలోని 22వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన పోలిమెట్ల పాపారావు, నిర్మల దంపతులు ఎన్నో ఏండ్లుగా అద్దే ఇంట్లో నివాసం ఉంటున్నారు.ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో గృహోపకరణాలు పూర్తిగా
మునగాల మండల, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల పార్టీ అధ్యక్షులు, కొప్పుల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, సోనియాగాంధీ 79 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ..
అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ధీరవనిత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావునుఅన్నారు.
విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో నీ బాయ్స్ హై స్కూల్ నందు జిల్లా సైన్స్
చిలుకూరు మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కేంద్రం నందు సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుచున్న వివిధ శాఖలకు చెందిన మండల ఉద్యోగస్తుల శాంతియుత నిరసన దీక్ష నాలుగవ రోజుకు
రైతులకు రుణమాఫీ చేసే విషయంలో ఒక రాష్ర్టానికే బాధ్యత ఉంటుందా కేంద్రానికి బాధ్యతలేదా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.యూపీఏ హయంలో రుణ
ఉట్నూర్ : మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆదివారం 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. సమ్మేళన కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు
ఏబీవీపీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ సందర్శన.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ బీసీ హాస్టల్ విద్యార్థులు జైల్లో ఉన్నటు ఉన్నారు రూమ్స్ ఓపెన్ గా ఉండడం తో
విశ్వ గురు వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో కామదేను 2024 అవార్డ్స్ ను వివిధ రంగాలలో సేవను అందిస్తున్న ప్రముఖులను గుర్తించి అవార్డులను అందజేస్తారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రాంతానికి చెందిన కేజేఆర్ ఫౌండేషన్
సంగారెడ్డి జిల్లా ఆందోలు నియోజకవర్గం ఫరిది లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనరసింహా అన్నారు. ఆదివారం అధికారులతో
లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ రేవూరి రమణారెడ్డి గారి సహకారంతో బ్రాహ్మణ పెళ్లి గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశాయి ఆత్మకూర్ లయన్ ప్రెసిడెంట్ రేవూరి దేవేందర్ రెడ్డి
ఆత్మకూరు మండలంలోని అక్కంపేట మాజీ వైస్ ఎంపీపీ ముద్దం సాంబయ్య ఆధ్వర్యంలో వారి నివాసంలో అయ్యప్ప స్వాములు, స్వామియే శరణం, శరణం అయ్యప్ప శరణు ఘోషతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి గంజాయి కొని తెలంగాణ రాష్ట్రంలోని కంగ్టి మండల కేంద్రంలోని చుట్టు పక్కల గ్రామంలో అవసరం ఉన్న వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు అక్రమ రవాణా నివారణ కోసం
చేయూత పించన్లు పెంచాలని గత 6నెలల నుండి ఉద్యమాలు చేస్తూన్న సందర్బంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సోమవారం ఉదయం వికలాంగులను నల్లబెల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల
తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో విరవేని కొమురయ్య 42500 చెక్కును లబ్ధిదారునూకి అందజేసిన కాంగ్రెస్ నాయకులు అర్హులైనా ప్రతి ఒక్కరికి సియంఆర్ఎఫ్ అందిచడమే ప్రభుత్వ లక్ష్యం.పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి సీఎంఆర్ఎఫ్
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం 20 లక్షల నీదులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘం సభ్యులు నిదులు మంజూరు
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శనివారం మండల కేంద్రంలోని స్థానిక
మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు, సిపిఐ నాయకులు చిల్లంచర్ల హరికిషన్ నెలమాషికం కార్యక్రమం సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ శివారులో
మోతె మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం వసతులను పరిశీలించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పిల్లలకు మంచి పోషిక ఆహారం అందిస్తూ మంచి విద్యను
మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ అందించే సమాచారం
ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.వరి నాట్లు వేసే సీజన్ నేపథ్యంలో ట్రాక్టర్ వాహనాలను రోడ్ల పై
మానకొండూర్: ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సీనియర్ గర్ల్స్ బేస్ బాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన మానకొండూర్ మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ
ప్రసిద్ధ వర్గల్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య క్షేత్రంలో శనివారం సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు
నెక్కొండ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయయోత్సవాల వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో తెలంగాణ గురుకుల పాఠశాల కొండకు చెందిన 10వ
నెక్కొండ మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ సమావేశం ఏర్పాటు చేయడం సమావేశానికి సభాధ్యక్షులుగా బిర్రు సుదర్శన్ మాదిగ మాజీ మండల అధ్యక్షుడు సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య
గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు తమ శాఖ పనులతోనే బిజీ ఉండటంతో గ్రామాలను సందర్శించడం లేదు దింతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతుంది.కేంద్ర, రాష్ట్ర
వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఆటో ర్యాలీ లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేడు రాష్ట్ర కమిటీ
జగిత్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి భూమి ఇవ్వాలని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీ
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలోని హైమక్స్ లైట్స్ గత కొన్ని రోజులుగా వెలగడం లేదని గ్రామస్తులు తెలిపారు.ఎన్నో సార్లు గ్రామపంచాయతీ అధికారి,మండల అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా
మున్నూరు కాపు మహిళా పరస్పర వినియోగదారుల సహకార సమితి డైరెక్టర్ గా కోదాడకు చెందిన ఆవుల విజయలక్ష్మి నియామకమయ్యారు. కాగా ఈరోజు సిద్దిపేట జిల్లా ములుగు లో జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో
కోదాడ: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే కోదాడ కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదాడ సీనియర్
.సూర్యాపేటజిల్లా వ్యాప్తంగా పలు దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కొనసాగుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిలా నిలుస్తూ సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులము జర్నలిస్టుల సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టుల నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియను వెంటనే
హోంగార్డ్స్ రైసింగ్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం లో కేక్ కట్ చేసి హోం గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం
దౌల్తాబాద్: మండలంలో సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ను శుక్రవారం జిల్లా కోఆర్డినేటర్ హరి రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు.108 సిబ్బంది
ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్. నాయకులు ఆరు గ్యారంటీలు అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టుల ని మండిపెట్ కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మేంగని మనోహర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ మాజీ
దౌల్తాబాద్: భారతదేశంలో మనుషులందరూ సమానమేనని కులమత, జాతివర్గ భేదాలు లేని సమ సమాజ నిర్మాణమే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్ష్యమని ఆయన ఆశయాలు ఆచరించినప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని రాయపోల్
ముస్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ
సమాజంలో జరుగుతున్న అన్యాయలపై ప్రశ్నిస్తూ నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించే తూర్పు రమేష్ యొక్క సేవ భావాన్ని సమాజం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి తూర్పు రమేష్ కు ఆల్ ఇండియా
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో శుక్రవారం అటుగా వెళ్లిన పోలీసుల వాహనం రోడ్డు పై మోరయించింది. రోడ్డు కోతకు గురై గత కొన్నాళ్ళుగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పలు మార్లు భారీ
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా ” బి . ఆర్ .అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి గారి
దౌల్తాబాద్: రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తే అదిక లాభాలు పొందవచ్చని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రామారం గ్రామ పరిధిలోని ఆయిల్ పామ్ పంటను
స్వచ్ఛభారత్ స్వచ్ఛ తెలంగాణ అంటూ మరుగుదొడ్లు నిర్మించిన పాలకులు ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. మూత్రశాల, మరుగుదొడ్ల వసతి లేక బాలికలు పాఠశాలలకు దూరమైపోతున్న దృష్టితీ నెలకొన్నది , దేశ భవిష్యత్తును
మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా యశశ్విని రెడ్డి మాట్లాడుతూ .. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా
జోగిపేటః సంగారెడ్డి జిల్లా తాడ్దాన్పల్లి టోల్ప్లాజా వద్ద జోగిపేటకు చెందిన వ్యాపారస్తుడు కటుకం ప్రవీణ్ కుమారుడు కటుకం వినయ్ కుమార్పై టోల్గేట్ సిబ్బంది రాడ్తో దాడి చేయడంతో వినయ్ తలపగిలి పోవడంతో తీవ్ర ఉద్రిక్తత
జిన్నారం : మండల కేంద్రం జిన్నారంలోని గిరిజన గురుకుల బాలుర విద్యాలయం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ బిక్షపతి, ఎంఈఓ కుమారస్వామి మండల స్పెషల్ ఆఫీసర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. జిన్నారం, గుమ్మడిదల
కరీంనగర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఓ పెన్ కేటాగిరీలో భారీ మెజార్టీ లభించింది. ఈ సందర్భంగా మహ్మద్ అజీమ్ విలేకరులతో మాట్లాడుతూ, “సీఎం
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య, వివిధ
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అంబేద్కర్ మహనీయునికి ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలతో
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ఎండిఎ గ్రౌండ్స్ లో హోంశాఖ ప్రగతిపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఉప
వికారాబాద్ : జాతిపిత, రాజనీతిజ్ఞుడు, భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి, రాజకీయవేత్త, ఆర్థికవేత్త డా. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఘన నివాళి అర్పించడం
నెక్కొండ ఈరోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు స్థానికత కోల్పోవుటకు కారణమైన, అశాస్త్రీయంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 విడుదలై నేటికీ మూడు సంవత్సరాలు
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామ పంచాయతీ కార్మికుని కుటుంబానికి అమ్మాపురం గ్రామస్తులు 50 కెజీ ల బియ్యం అందచేయడం జరిగింది. కాగా గ్రామ పంచాయతీ కార్మికుని భార్య డొనక లక్ష్మి
నెక్కొండ అప్పాల్రావుపేట గ్రామ రైతు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి
డా.బి ఆర్అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి అన్నారు.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా శుక్రవారం అనంతగిరి రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మురళి డా
చిలుకూరు మండలం న్యూస్ TNR NEWS రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మండల విద్యాధికారి గురవయ్యకు సమ్మె నోటీసు ఇచ్చి నిరసనను తెలియజేశారు. నేటి నుండి
కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు అన్యెం వెంకట్ రెడ్డి గారి గృహప్రవేశ మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న *కోదాడ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ
కోదాడ లోని యం.యస్ జూనియర్ కళాశాల లో విద్యార్థుల తో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా
అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు.శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని పెద్ద మసీదు