అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్…. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి లా ఉందిని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బడ్జెట్ లో రైతాంగానికి ఎలాంటి భరోసా...
