, చేవెళ్ల మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎగురవేసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం...
జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన వసతులన్నింటిని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం దివంగత మాజీ మంత్రి రాజనర్సింహ మెమోరియల్ క్రికెట్ టౌర్నమెంట్...
మండల కేంద్రంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎగురవేసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ,...
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం...
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గుడిబండ...
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్స్ వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. గత బిఆర్ఎస్ పాలనాలో నాకు మున్సిపల్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషకరం. రెండున్నర సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుచ్చి వికారాబాద్...
సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని రుద్రాపూర్ లో మరియు చింతలమనేపల్లి మండలం బాబాపూర్ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
అమ్రాబాద్ మండలం పరిధి లోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ గారికి కృతజ్ఞతలు.. ఈ గ్రామంలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి...
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్...
రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖలో సమగ్ర మార్పులపై డిప్యూటీ సీఎం దృష్టి సారించారు. తాజాగా ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం...
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు . రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు . ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు . అమరావతికి హడ్కో...
సామరస్యానికి , ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు . ఈ మేరకు దర్గాలో సైదులు...
మునగాల :- మునగాల సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మాజీ ఎంపీటీసీ జూలకంటి విజయలక్ష్మి మాట్లాడుతూ నర్శింహులగూడెం గ్రామం లో.ఈరోజు జరిగిన గ్రామసభలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు రాలేదని రేషన్ కార్డుల...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాలు,రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ,వార్డు సభలో అధికారులకు సహకరిస్తూ దరఖాస్తులు చేసుకోవాలని మునగాల...
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునగాల మండల పరిధిలోని ఈదుల వాగు తండా...
ఈనెల 25 న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొద్దుల చెరువు...
భారతదేశంలో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు, వారి హక్కులు మరియు సమాన అవకాశాల ఆవశ్యకతపై దృష్టి సారించేందుకు మహిళా మరియు శిశు...
ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోడీ జనవరి 22.2015 న ప్రారంభించినటువంటి బేటి బచావో- బేటి పడావో స్కీం నేటికీ దశాబ్ది కాలం అవుతున్న సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పి వేణుగోపాల్ మహిళా...
వేలాలా గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన వివేక్ వెంకటస్వామి… మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలోని వేలలగ్రామంలో నిర్వహించనున్న మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్...
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్ ఇస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో జరిగిన ప్రజా పాలన...
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ మెట్ పల్లి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన గంగాసాగర్ ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. పేద రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించేలా కృషి...
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భాజపా మండల అధ్యక్షుడు కొముల రాజుపాల్ రెడ్డి అన్నారు. నూతనంగా గృహప్రవేశం చేసినటువంటి భాజపా బూత్ స్థాయి అధ్యక్షులు గుండెని భూమయ్య, మారు...
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన డి రమ్య అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందినారు కుటుంబ పరిస్థితి బాగాలేక వైద్య ఖర్చుల నిమిత్తం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వారు బుధవారం తిమ్మాపూర్...
మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 1వ,4వ,7వ,10వ,13వ,17వ,19వ,22వ,26వ వార్డులలో బుధవారం వార్డు సభలు నిర్వహించారు. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు సభలలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా...
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రా మానీకి చెందిన ఊర రవీందర్ రెడ్డి ప్రేమలత దంపతుల కుమారుడు మహేందర్ 14 ఓదెల మోడల్ స్కూల్ లో 8 తరగతి చదువుతున్నాడు గత రెండు...
పెద్దపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల పెద్దపల్లి లో ఇటీవల వివిధ తరగతుల విద్యార్థులకు నిర్వహించినటువంటి ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ...
విద్యార్థుల్లో గుణాత్మక విద్యను, అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని మండల విద్యాధికారి మహతి లక్ష్మి సూచించారు. బుధవారం మండలంలోని వడ్లూరు బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్,...
రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం రెండవ రోజు లక్కవరం వాయిలి సింగారం అమీనాబాద్ వసంతాపురం కొత్త గోల్ తండా...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం శక్కర్గ గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు రామ్ పటేల్, హన్మండ్లు స్వామి ఎమ్మెల్యే...
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామానికి చెందినటువంటి ప్రీతిక అనే వివాహిత వయసు 24 సంవత్సరాలు, ఈనెల 21వ తేదీ నుండి కనబడుటలేదని భర్త అయినటువంటి సిద్ది గొండల శ్రీకాంత్ బుధవారం జుక్కల్...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రలు మరియు మాజీ సిఎం కేసిఅర్ ,మాజి మంత్రి మల్లన్నసాగర్ భూ నిర్వాసిత కాలనీ లలో పర్యటించి వారి గోస వినాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు....
స్వామి వివేకానంద ఉత్సవ సమితి కన్వీనర్ మ్యాన మహేష్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో స్వామి వివేకానందుని విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,పాటు మున్సిపల్ చైర్ పర్సన్...
జూలపల్లి మండలం పడకపూర్ గ్రామంలో, ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామాలల్లో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు...
ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కనిక తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదివరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల...
పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ & గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రత్యేకంగా...
పెద్దపల్లి జిల్లా రైల్వే, ఇతర రైల్వే ప్యాసింజర్లు, ప్రజల విన్నపం అభ్యర్థన ఏమనగా పెద్దపల్లి రైల్వే జంక్షన్ లో ఇదివరకు ఆగుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలుపుదల రద్దు క్యాన్సల్ చేసినారు,కావున తిరిగి మళ్లీ పెద్దపల్లి...
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ. మంగళవారం జరిగిన నియోజకవర్గ పరిధిలో...
నెక్కొండ మండల కేంద్రానికి చెందిన మోతే వరుణ్ నూతనంగా మీనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈనెల 24వ తారీఖు రోజున విడుదల కాబోతున్న ఒక నిమిషం వేచి చూడు అనే పాటకు సంబంధించిన పోస్టర్ని...
నెక్కొండ గిరగాని శ్రీనివాస్ గౌడ్ వరంగల్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా నెక్కొండ ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ గౌడ్ కి...
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఒక ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము...
రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న/ దొంగాలించబడిన సెల్ ఫోన్ ల స్వాధీనంకు సంబందించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండము కమీషనరేట్ సీసీఎస్, ఐటీ...
పెద్దపల్లి జిల్లా.కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన జనవరి 26 నుండి అమలు చేసే రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు నాలుగు...
సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని పరకాల ఏసిపి సతీష్ బాబు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుల గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా పరకాల ఏసిపి సతీష్ బాబు, ఆత్మకూరు...
పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ మండలం వేపాలసింగారం గ్రామం లో ప్రజాపాలన గ్రామ సభలో ఆర్...
అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలని, సూర్యాపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో ఇప్పటి మాదిరిగానే ప్రజలు మున్ముందు కూడ అందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్...
కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువైందని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదన్న...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి పదకాలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా ధరఖాస్తూలను మళ్లీ చేసుకోవడానికి ప్రభుత్వం మరో...
మోతే :భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి హామీ పని ఏడాదికి కనీసం 20 రోజులు పని చేయాలని నిబంధనలను వెంటనే...
సూర్యాపేట: ప్రపంచ మానవాళి విముక్తికై కృషిచేసి ప్రపంచంలోనే తొలి సోషలిస్ట్ రాజ్యాన్ని సాధించిన మహా నాయకుడు విముక్తి ప్రదాత లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట...
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పలు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సర్వే పారదర్శకంగా చేపట్టాలని జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు,...
అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న 34 గోవులను భజరంగ్ దళ్ శ్రేణులు ములుగు పట్టుకున్నారు. సిద్దిపేట వైపు నుండి హైదారాబాద్ కి వీటిని తరలిస్తున్నట్లుగా తెలిసింది. గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.వైద్య పరీక్షల అనంతరం...
యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ఆత్మకూర్ మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ అన్నారు సోమవారం కటాక్షపూర్ అమ్మదీయా ముస్లిం జమాత్ సమితి ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ టోర్నమెంట్ పెద్దాపూర్ గ్రామంలో...
ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాల లో 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థలు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఘనంగా...
జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో శ్రీ మల్లన్న జాతరను ఆలయ నిర్వహకులు గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల...
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే ప్రక్రియను కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కార్యదర్శులకు సూచించారు. మల్యాల మండలంలో కొత్త రేషన్ కార్డ్, ఇందిరా భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన సర్వేను...
మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల సతీష్ కుమార్ సావిత్రి బాయి పూలే జాతీయ ఐకాన్ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వారిచే మహనీయురాలు...
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిను సందర్శించి మీడియాతో మాట్లాడిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. నిధులు అన్ని కొడంగల్ కేనా స్పీకర్ వికారాబాద్ అభివృద్ధి కి 4 వేల కోట్లు ఎక్కడ...
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రములో కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహన షో రూమ్ ప్రారంభించిన ఎస్సై గోవర్ధన్. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో చమురు వాడడం పెరగడంతో పర్యావరణం కలుషితం అవుతుందని...
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది కుమారస్వామి, నల్లబెల్లి మండల కన్వీనర్ చీకటి...
వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఎమ్మార్పీఎస్ రథయాత్ర ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రచార రథం మహాజన...
జిల్లాలో గ్రామ సభలకు లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలి జిల్లా...
మేడిపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని తమ సమస్యలను తెలుపుతూ 1) కోడిగుడ్లకు ప్రభుత్వం...
ఒకే శాఖ ఉద్యోగులకు వేరువేరుగా సర్వీసు రూల్సు పెట్టి, ఆర్టిజన్లకు అన్యాయం చేయడం పట్ల పెద్దపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జాంగం గ్రామంలోని దేవాలయంలో జంగు బాయి మాల స్వీకరించిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి ఈ సంగర్భంగా మాట్లాడుతూ పుష్య మాసంలో వచ్చే...
రాయికల్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసం ఇందిరా భవన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల...
ముస్తాబాద్ మండలం గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989 – 1990 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గూడెంలో మహేశ్వరి గార్డెన్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం పద్మశాలి భవన్ లో తరుణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుంగ్ పూ కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బెల్టులు, ప్రశంస...
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడలోని ఎర్నేని బాబు నివాసంలో...
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 16, 17, 18 మూడు రోజులపాటు రాత్రిపూట షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆకర్షింప...
చేవెళ్ల తాను పార్టీ మారుతున్నట్టు ఆదివారం కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తలను డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, పార్టీ మారుతున్నాను అంటూ జరుగుతున్న...
కామారెడ్డి పట్టణ విస్థరణను ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్దు చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్...
నెక్కొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించినటువంటి కీ.శే. పోరండ్ల రాజు కుటుంబ సభ్యులను. ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని...
ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని వాహనదారులకు ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్...
క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ -2025 ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆదివారం...
హిందూవుల ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో అనాది నుండి విశ్వబ్రాహ్మణ పంచదాయిలు విశేష కృషి చేస్తూన్నారని రాగి విక్రమ్ శర్మ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో పురోహిత అర్చక సంఘం...
భీమారాం మండలం LB పేట లో ఐదు లక్షల CSR నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ఎన్నికల్లో నన్ను రోడ్డు కావాలని...
: కోదాడ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రంలో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారు. శనివారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవోదయ...
సిర్పూర్ నియోజకవర్గం. కాగజ్ నగర్ డివిజన్ సిర్పూర్(టి) రేంజ్ పరిధి చింతకుంట్ల సెక్షన్ లో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న పక్షి...
చేర్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని అవినీతి రహితంగా...
కామారెడ్డి జిల్లా డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని డిసెంబర్ 7న ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం...
ఆలకుంట్ల చంద్రకళ భర్త నాగరాజు నల్లగొండ మండలం రాములబండ మహిళా రైతు తనకున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి లో వరి నాటి నీరు అందకపోవడంతో మూడు బోర్లు వేయడం వల్ల అవి నీరు...
మోతే: మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు ఒగ్గు లింగయ్య,...
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పురస్కరించుకొని మంగళారం ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్, గ్రామ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో 300 మంది పిల్లలకు పతంగులు దారము...
: రాయికల్ పట్టణంలోని 10వ వార్డులో గల అంబేద్కర్ యువసేన యూత్, అంబేద్కర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల...
కేసముద్రం మండలం లో కోరుకొండ పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ లక్ష డబ్బులు వేల గొంతుకల ప్రదర్శన గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా...
పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి మండలంలోని, చీమలపేట గ్రామంలోని కుర్మపల్లి లో మరియు బస్టాండ్ వద్ద యంగ్ స్టార్ యూత్ సభ్యులు ఇరువురు నిర్వహించిన ముగ్గుల పోటీల...
సిర్పూర్ నియోజకవర్గం. బెజ్జూర్ మండలంలోని కుంటలమానెపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుఅభినందించారు....
సిర్పూర్ నియోజకవర్గం. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చింతలమానపల్లి మండల పరిధిలోని రణ వెళ్లి గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై చింతల మానేపల్లి పోలీసులు మెరుపు దాడులునిర్వహించారు....
సిర్పూర్ టి మండలం లోనవెల్లి గ్రామంలో ఆసాo రమేష్ అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. పంట పొలంలో పనులు నిమిత్తం వెళ్తుండగా ఆకస్మాత్తుగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేయడంతో రమేష్...
పెద్దపల్లి జిల్లా. కాల్వశ్రీరాంపూర్. సంక్రాతి పండుగ రోజు ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ బోనాలు అంగరంగవైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ ను అనావైయితీ గా జరుపుకుంటారు.ఈ కార్యక్రమం లో...
మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు....
జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన *శ్రీ గోదారంగనాదుల కళ్యాణ ఉత్సవ* కార్యక్రమంలో తాళిబొట్టు పుస్తె మట్టెలు సమర్పించిన తాజా మాజీ సర్పంచ్ *దారబోయిన నరసింహ యాదవ్* నూతన వస్త్రాలు...
మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో సోమవారం ఉదయం గోధా దేవి రంగనాథస్వామిల కళ్యాణ మహోత్సవం అర్చకులు , వేద పండితులు అత్యంత వైభంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను...
గతంలో నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ లు నిలబెట్టుకున్నారని బాజపా మండల అధ్యక్షుడు కొమ్ముల...
కోదాడ: తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలగపల్లి సత్యనారాయణ అన్నారు. అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం నా భార్య...