గీతా కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా...
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా...
తెలంగాణాలో కులగణన పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్యకర్తల వెంబడి ఉండి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిపిస్తామని అన్నారు. పార్టీ...
వరంగల్ నగరంలోని కి అఘోరి వచ్చి హల్చల్ చేసింది. మామునూర్ పోలీస్ స్టేషన్ వద్ద గల సమాధుల్లో పూజలు చేసింది. అక్కనుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి దేవాలయానికి చేరుకుంది. నగ్నంగా భద్రకాళి అమ్మవారి...
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి....
విద్యార్థులు 3ఏళ్ల డిగ్రీ కోర్సును రెండున్నరేళ్లలో, 4ఏళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తిచేసే అవకాశాన్ని UGC కల్పించనుంది… 2025-26 నుంచి దీన్ని అమలు చేస్తామని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు… వెనకబడిన (స్లోగా...
ముస్తాబాద్ కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి...
మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు...
మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని...
గంభీరావుపేట మండలం లోని గజసింగవరం లోని గంగమ్మ ఆలయం లో కార్తీక పౌర్ణమి మాసన దీపాల కాంతులతో శివ గంగా భక్తులు ఘనంగా కొలిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండూరు రమాదేవి...
ముస్తాబాద్ మండలంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శివ కేశవ ఆలయం అలాగే శివాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో . భక్తులు ఉదయం నుంచి స్వామివారిని...
జోగిపేట :- ఒక్క ఉద్యోగం లభించడమే కష్టంగా ఉన్న రోజులివి. అలాంటిది ఒక పేదింటి బిడ్డ ఇటీవల జరిగిన కాంపిటేటివ్ పరీక్షల్లో రెండు ప్రభుత్వాలను సాధించింది. అందోలు మండలం నాదులాపూర్ గ్రామానికి చెందిన హేమలత,...
చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామ శివాలయ నిర్మాణానికి శుక్రవారం చేవెళ్ల మండల బీజేపీ నాయకులు విరాళాలు అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి రూ.51,000, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం...
మహబూబాబాద్ జిల్లా, శుక్రవారం రోజున జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్, మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల సమాపంలోని భీముని పాదం జలపాతాన్ని సందర్శించారు. ఉన్నత అధికారులతో అభివృధి పై సమావేశం...
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివాలయంలో భక్తి శ్రద్దలతో కార్తీక్ పౌర్ణమి పూజలు చేశారు. ప్రజలు ఉదయాన్నే లేచి పూలు, పండ్లు, టెంకాయ, నైవేద్యం తో పరమ పవిత్రమైన ఈ...
మోతే: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు...
అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి శివారులో నల్లమల అడవిలో వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తోంది. గతంలో కురిసిన వర్షాలతో ఇక్కడ నీటి ప్రవాహం పెరిగి చూపరులను ఆకట్టుకుంది. పచ్చని అడవి, కొండపై నుంచి జాలువారే...
ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన దివ్యాంగ సింగర్ ను కలిసిన TGSRTC ఎండీ సజ్జనార్… ‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డు కాదు… గాయకుడు...
కార్తీకమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో...
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గ్రూప్-4 ఫలితాలు విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపారు. 8,084 మందితో...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం రద్దు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. ఈ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. వీరు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది....
మేషం బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కలసివస్తాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీరు...
మోతె,నవంబర్ 14 (TNR News) : నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పలు గ్రామాలలో ప్రభుత్వ,ప్రవేట్ స్కూల్ లో బాలల దినోత్సవ...
మానకొండూర్: మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు గురువారం పరిశీలించారు.మానకొండూర్,దేవంపల్లి,శ్రీనివాస్ నగర్,ఈదులగట్టెపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు...
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని గురువారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్ర పటానికి...
కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేద్రం లోని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో అఖిల భారతీయ సహకార వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్ నాల్చార్ బాలాజీ సొసైటీ...
చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాద్యాయుడు రామచంద్రమూర్తి ప్రత్యేక శిక్షణ నిర్వహణలో పాఠశాల విద్యార్థులు వినూత్నంగా వైవిధ్యంగా ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని చదువు విశిష్టతను...
ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నవంబర్ 15వ తేదీన వచ్చింది ఆ రోజు ఉదయం 6:31 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది.ఈ తిథి 16వ తేదీ తెల్లవారుజామున 3:02 గంటలకు ముగియనుంది. ఇక...
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు. స్వాతంత్ర్య సమరయోధులు, నవభారత నిర్మాత, భారత...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లాలోని ప్రతి కుటుంబం వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం...
మల్యాల మండలం లోని నూకపెల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి మాత ఆలయం సమీపంలో శ్రీ గండ్ర రాధా-రాఘవేందర్ రావుల ప్రశాంత నిలయం వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ప్రారంభించారు....
ధాన్యం సేకరణ పై బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు ప్రతిరోజు మిల్లులకు...
తొర్రూర్ డివిజన్ : మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో బాల దినోత్సవం కార్యక్రమం లో భాగంగా అమ్మాపురం గ్రామస్తులు విద్యార్థులకు మిఠాయిల పంపిణి చేయడం జరిగింది. పిల్లలను చదువు లో...
వరంగల్ : గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద కాలనీ లో గురువారం రోజు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వివేకానంద కాలనీలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు సరిగా జరగట్లేదని,...
కామారెడ్డి నిజాంపేట్ శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జేశ్వాంత్ గౌడ్ ఊరి వేసుకొని ఆత్మహత్య కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ మీ బాబు...
నల్గొండ టౌన్: వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ పై దాడి సంఘటనను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం నల్లగొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన...
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్...
చేవెళ్ల : పోక్సో కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించిందని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ ప్రెస్ నోట్ ద్వారా...
మంథని(పెద్దపల్లి): అనేక అబద్దాలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన మంథని ఎమ్మెల్యే దగాకోరు…మోసగాడు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా భీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో...
జగిత్యాల పట్టణంలోని స్థానిక రవీంద్ర ప్లే స్కూల్ లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు, కిషన్ మరియు పాఠశాల డైరెక్టర్స్ జ్యోతి...
సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ విప్...
కాగజ్ నగర్* జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా నందు యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సును సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ మరియు ఎస్ఐ దీకొండ రమేష్ తమ సిబ్బందితో...
గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని బ్రహ్మంగారి గుట్ట పై కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతిని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి...
ఇదే నిజం బొల్లారం : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామ దేవాలయ కమిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 100116...
పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* పరిశీలించారు.బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం...
నెక్కొండ ఈరోజు న నెక్కొండ పోలీస్ నమ్మదగిన సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు, నెక్కొండలో TS 03 UB 8577 అన్న ఇసుక లారీని...
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం… జాతీయ రహదారి 65వ నెంబర్… ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు .. హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ కి...
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో గత మూడు రోజులుగా శ్రీ విరాజ్ హాస్పిటల్, పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో...
వికారాబాద్ : లగచార్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి లో బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశాపూర్వకంగా సహకరించారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రైతులతో మాట్లాడటానికి తీసుకెళ్లి జిల్లా స్థాయి అధికారులపై...
చేర్యాల టౌన్:- కార్తీకమాసం 11వ రోజు ఏకాదశిని పురస్కరించుకొని కొమురవెళ్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ మహామండప ఆవరణలో సాయంత్రం సమయంలో కార్తీక దీపోత్సవంలో బాగముగా స్వామివారి ఉత్సవ మూర్తుల...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా ఎన్నికైన పల్లె వెంకటరెడ్డికి సుతారి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు కుటుంబంలో జన్మించి సిపిఎం పార్టీలో అంచలంచలుగా సామాన్య కార్యకర్త...
సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 25వ వార్డు నందు కాంగ్రెస్ పార్టీ...
మంథని/పెద్దపల్లి: మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో ఐ టి, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్...
వికారాబాద్ : జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ కొండ విశ్వేశ్వర్ అధ్యక్షతన జరిగింది. దిశ వైస్ చైర్మన్ డి.కే.అరుణ...
మెట్ పల్లి: సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని జ్ఞానోదయ డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ లో మంగళవారం...
, గజ్వేల్ : ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థి అమరవీరుల ఆశయ సాధన కోసం విద్యార్థులంతా ఉద్యమించాలని పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ పిలుపునిచ్చారు. విద్యార్థి అమరవీరుల సంస్మరణ...
వికారాబాద్ : జపాన్ దేశ పర్యటనలో భాగంగా మంగళవారం జపాన్ లో భారత దేశ అంబాసిడర్ సిబి జార్జ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్...
సూర్యాపేట టౌన్: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులు జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు...
కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల...
చీదేల్ల గ్రామానికి చెందిన జేరిపోతుల భవాని భర్త జానయ్య కూలి నాలి పని చేసుకుంటూ పిల్లలతో పూరిగుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. గత వర్షాల కారణంగా ఉన్న పూరిగుడిసె కూలిపోవడం జరిగింది. వానలు వరదలు...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది. సోమవారం స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు. ఆ...
తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెంకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కనెవేని శ్రీనివాస్ నియామకం అయ్యారు.ఈ మేరకు తెలంగాణ...
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది వికారాబాద్ జిల్లాలో...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద విద్యార్థులు ఆట పోటీలు తోపాటు నిత్య వ్యాయామం ద్వారా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మహిళలకి ఉత్తేజాన్ని కల్పించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఆదర్శం...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన మంగళవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు...
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సేకరించేటప్పుడు మరియు రోడ్లపై ఆరబెట్టేటప్పుడు అదేవిధంగా ధాన్యాన్ని అమ్మకం కోసం కొనుగోలు కేంద్రాలకు లేదా రైస్ మిల్లులకు తరలించేటప్పుడు...
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కార్తీక మాస ఏకాదశి సందర్భంగా కోదాడ అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు ప్రత్యేక పూజలు ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉప రిటర్నింగ్ అధికారి ధోని శ్రీశైలం అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ సమస్త గత ఎన్నికలు నిర్వహణలో...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఐఓసీ ఆఫీస్ పక్కన గ్రౌండ్ మైదానంలో ఫిష్ ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ గ్రామస్తుడు ఎర్రబోయిన నాగరాజు సోమవారం తన ఫిష్...
పెద్దపల్లి; పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళలను కారు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలతో...
వరంగల్ తూర్పు: పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు సన్మానించారు. వరంగల్ కూరగాయల మార్కెట్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి తో...
ఇదే నిజం, దౌల్తాబాద్: రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రారంభమైందని, కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో అని దుబ్బాక ఎమ్మెల్యే...
తెలంగాణలో ఒక ఊరిలో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఒకే పేరుతో 200 మంది ఉన్నారు. ఆ ఊరే జనగామ జిల్లాలోని లింగాలఘణపురం అనే గ్రామం. త్రేతాయుగం నుంచే ఇక్కడ శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉంది. దీంతో...
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ నూతన కోర్టు భవనం పూర్తయ్యేంతవరకు తాత్కాలికంగా రెండు సంవత్సరాలపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యకలాపాలు కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. కాగా ఈరోజు...
ఏపీలో ఉన్న ఐదు బీచ్ల్లో ప్రవేశ రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ప్రవేశ...
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి...
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మలిచింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ...
సూర్యాపేట: మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలోనవంబర్ 29,30, డిసెంబర్ 1 న జరిగే సిపిఎం పార్టీ జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా...
భారతరత్న పురస్కార గ్రహీత కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ 136 జయంతి వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు....
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు...
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్...
ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య ఒక్కటే సరైన పునాది అని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ బడా సాహెబ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారి నజియా అన్నారు....
జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన అతిథి బేబీ ఫోటో స్టూడియోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి...
కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసర బాధలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం,...
కాంగ్రెస్ ప్రజాపాలనా? ప్రతీకారపాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. 6 గ్యారంటీల అమలేది? ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదు. ధాన్యం...
నడిగూడెం. గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ క్రీడా కుసుమాలుగా తయారవుతున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలలకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని...