Category : తెలంగాణ
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి
నెక్కొండ అప్పాల్రావుపేట గ్రామ రైతు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి...
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
డా.బి ఆర్అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి అన్నారు.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా శుక్రవారం అనంతగిరి రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మురళి డా...
సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె
చిలుకూరు మండలం న్యూస్ TNR NEWS రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మండల విద్యాధికారి గురవయ్యకు సమ్మె నోటీసు ఇచ్చి నిరసనను తెలియజేశారు. నేటి నుండి...
గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు అన్యెం వెంకట్ రెడ్డి గారి గృహప్రవేశ మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న *కోదాడ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ...
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి – చైర్మన్ పందిరి నాగిరెడ్డి
కోదాడ లోని యం.యస్ జూనియర్ కళాశాల లో విద్యార్థుల తో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా...
అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…….
అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు.శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని పెద్ద మసీదు...
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పునస్కరించుకొని స్థానిక కోదాడ పట్టణం మసీద్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలలు...
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి…….. అంబేద్కర్ ఆశయాలను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ……. బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, ,
కోదాడ బిఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని నిమ్మకాయల సెంటర్ వద్దగల డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్...
ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి
మునగాల: మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ అధ్యక్షతన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ...
అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేయాలి…. కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో, అంబేద్కర్ వర్ధంతి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోదాడ నియోజకవర్గం అధ్యక్షుడు పడిశాల రఘు అధ్యక్షతన కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న, అంబేద్కర్...
ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి
ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నాము...
డిజేఎఫ్ పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ…...
కానిస్టేబుల్ నుండి కాలేజీ లెక్చరర్ దాకా..
నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒక ఉద్యోగం వస్తే ఈ జీవితానికింతే చాలు అనుకుంటారు. తను మాత్రం అలా అనుకోలేదు. తనే చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన యువకుడు డా....
ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్
చేవెళ్ల :మండల పరిధిలోని ఆలూర్ గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయిలేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ పైన చేసిన...
ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్
ఆసిఫాబాద్: జిల్లాలో పులుల సంచారం నేపథ్యంలో స్పష్టమైన సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియ జేసేందుకు కృషి చేయాలని జిల్లా ఆటవిశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ గురువారం ప్రకటనలో తెలిపారు. తప్పుడు పుకార్లు, వార్తలు...
హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా ను జయప్రదం చేయండి సిపిఎం పార్టీజిల్లా సురేష్ గొండ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఈనెల 10న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు...
నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు
మనందరికీ స్వాతంత్ర్య దినోత్సవం, వాలెంటైన్స్ డే వంటివి తెలుసుగానీ.. ప్రపంచ నేల దినోత్సవం అనేది ఒకటుందని తెలియదు. ఎందుకంటే దీని గురించి అంతగా ప్రచారం జరగడం లేదు. కానీ ఇది చాలా ముఖ్యమైనది....
ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి ఎస్సై విజయ్ కొండ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని గురువారం ఆటో డ్రైవర్ల కు అందరికీ మద్నూర్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విజయ్ కొండ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ...
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి
సూర్యాపేట:దేశంలో ఆందోళన కలిగించే స్థాయిలో మహిళలపై దాడులు , హత్యలు, హత్యాచారాలుజరుగుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. గురువారం 1 వార్డు కుడ కుడ హై స్కూల్ లో అంతర్జాతీయ...
వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) స్ఫూర్తితో నేడు పాలకులు అనుసరిస్తున్న...
ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో యూనియన్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 తేదీన తలపెట్టిన రాష్ట్ర ఆటో ల బంద్ ను విజయ వంతం చేయాలని సూర్యాపేట ఆటో యూనియన్ జిల్లా...
డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్
మునగాల :- ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మునగాల SI ప్రవీణ్ కుమార్ గారు మండల కేంద్రం ఆకుపాముల లోని బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల లో...
ఆపదలో అండగా బీమా
తిమ్మాపూర్ ఆపత్కాలంలో బీమా సొమ్ము అండగా ఉంటుందని శ్రీ సాయి పురుషుల పొదుపు సహకార సంఘం నుస్తులాపూర్ సమితి అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సంఘం సభ్యుడు అలువాల మల్లేశం ఇటీవల చనిపోగా, బుధవారం...
ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్
ప్రతి నెల ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇ వి ఎం ల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. బుధ వారము స్తానిక తహసిల్దార్...
తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, రైతు వేదికలు అన్ని ప్రభుత్వ సంస్థలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలని కలెక్టర్ ఇలా...
ప్రజా పాలనా ప్రజా విజయోస్తవాలు. జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయము
వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారి ఆదేశానుసారం ఈరోజు వికారాబాద్ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 300 మంది వివిధ పాఠశాలల విద్యార్థులతో అటవీ...
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా.. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ పక్కన సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆలూర్ గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు, దామరగిద్ద...
బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం
బెజ్జుర్ మండలకేంద్రంలో ని రైతు వేదికలో కళ్యాణి లక్ష్మి చెక్కుల పంపిణి లో బెజ్జుర్ తహసీల్దార్ భూమేశ్వేర్ కు ఘోర అవమానం జరిగింది. బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్...
కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం చేతకాక ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం చేతకాక రోజుకో టాపిక్ డైవర్షన్ తో...
ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: కే.చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కన్వీనర్
కామారెడ్డి ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేల పిక్సీడ్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ అన్నారు. బుధవారం...
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా మల్గారి కార్తీక్ రెడ్డి
చేవెళ్ల మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మల్గారి కార్తీక్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా...
తొర్రూర్ లో జాతీయ మధింపు పరీక్ష
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, గుర్తూరు మోడల్ పాఠశాలలో జాతీయ మధింపు పరీక్ష ను పరక్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 పేరుతో రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్...
నిమోనియ బారినపడి బాలుడు మృతి
నిమోనియా బారిన పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని దాతర్ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జూపల్లి బాలయ్య, సంతోష దంపతులకు ఇద్దరు...
రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
పెద్దపల్లి న్యూస్ TNR News తెలంగాణ రాష్ట్రం లో మొదటసారిగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో *”పల్లె నిద్ర”* కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని...
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి
గజ్వేల్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వరజిత్ అనే వ్యక్తి మృతి చెందాడు.. మృతుడు స్వస్థలం కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లా తొండి చౌడి గ్రామం, బతుకుదెరువు కోసం గజ్వేల్ పట్టణానికి...
ఆశా”ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ముందు ఆశాల నిరసన
వైద్య శాఖలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు గత రెండేళ్ల క్రితం లెప్రసి,పల్స్ పోలియో ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ,వాటిని చెల్లించిన పిదపనే కొత్త సర్వేలను చేయించాలని సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్...
బకాయి కట్టకుంటే కరెంట్ కట్… బిల్లులు సకాలం చెల్లించాలి…
కౌటాల మండల కేంద్రంలోని విద్యుత్ వినియోగ దారులు బకాయిలు సకాలంలో చెల్లించాలని కాగజ్నగర్ ఏ ఏ ఓ రాజమల్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్న బకాయిలను పరిశీలించి సకాలంలో బిల్లు చెల్లించాలని,...
ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన . వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు)...
పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీలు భారత రాష్ట్ర సమితి, బిజెపి, సిపిఐ నాయకులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండే పోలీసులు...
తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ విజయోత్సవాలు బస్టాండ్ లోపల సిసి కెమెరాలు లేని వైనం విజయోత్సవాలు కాదు అభివృద్ధి కావాలి విజయోత్సవాలు ఫ్లెక్సీల పై కాదు
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో ‘ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు’ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సరం లో సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే ఉద్దేశ్యం...
కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం
మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ మూల స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు.హిందీ సిఆర్టి పోస్టుకు ఎంఏలో హిందీ,బిఈడి...
కొమురం భీం జిల్లాలో భూ ప్రకంపనలు…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం 7:40 నిమిషాల ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కాగజ్నగర్, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో రెండు సెకండ్లు పాటు భూమి కoపించింది....
అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో అంబేద్కర్ చౌరస్తా వద్ద అమ్మాపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కాసోజు శ్రీకాంతా చారి 15 వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ...
ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు
మద్దూర్ డిసెంబర్ 03 (TNR NEWS) : ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాట” ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆరు గ్యారంటీ ల గురించి ప్రజలకు...
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మద్దూరు డిసెంబర్ 03 ( TNR NEWS ): మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు మంగళవారం రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి...
శ్రీకాంత్ చారి ఆశయాలను సాధించాలి
సూర్యాపేట: మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఆశాలను సాధించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగయ్య యాదవ్ అన్నారు స్థానిక వెంకట సాయి జూనియర్ కళాశాల...
*కులదురహంకార హత్యకి* *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…* *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్…*
కులాంతర వివాహం చేసుకుందని అగ్రకుల దురహంకారంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగమణిని కుల దురహంకార హత్య చేసిన తన సోదరుడు పరమేష్ ను తక్షణమే పోలీసులు అరెస్టు...
*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?* *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*
సూర్యాపేట: ఎన్నికల ముందు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండారైతుల సంబరాలు అని ప్రభుత్వం ఆర్భాటంచేయడంలో అర్థం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మంగళవారం ఒక...
*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో*
పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని, గిరిజన ఆశ్రమ పాఠశాల బాలుర లో అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య...
విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు
: తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల మేధస్సును గుర్తించడం జరిగిందని తెలంగాణ గణిత ఫోరం మండల అధ్యక్షులు షకీల్ పాష అన్నారు. సోమవారం...
రాంసాని పల్లి చౌరస్తా వద్ద ఎక్స్ప్రెస్ స్టాప్ హర్షం వ్యక్తం చేస్తున్న 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు
గత కోన్ని రోజులుగా బస్టాప్ లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, రాంసానిపల్లి చౌరస్తా వద్ద బస్టాప్ ను ఏర్పాటు చేయాలంటూ ఐదు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నారాయణఖేడ్ డిపో మేనేజర్ను...
*నాగమణి కులదురహంకారహత్యకి* *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి* *కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్*
కులాంతర వివాహం చేసుకుందని అగ్రకుల దురహంకారంతో కానిస్టేబుల్ నాగమణిని తన సోదరుడు పరమేష్ కుల దురహంకార హత్య పాల్పడ్డాడు కావున తక్షణమే పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట...
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం
నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అనారోగ్యంతో బాధపడినప్పుడు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు...
ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి. ప్రజా వాణి పిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
వికారాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఆసరా పెన్షన్, భూ సమస్య లపై (128 )ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం...
శబరి యాత్రకు వెళ్లిన కన్సాన్పల్లి అయ్యప్ప స్వాములు
అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు సోమవారం శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. స్థానిక శివాలయంలో గురుస్వామి చేత మిగతా స్వాములు ఇరుముడిని కట్టించుకున్నారు. అనంతరం సన్నిధానంలో పడి...
తొగుట లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్
తొగుట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తొగుట మండలంలోని ఆరు ఉన్నత పాఠశాలల నుండి పదవ తరగతి విద్యార్థులు ముగ్గురు చొప్పున, అలాగే కె జీ బి వి,నుండి,TGWRIES...
సి ఎం కప్ నిర్వహణ కోసం సమావేశం
తొగుట మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కప్ నిరవహణపై ఎంపీడీవో ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో సీఎం కప్ నిర్వహణపై ఎంపీడీవో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది....
ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి. సర్వేలు ఆపేస్తాం డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.
వికారాబాద్ లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా డిఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఆశ...
*ఓ ప్రజా ప్రతినిధి దివ్యాంగుని పై దాడి* ★ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ★ ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ★వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండ్,
మద్దూర్ డిసెంబర్ 02(TNR NEWS) : మండల పరిధిలోని ఓ ప్రజా ప్రతినిధి దివ్యంగునిపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నంది పహాడ్...
నిరుపేద వృద్ధులకు 50 దుప్పట్ల పంపిణీ* *భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా* *వివేకానంద వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో*
మహబూబాబాద్ జిల్లా, ఆదివారం రోజు దేశ సరిహద్దుల్లో విశ్వాసపాత్రులైన భద్రత దళ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా, వివేకనంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, చలికాలం తీవ్రతతో ఈదురు గాలులు తీవ్రంగా వీస్తున్న తరుణంలో, నిరుపేద వృద్ధులకు...
*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి*
పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, స్థానిక గూడూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి ఎండి. అబ్దుల్...
*విద్యా దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు*
పెద్ద గూడూరు మండలం :- మహబూబాద్ జిల్లా, ఆదివారం రోజున ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా, మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా, మండల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు స్థానిక...
తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, మాటేడు గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని రైతు పట్టాలో పోసి ఎండకు ఆరబెట్టడం జరిగింది.వర్షానికి తడిసిన దాన్యాంను...
అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్
మల్యాల మండలం ముత్యంపేట గ్రామం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని ఆదివారం సినీ నటుడు హీరో శ్రీకాంత్,నటుడు చంద్రకాంత్,నిర్మాత విజయ్ లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రామకృష్ణారావు...
*మోడల్ స్కూల్( హెచ్ బి టి) ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*
నల్గొండ టౌన్: తెలంగాణ మోడల్ స్కూల్స్ లో అవర్లీ బేస్డ్ టీచర్స్ (హెచ్.బి.టీ) ఎదుర్కొంటున్న సమస్యలను గురించి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం (ఎమ్మెల్సీ) ని ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో...
బీ ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల బాట. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సమస్యల పైన. గురుకుల పాఠశాలలో సందర్శించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి బాలుర గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది అదేవిధంగామైనారిటీ గురుకుల పాఠశాల,మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ...
*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు*
సంగారెడ్డి జిల్లా గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు అందోల్ మండల్ అన్న సాగర్( జోగిపేట్ గ్రామానికి చెందిన పల్నాటి నర్సింహా గౌడ్ గారు మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గా...
పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రాంరెడ్డిబావి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చి అయ్యప్ప...
*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*
హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన మాలల సింహగర్జనకు చేవెళ్ల మండలం నుంచి వివిధ సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, మాలలు నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ...
*సర్పంచ్, కార్యదర్శికి మళ్లీ జాయింట్ చెక్ పవర్?..ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్..!!* ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగించే యోచనలో సర్కారు వరుసగా రెండు టర్మ్ల రిజర్వేషన్ ను రద్దుచేసే చాన్స్ అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కూడా ఎత్తివేత! పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : గ్రామ పంచాయతీల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. ఉప సర్పంచ్ కు చెక్పవర్, వరుసగా రెండు టర్మ్ల...
*సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..!!*
హైదరాబాద్: సామాన్యులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కోడిగుడ్ల ధరలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లలో ధర రూ. 5.90గా NECC ఖరారు...
జోగిపేటలో విద్యాసంస్థల బంద్ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయినా పట్టించుకోరా? ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ డిమాండ్
జోగిపేట: భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జోగిపేటలో విద్యాసంస్థల బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ...
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
దౌల్తాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల వనరుల కార్యాలయం ఎదుట నిరసన...
*మంథనిలో పోలీసుల కార్డెన్ సర్చ్* సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను గుర్తించిన పోలీసులు.
శనివారం మంథని మండలంలోని శ్రీపాద కాలనీలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్,పెద్దపెల్లి డిసిపి డాక్టర్ చేతన ఐపీఎస్,ఎసిపి గోదావరిఖని ఎం రమేష్ ఆదేశానుసారం మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు,మంథని...
అవినీతి బి ఆర్ ఎస్ ను భూస్థాపితం చేస్తాం… – మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్
టిఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే అందరమెక్కి 10 సంవత్సరాల పాటు పందికొక్కుల దోచుకున్నారని మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు.శనివారం ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు...
*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం*
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ లకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపునివ్వడంతో చేవెళ్ల డివిజన్ పరిధిలో నిర్వహించిన బంద్...
కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో
మల్యాల మండలంలోని కస్తూర్బా స్కూలును మండల ఎంపీడీవో స్వాతి శనివారం తనిఖీ చేశారు. ఇందులో వంట సామాన్లను, సామగ్రి నిల్వలను, రికార్డులను ప్రత్యేకంగా పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ...
రైతుల భూములలో మట్టి నమూనాల సేకరణ
మల్యాల మండలం మ్యాడంపెళ్లి గ్రామం నందు మట్టి ఆరోగ్య పత్రం (ఎస్ హెచ్ సి) పథకం కింద మట్టి నమూనాలు సేకరించడానికి రైతులతో సమావేశము ఏర్పాటు చేసినట్లు A. మంజుల వ్యవసాయ విస్తరణ అధికారిని...
*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో*
పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, ఈనాటి ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల పండుగ తేదీ:28.11.2024 నుండి 30:11.2024 జరుగుతుండగా, నేడు చివరి రోజు కావడంతో...
*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో కార్యాలయ ఆవరణలో శనివారం తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా యూనియన్ పిలుపు మేరకు – మద్నూర్ మండల...
జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి
జిన్నారం మండల కేంద్రంలోని రంగరాముల గుట్ట పై స్వయబుగా వెలిసిన శ్రీ దేవి భూదేవి సమే రంగనాయక స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గ్రామస్తులు,...
బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గౌరవ శ్రీ కిషన్ రెడ్డిని, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ ని, చేవెళ్ల పార్లమెంట్...
గడ్డి వాము దగ్ధం
హత్నూర పోలీస్ స్టేషన్ పరిధి గడ్డివాము దగ్ధం . వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి హత్నూర మండలం బోర పట్ల గ్రామానికి చెందిన కొండ్ల చంద్రయ్య, తన పశువుల మేత కోసం తన ఇంటి...
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. బయటకు రావాలంటేనే వణుకుతున్న జనం..!!*
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గ్రేటర్ సిటీపై చలి పంజా విసురుతున్నది. వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రమైందంటే ఇండ్ల తలుపులు, కిటికీలు మూసేయడం, రాత్రి ఫ్యాన్లు ఆపేసే పరిస్థితి...