ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది. *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…
సూర్యాపేట : ప్రపంచ మానవాళికి విముక్తిమార్గం చూయించింది కమ్యూనిజం అని రానున్న కాలం కమ్యూనిస్టుల దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...