జాతీయస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపికైన చర్లపాలెం విద్యార్ధి జాటోత్ గణేష్
మహబూబాబాద్ జిల్లా,తోరూర్ మండలంలోని చర్లపాలెం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాటోత్ గణేష్ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి అండర్ 14 ఖో- ఖో పోటీలకు...
