Category : తెలంగాణ
రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి… రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సన్నాలకు బోనస్ ఎంత పడిందో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు...
ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని రామాపురం ( కట్టకొమ్ముగూడెం ) గ్రామంలో ఏర్పాటు చేసిన. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని. ఇలాంటి దుక్షర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని...
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..!!
ఒకవైపు మంచు.. మరోవైపు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.మరో వారం రోజుల...
నేషనల్ హైవే పై సన్న కంకర తొలగించడంలో నిర్లక్ష్యం
మునగాల: 65వ నంబర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ఉన్న సన్న కంకర్ను తొలగించడంలో ఎన్ హెచ్ ఎ ఐ తో పాటు...
రాష్ట్రస్థాయి పోటీలకు 25 మంది విద్యార్థుల ఎంపిక
డిసెంబర్ 1న మంచిర్యాల లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 25 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను...
TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
దౌల్తాబాద్: సిద్దిపేటలో జరిగే జనవరి 4, 5 వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సుధాకర్ అన్నారు....
ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి
నల్లగొండ టౌన్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21, 22న నల్గొండ మేకల అభినవ స్టేడియంలో జిల్లాలోని దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ...
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్
నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న నిర్ణయాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్...
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్షిప్ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన
కరీంనగర్ ఎడ్యుకేషన్: పెండిరగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు...
సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి
తల్లిదండ్రులు తమ పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని...
టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
డిండి: (గుండ్లపల్లి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని మంగళవారం సాయంత్రం జరిగిన మండల మహాసభలలో ఎకగ్రీవంగా ఎన్నుకోవడమైంది.మండల అధ్యక్షులుగా గండమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిగా...
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి యూనివర్సిటీ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, యాంటీ ర్యాగింగ్ తదితర అంశాల గురించి అవగాహన...
ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పాలకులవి 420మాటలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజావంచన దినోత్సవాల్లో...
వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం
మంథని(పెద్దపల్లి): మంథని మార్కెట్ కమిటి చైర్మెన్ ఆదేశాల మేరకు మండలంలోని అక్కెపల్లి గ్రామంలో ఐకేపి సెంటర్ ను కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టి...
16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
కార్తీక మాసంలోని పునర్వసు నక్షత్రం (శ్రీరాముడు జన్మించిన నక్షత్రం) పురస్కరించుకొని బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద...
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని విజయోత్సవ సభలు – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేశారని విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు ప్రజలకు చెప్పాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు...
అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం
మహబూబాబాద్ జిల్లా : తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో శరత్ కంటి హాస్పిటల్, హన్మకొండ వారి చే ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు, కంటికి సంబందించిన సమస్యలు,...
జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మరియు మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేష్ బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం
గజ్వేల్ : ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 10 నుంచి నిర్వహించే ఎస్ జి ఎఫ్ అండర్-14 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్ అండ్ అర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్...
వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు…. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
సూర్యాపేట టౌన్: వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు, నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు...
జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయం……… చదరంగంతో పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది……. శాస్త్రీయ సైన్స్ విజ్ఞాన ప్రగతి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం………. జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు……
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు...
వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్
మునగాల మండల పరిధిలోని వెంకటరామపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీత రమేష్ ను ఎన్నుకున్నట్లు మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా...
నేటి నుంచి ‘గ్రూప్-4’ వెరిఫికేషన్..!!
హైదరాబాద్, నవంబర్ 21 : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 2300 గ్రూప్-4 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు....
గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!
ఇప్పటికే రూ.750 కోట్లు క్లియర్ చేసిన ప్రభుత్వం గత సర్కారు హయాంలో రూ.1,200 కోట్లకుపైగా పెండింగ్ *బిల్లుల కోసం మాజీ సర్పంచుల ఒత్తిడి* *దశల వారీగా క్లియర్ చేసేలా ప్రణాళిక* ...
నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు
ఈనెల 23న ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలోని మాదిగల ఆత్మీయ సమ్మేళనం సభ జరగబోతున్నందున ఈ మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయవల్సిన బాధ్యత ప్రతి...
నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…
సూర్యాపేట జిల్లా గ్రంథాలయం నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించడానికి అండగా నిలుస్తుందని జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా గ్రంథాలయం నందు 57 వ జాతీయ...
బడి బోరా….?..మడి బోరా…..!?
నడిగూడెం మండలం రత్నవరం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ కూల్చి తన సొంత పొలానికి పాఠశాలలోని బోరుబావికి మోటర్లు బిగించి వాడుకుంటున్న ఘరానా వుదంతమిది. అన్నయ్య దానం, తమ్ముడి దౌర్జన్యం, మిన్న కున్న...
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పాత మిర్చి యార్డ్ నందు సూర్యాపేట వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు చేతుల మీదుగా సూర్యాపేట దివ్యాంగుల హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వీరమల్ల...
అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలి….
అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి.గురూజీ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు పిల్లలు ఎక్కువ మంది లేరనే సాకుతో పక్కన...
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రైతులకు సూచించారు. బుధవారం కోదాడ పిఎసిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
జోనల్ మీట్ లో రాణించిన చివ్వెంల విద్యార్థులు*
ఈ నెల 11 నుంచి 14 వరకు యాదాద్రి జిల్లా రాజపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో 17 సంవత్సరాల బాలుర విభాగం లో...
నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,* *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,* *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,* *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,* *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,* *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*
సూర్యాపేట: నవంబర్ 21న వామపక్ష నేతలతో కలిసి లగచర్లకు వెళ్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. రైతులకు అండగా నిలవడంతోపాటు బాధిత కుటుంబాలను పరామర్శిస్తామన్నారు. బుధవారం స్థానిక యం.వి.ఎన్ భవన్...
ఘనంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు జన్మదిన వేడుకలు………. కోలాహలంగా ఎర్నేని జన్మదిన వేడుకలు….. ఎర్నేని జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం……
కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు జన్మదిన వేడుకలు ఎర్నేని యువసేన ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు....
ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
సూర్యాపేట జిల్లా ల్యాండ్ సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వై వెంకట్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు....
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి
ఆరు దశాబ్దాల పాటు ఎంతో మంది ఉద్యమకారులు పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్తాపకులు సామ అంజిరెడ్డి,...
డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రం విడుదల నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు
డిసెంబర్ 2 న మిర్యాలగూడలో సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం మండల కార్యదర్శి మన్యం బిక్షం...
విగ్నేశ్వర మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం
నెక్కొండ మండలంలోని దీక్షకుంట్ల గ్రామంలో విగ్నేశ్వర మహిళా సంఘo వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ వ్యవసాయ...
సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు అన్ని కార్యాలయాల్లో నియమించండి * నల్లబెల్లి మండలం తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు విజేందర్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి మండలం లో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలు మరియు గ్రామ పంచాయితీ కార్యాలయాలు లో సమాచార హక్కు చట్టం...
బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. భజ్ రంగ్ ధళ్ హుతాత్మ...
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన…ఎమ్మెల్యే విజయరమణ రావు..
పెద్దపల్లి మండలం, దేవునిపల్లి గ్రామంలో సుప్రసిద్ధమైన శ్రీ. లక్ష్మి నరసింహ స్వామీ వారి రధోత్సవం మరియు జాతర మహోత్సవంలో పాల్గొని కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక...
కార్యదర్శులు అప్పులపాలు..!!
పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గాల కాలపరిమితి తీరడంతో నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శులపైననే పడింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 10 నెలలుగా కార్యదర్శులు అప్పులు తెచ్చి...
వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీకారం
రాజన్న జిల్లా: నవంబర్ 20 రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టారు....
తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ !
తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు ఇవాళ బంద్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడిచే డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు…మూతపడబోతున్నాయి.. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న...
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ ఇప్పటికే రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తొలగించ వద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం నిర్వహించాలని హైకోర్టు...
తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ
రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి పలు ప్రాంతాలలో తన సిబ్బందితో వాహనాల తనిఖీలను నిర్వహించారు.ఈ తనిఖీలలో వాహన సంబంధిత పత్రాలు లేనివారికి జరిమానా విధించారు.అలాగే తనిఖీలలో ఆచార్యాన్ని కలిగించే విధంగా రోజురోజుకు...
57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట పట్నంలోని గ్రంథాలయంలో 57వ జాతీయ వారోత్సవాల భాగంగా మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ...
మోతె కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
మోతె : తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ నియోజకవర్గ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి,మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర...
అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం….. చిల్లంచర్ల హరికృష్ణ జ్ఞాపకార్థం అన్నదానం…
కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి మండల వ్యవసాయ అధికారి బి.రాజు
రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు మండల వ్యవసాయ అధికారి బి. రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోని విత్తన నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా...
ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు
ఐదేళ్లలో కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉండ్రగొండ లక్ష్మి నర్సింహ్మస్వామి దేవస్థాన చైర్మన్ డాక్టర్ రామ్మూర్తియాదవ్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్...
తక్కువ ఖర్చుతో ఇంటికి హై క్లాస్ లుక్ *పేటలో డివైన్ ఇంటిరీయల్ ఎక్స్టెరియర్ సొల్యుషన్స్ ను ప్రారంభించిన డీఎస్పీ రవి
యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో రాణించాలనుకోవడం అభినందనీయమని డీఎస్పీ రవి అన్నారు. మంగళవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివైన్ ఇంటిరీయల్...
ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలి రైతులు నిపుణుల సూచనలు పాటించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు నిపుణులు అందించే సూచనలు సలహాలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ అన్నారు. మంగళవారం చివ్వేంల మండలం...
ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు కార్మిక యూనియన్ కార్యకలాపాలాలకు అనుమతించాలని, కిలోమీటర్లు పెంపు, వేధింపులు ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజామాన్యం చర్యలు తీసుకోవాలని సిఐటియు సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం. రాంబాబు,...
జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం మండల ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు రిజిస్టర్లను,విద్యార్థుల తెలుగు, ఇంగ్లీషు గణిత,...
ప్రపంచ మానవాళికి ఎర్ర జెండా దిక్చూచిగా నిలిచింది. *దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమే *దోపిడి,పీడన, ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయo సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎంరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…
సూర్యాపేట : ప్రపంచ మానవాళికి విముక్తిమార్గం చూయించింది కమ్యూనిజం అని రానున్న కాలం కమ్యూనిస్టుల దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...
జర్నలిస్ట్ హరికిషన్ ఆశయ సాధనకు కృషి చేస్తాం
ప్రజా సమస్యలపై తన కలంతో నిరంతరం అక్షర పోరాటం చేసి అనేకమంది బాసటగా నిలబడి, విప్లవాత్మక భావాలతో ప్రయాణం కొనసాగించిన నమస్తే తెలంగాణ దినపత్రిక రిపోర్టర్ చిల్లంచర్ల హరికిషన్ మనమధ్య లేకపోవడం బాధాకరమని కోదాడ...
కాంగ్రేస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కల్లు గీత కార్మికుల సంక్షేమ కోసం ఏర్పడిన టాడి కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు మెరుపరచాలని *కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* అన్నారు....
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం చిన్న కోడఫ్గల్ లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు స్థానిక...
కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో కుటుంబ సర్వే 80 శాతం పూర్తయిందని మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 14,060 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు...
ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిÛని పురస్కరించుకొని డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ ఇన్చార్జ్ పురుమల్ల...
ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు
ప్రజా పాలన కళాయాత్ర సమాచార, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆద్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్ల తో సిద్ధం చేయగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు....
మంత్రి ఉత్తమ్ తో జుక్కల్ ఎమ్మెల్యే తోట భేటీ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సోమవారం నాందేడ్ చేరుకున్నారు. ఈ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే...
జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ గీతాంజలి పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న జోయల్ శ్యామ్ జాతీయ స్థాయి క్రీడకు ఎంపిక కావడం జరిగింది. ఇటీవల నాగోల్ లో జరిగిన సెపక్ తక్రా అండర్...
వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం
సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను జర్మనీ దేశ పర్యాటకులు (పౌరులు ) సోమవారం సాయంత్రం సందర్శించారు. హైదరాబాద్,సిద్దిపేట మరికొన్ని ప్రాంతాల్లో వారు...
సాధారణ బదిలీల్లో భాగంగా పరిగి డిఎస్పి బదిలీ. వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.
వికారాబాద్ జిల్లా పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిని సాధారణ బదిలీలలో భాగంగా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ గౌరవ డీజీపీ డా.జితేందర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కే....
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
మండల పరిధిలోని ఊరెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కొందరు విద్యార్థులు వివిధ శాఖల అధికారులుగా...
పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
చింతల మానేపల్లి మండలం లోని గూడెం చెక్ పోస్టు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్న ఏఎస్ఐ సూర్య దాస్ కానిస్టేబుల్ వెంకటేష్ నరేష్ తమ సొంత డబ్బులతో దుప్పట్లు కొనుగోలు చేసి గూడెం గ్రామానికి...
గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధి బీసీ కాలనీలోని హాజ్రత్ గౌస్ అజామ్ దస్తగిర్ దర్గా’లోని గ్యార్మి ఉత్సవాల్లో ఆదివారం కౌన్సిలర్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక...
ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
సూర్యాపేట: ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు పరిమితమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ...
20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్ ట్రైనింగ్ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు
హైదరాబాద్, నవంబరు 17 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను సాఫ్ట్వేర్లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డమ్మీ...
టియుటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా జిల్లా వాసి…
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఊటుకూరి జానకి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇటీవలే అదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు...
అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ
మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను...
*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*
శ్రీ ధర్మ శాస్త అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శబరినగర్ లో అన్ని మాలధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న దానం కార్యక్రమాన్ని సూర్యాపేట డిఎస్పి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై...
గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు...
గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు
గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబ గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు కోదాడ నవంబర్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా...
వ్యవసాయ మార్కెట్ కు సెలవులు
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 18,19 తారీఖులలో అధికారులు సెలవులు ప్రకటించారు. హమాలీల ధరల విషయంలో చర్చలు జరుగుతున్నందున సెలవులు ప్రకటించారు… సీజన్ మొదలు కాకముందే రెండు నెలల ముందే హమాలీలు ధరలు...
కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి
కాకతీయ కమ సంక్షేమ సంఘం కోదాడ అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు కమ్మ కులస్తులు విద్యా ఉద్యోగ ఉపాధి వాణిజ్య వర్తక రాజకీయ రంగాల్లో రాణించి అగ్రస్థానంలో నిలవాలని కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ...
ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు. సిఎం సందర్శించే...
తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!
తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఈ గ్రూప్ 3 రాత పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1365 పోస్టుల...
నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్
ఆత్మకూర్ మండలంలోని నీరుకుల్లా గ్రామంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ మాట్లాడుతూ ఆదివారం రోజున నీరుకుల...
ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!
కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం...
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు...
మూడు నాలుక లతో దూడ జననం… బెజ్జుర్లో వింత ఘటన..
సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలంలో మూడు నాలుకలతో ఉన్న దూడెకు జన్మ నిచ్చింది, ఈ వింత ఘటన సిర్పూర్ నియోజకవర్గం లోని బెజ్జుర్ మండలం కేంద్రంలో ఉదయం జరిగింది. మేకల పార్వతలయాదవ్ చెందిన...
గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన మూడగాని కనకయ్య(56)ఇటీవల తాటిచెట్టుపై నుంచి కింద మృతి చెందగా,మృతుని కుటుంబాన్ని గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్ శనివారం పరామర్శించారు.నిరుపేద గీత...
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి; జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...
సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…
రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ కలిగిన సమాన హక్కులను, సమాన విలువలను, సమానత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం హరించి వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు సూర్యాపేట...
నువ్వు మంచి డాక్టర్ కావాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్ నందు మెడికో విద్యార్థిని శిగ గౌతమికి లక్ష చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్, శిగ గౌతమి గురించి పేపర్లలో వచ్చిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మానవత్వం...
రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని ఐకెపి కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి...
మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీ ఎన్నిక……..
మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు నందిగామ ఆనంద్,గౌరవ అధ్యక్షులు పులి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మాదాసు...
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ రవికుమార్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలో నియోజవర్గ ఇన్చార్జి బనాల అబ్రహం మాదిగ ఆధ్వర్యంలో...
క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..
క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆధరణ పొందినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత శ్రీదేవిబార్ వద్ద మిఠాయిపొట్ల పక్కన...
మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.
డిసెంబర్ 1న హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనకు భారీ ఎత్తున మాలలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో ఛైర్మన్, జిల్లా ఇంఛార్జీ...
గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణం పై ప్లాస్టిక్ ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ -3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.విధులు నిర్వహించే అధికారులు ఉదయం 7:00 గం॥ లకు పరీక్ష...