సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి మోతే మండల పరిధి లోనీ సిరికొండ గ్రామంలో ముదిరాజ్ కాలనీ లో సైబర్ నేరాల పైన, గంజాయి,...
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. మన్మోహన్ సింగ్...
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమం లో హైదరాబాదు నగరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి.కి చెందిన జాస్తి రైతు సేవా కేంద్రం. నిర్వాహకులు....
ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బoదిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు.మంగళవారం కోదాడ మున్సిపాల్టీ పరిధిలో గల శ్రీరంగాపురంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేని అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు....
ఏసుక్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదని అన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రేమను పంచడం, మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు...
ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని,ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు...
త్వరలో జరగనున్న దురాజుపల్లి పెద్దగట్టు జాతర యొక్క పరిసరాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనిజాతర యొక్క పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే...
సూర్యాపేట:రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరవ్యాఖ్యల బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...
సూర్యాపేట: గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను లబ్ధిదారులకు పట్టాలు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని...
మోతే: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం మోతే మండల కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ...
ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో...
కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో “విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అధ్యాపకులతో ఆత్మీయ సమ్మేళనం” కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి మాట్లాడుతూ…. తల్లిదండ్రులు...
డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ అన్ని మతాల సంప్రదాయాలు, విలువలు విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రతి పండుగ...
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలోని పేదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులు బలకిష్టప్ప, గ్రామ యువజన సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులమీదుగా బ్రేక్...
కులమతాలు ఏవైనా లోక కళ్యాణమే ప్రతి ఒక్కరి అద్భుతం కావాలని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని రంగారెడ్డి కాలనీలో గల కర్మేల్ ప్రార్థన మందిరంలో...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్తమెనూను వసతిగృహాల్లో ఖచ్చితంగా పాటించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ఆదివారం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర...
తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చేవెళ్ల గ్రామాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయించిన నేపథ్యంలో చేవెళ్ల మండలంలో ఉన్న అన్ని...
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామంలో అమ్మాపురం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్బంగా సేవా ట్రస్ట్ తరుపున గ్రామ రైతన్నలు పాక వెంకన్న, గుంటుక సతీష్,...
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ నందు గణిత శాస్త్ర దినోత్సవం ను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 137 జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది...
గ్రామంలో నివాసముంటున్న మాకు సమాన హక్కులేదన్నట్లుగా మా వర్గానికి చెందిన మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికలోనికి రానివ్వకపోవడం బాధాకరమని మర్కుక్ నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు...
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు గారు ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఈయన...
వరంగల్ జిల్లానల్లబెల్లి లో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా సాగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఎంతో...
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.మంథని పట్టణానికి చెందిన...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహమ్మద్ నగర్ కు చెందిన కటికే కపిల్(28) అదృశ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన...
చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న సిల్వర్ డెల్ ప్రైవేట్ స్కూల్ బస్సు వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చేవెళ్ల మండల...
పెంచికల పేట్ మండలం లో తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడపీ రోడ్లు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని ఎస్సై,కొమురయ్య అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ జమిల్ హైమత్...
తెలంగాణ జర్నలిస్టులు అంటే చిన్నోళ్ళు కాదని కొట్లాడి తెలంగాణ తెచ్చినోళ్ళని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు. జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ అధ్యక్షుతన జరిగిన సంగారెడ్డి జిల్లా...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై దాడికి ప్రయత్నించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై వెంటనే...
పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీ డి నాగేశ్వరరావు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి...
కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఈ నెల 22న జరగే అయ్యప్ప సామూహిక మండల మహా పడిపూజ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులతో పాటు పలువురికి శనివారం అయ్యప్ప...
కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలంలోని మాగి గాయత్రి చక్కెర కర్మగారంలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ ఘనవిజయం సాధించింది. ఫ్యాక్టరీలో పనిచేసే 185 మంది కార్మికులు ఓటు...
ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి...
మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగ ఇన్స్ట్రక్టర్ లింగాల మురళి కృష్ణ విద్యార్థులకు ధ్యానం నిజజీవితంలో...
కోదాడ పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం గణిత దినోత్సవం ను నిర్వహించుకున్నారు. గణిత ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు చాలా బాగున్నాయి అని, ప్రతిభ అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ పీ...
కోదాడ పట్టణ పరిధి హుజూర్నగర్ రోడ్డు లోని సి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 26న నిర్వహించు మహా పడిపూజను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య కోరారు శనివారం ఆలయ...
బీసీ కులాల హక్కుల కోసం కోదాడ పట్టణాన్ని వేదికగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిన పిల్లుట్ల శ్రీనివాస్ సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీ...
భావితరం వారసులుగా విద్యార్థులు న్యాయ సేవలు పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ,సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీవాణి అన్నారు.శనివారం...
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిర వృద్ధ అనాధాశ్రమాన్ని సూర్యాపేట జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ చైర్మన్ .శ్రీవాణి ఆశ్రమాన్ని సందర్శించి. ఆశ్రమంలో ఉన్న వృద్ధులను పరామర్శించి...
సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మునగాల మండలానికి ఈ యాసంగి సీజన్ కి 677 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కేటాయించడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు...
మునగాల మండలం రేపాల గ్రామం లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శరణు గోషతో మార్మోగింది. 18వ పడి నారి కాయల తోకల సైదులు గురుస్వామి 21వ తారీకు ఉదయం నిర్వహించిన గణేష్ హోమం...
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం తొగరాయి గ్రామ పరిధిలో అతి ఘోర రోడ్డు ప్రమాదం. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తొగర్రాయి గ్రామానికి చెందిన తూముల నాగేశ్వర కుమారుడు తూముల గోపి...
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మండల ఏఐఎస్ఎఫ్ నాయకుల్ని స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు, చలో అసెంబ్లీ...
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మునగాల మండల ఆటో డ్రైవర్లని స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి...
కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలురు ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాము కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి...
కోదాడ పట్టణంలోని మాతా నగర్ లో శుక్రవారం ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు పాస్టర్ సుందర్ రావు కుమారుడు మాడుగుల రాహుల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట తెదేపా...
తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ...
చేర్యాల మున్సిపాలిటీ లో మున్సిఫ్ కోర్టు భవనం ప్రారంభానికి సిద్దం చెయ్యాలని జిల్లా జడ్జీ సాయీ రమాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం చేర్యాల మున్సిపాలిటీ లోనీ పాత ఎంపీడిఓ కార్యలయం లో మున్సిఫ్ కోర్టును...
అయ్యప్ప స్వాములకు అన్నదానం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల రావెళ్ల కృష్ణారావు ,మాలతి దంపతుల...
హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవాన్ని కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో సోషల్ యాక్టివిస్ట్ ఫోరం కన్వీనర్ షేక్ మునీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1927 డిసెంబర్ 19న ఆంగ్లేయులు...
నల్గొండ, వరంగల్,ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాక్టో మరియు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి...
TNR NEWS: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నారాయణపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మరికల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ...
మోతే: ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చాయి. బుధవారం మోతే మండలం సర్వారం గ్రామంలో ఇథనాల్ వ్యతిరేక...
కోదాడ మండల పరిధిలోని స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో బుధవారం కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి రాంరెడ్డి, వరలక్ష్మి ల మనవడు సుక్రుత్ ఆతార్ మొదటి పుట్టినరోజు వేడుకలను...
సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024, ఈనెల 19, 20 కోదాడ పట్టణంలో సిసిఆర్ పాఠశాల యందు నిర్వహించబడటానికి కావలసిన ఏర్పాట్లను, సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా బుధవారం నాడు సూర్యాపేట జిల్లా సైన్స్...
ఎస్సీ వర్గీకరణకై మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ దక్షిణా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్ మాదిగలు అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలో ఈనెల...
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ పాత పాడుబడ్డ క్వార్టర్స్ వద్ద పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కాగజ్నగర్ టౌన్ సీఐ పి రాజేంద్రప్రసాద్ అదేశాల మేరకు టౌన్ ఎస్ఐ ధీకొండ రమేష్ అధ్వర్యంలో దాడులు...
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట్ మండలకేంద్రం లోని కొండపల్లి గ్రామంలో ఏం ఆర్ ఓ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అంగన్వాడీ భవనం కొరకు ప్రభుత్వ స్థలము లేనందున...
కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కొండ సురేఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు హామీ ఇచ్చారు. మంగళవారం మామిడి అలా సర్పంచ్ పచ్చిమడ్ల నాగరాణి శ్రీనివాస్ గౌడ్ , ఎడ్ల బాబు...
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్,టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామ శివారు...
కోదాడ: డిసెంబర్ 19న వాహనాల వేలంపాట నిర్వహించనునట్లు కోదాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నాటు సారాయి, బెల్లం కేసుల్లో పట్టుబడి,...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు రిమ్మనగూడ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు హైద్రాబాద్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్...
కోదాడ మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్ నియామకమయ్యారు.మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన హడక్ కమిటీ అధ్యక్షులు భూలోకరావు, కర్తయ్య ఆధ్వర్యంలో బాగ్దాద్...
సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 మంగళవారం నాడు స్థానిక సి సి ఆర్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సన్నాహక...
కోదాడ లోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “సృజనకు పునాది – పుస్తకాలు” అనే అంశంపై మంగళవారం నాడు విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం...
కోదాడ మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం సుబ్బరామయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి...
కోదాడ పట్టణం 19 వ వార్డు భవాని నగర్ లోని మదిరా కృష్ణారెడ్డి వీధిలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా మట్టికి బదులుగా భవన నిర్మాణ వ్యర్థాలు, పెద్ద పెద్ద బండ రాళ్లు...
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అనంతగిరి మండలం వెంకట్రాపురం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె చుక్కయ్యను కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల కాలుకు చికిత్స...
హత్నూర మండల గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం దౌల్తాబాద్ లో జరిగింది.ఆదివారం సమావేశంలో జి సాయిలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి గ్రామాన్ని శుభ్రంగా తయారు చేస్తున్న నేటికీ...
అందోలు మండలం కన్సాన్పల్లి గ్రామంలోని దత్తాశ్రమంలో ఆదివారం ఘనంగా శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు, 34వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో ద్వజారోహణం కార్యక్రమం, పుండరీకం...
20 ఏళ్ళ క్రితం ఒకే పాఠశాలలో చదివి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం మిత్రులందరికీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగటం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత...
వివేకానంద స్పూర్తితో యువత ముందుకు సాగాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ప్రాథమిక పాఠశాల ఎదురుగా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా తన...
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆర్ వి ఆర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సాహితీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని...
ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇట్టి క్రిస్మస్ పండుగ ముందు కనగల్ మండలం గొల్లపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర సదస్సు కరపత్ర ఆవిష్కరణ ఆదివారం జిల్లాలోని టౌన్ హాల్లో ఆవిష్కరించరు. ఈనెల 21న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్ అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల...
మెట్ పల్లి-1 ఎస్ఐ గా కిరణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ చిరంజీవి నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ బదిలీపై వచ్చారు....
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి...
సంగారెడ్డి జిల్లా మంజీర నది శివారు గ్రామాలైన అల్మాయిపేట, అందోలు గ్రామాల ఒడ్డుకు మొసళ్లు సేద తీరడానికి రావడం కలకలం రేపింది. దీంతో మత్స్యకారులు, రైతులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అందోలు మండలం...
కాంగ్రెస్ నాయకుడు మాజీ వార్డ్ సభ్యుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డులో పర్యటించారు...
కామారెడ్డి జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ బిచ్కుంద సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా బిచ్కుంద మార్కెట్ యార్డులో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలకేంద్రంలో సంస్థాన్ బండాయప్ప మఠం వద్ద సోమలింగ శివాచార్య మహారాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు బండాయప్ప స్వామి పుణ్యతిథిని ఘనంగా నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్...
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని, అయోధ్యాపురం గ్రామానికి చెందిన, విశ్రాంత వైద్యులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నర్సంపేట...
కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో నేడు నిర్వహించే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మున్నూరు కాపు సోదరులు విలేకరుల సమావేశం...
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ ఫలితాలలో చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఘనపురం సుదర్శన్ గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ తెలుగు జూనియర్ లెక్చరర్ గా...
పెంచికల్ పేట్ మండలకేంద్రంలోని అగరగూడ సమీపంలోదాదాపు ఉదయం 6గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు,బోలోరే వాహనం నంబర్ టీ ఎస్ 21,టి 9592, గల వాహనం లో అక్రమంగా,8ఆవులు, 1ఎద్దును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు...
నాగార్జునసాగర్ ఎడమకాలపై గల లిఫ్ట్ ఎత్తిపోతల పథకాలలో ఎన్నో ఏళ్ల నుండి చాలీచాలని వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,...
మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా వివిధ ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని...
మీడియా స్వేచ్ఛను హరించేలా కొందరు ప్రముఖులు ప్రవర్తిస్తున్నారని, దాడి చేసి సారీ చెబితే సరిపోతుందా అని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…. సినీ ప్రముఖుల వారి...
ఆర్పీల కనీస వేతనాలు,ప్రభుత్వ గుర్తింపు కార్డు,డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు 40...
దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,...
వివిధ కేసుల్లో కోర్టుకు వెళుతున్న వారు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో కోర్టు చుట్టూ...
మద్దూర్ డిసెంబర్ 12 ( TNR NEWS ): మండల కేంద్రం లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నందు ఓపెన్ యస్ యస్ సి, ఓపెన్ ఇంటర్ ప్రావేషాలకు 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు...
మోతే: మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రజల ప్రాణాలను మంటగలిపి, పంట పొలాలను బీడి భూములుగా మార్చేఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా...
మునగాల:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించాలని, ప్రభుత్వంనామ్స్ ప్రకారం బి.పి.ఎల్. కుటుంబాలకు అర్హత కలిగినవారికి మాత్రమే గుర్తించి ఇవ్వాలని, ఈ పథకంలో ఎటువంటి మధ్యవర్తులను...
హైదరాబాద్ నగరంలో న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి...
ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెంటనే అమలు చేయాలని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు.మంగళవారం నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఎస్సీ...
తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీ పరీక్షలను కోదాడ పట్టణంలోని బాలుర హై స్కూల్ నందు గణిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మండల ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. జిల్లా...
కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇన్స్పెక్షన్ కు వచ్చిన ఐజి సత్యనారాయణ ఐపీఎస్ జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత...
కోదాడ: డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజా చైతన్య వేదిక సారధ్యంలో ఎమ్మెస్ జూనియర్ కాలేజీ ఆవరణలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వుమ్మడి రాష్ట్రంలో...