Category : తెలంగాణ
జాతీయ స్థాయి క్రీడాకు ఎంపికైన జోయల్ శ్యామ్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ గీతాంజలి పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న జోయల్ శ్యామ్ జాతీయ స్థాయి క్రీడకు ఎంపిక కావడం జరిగింది. ఇటీవల నాగోల్ లో జరిగిన సెపక్ తక్రా అండర్...
వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం
సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను జర్మనీ దేశ పర్యాటకులు (పౌరులు ) సోమవారం సాయంత్రం సందర్శించారు. హైదరాబాద్,సిద్దిపేట మరికొన్ని ప్రాంతాల్లో వారు...
సాధారణ బదిలీల్లో భాగంగా పరిగి డిఎస్పి బదిలీ. వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.
వికారాబాద్ జిల్లా పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిని సాధారణ బదిలీలలో భాగంగా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ గౌరవ డీజీపీ డా.జితేందర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కే....
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
మండల పరిధిలోని ఊరెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కొందరు విద్యార్థులు వివిధ శాఖల అధికారులుగా...
పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
చింతల మానేపల్లి మండలం లోని గూడెం చెక్ పోస్టు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్న ఏఎస్ఐ సూర్య దాస్ కానిస్టేబుల్ వెంకటేష్ నరేష్ తమ సొంత డబ్బులతో దుప్పట్లు కొనుగోలు చేసి గూడెం గ్రామానికి...
గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధి బీసీ కాలనీలోని హాజ్రత్ గౌస్ అజామ్ దస్తగిర్ దర్గా’లోని గ్యార్మి ఉత్సవాల్లో ఆదివారం కౌన్సిలర్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక...
ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
సూర్యాపేట: ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు పరిమితమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ...
20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్ ట్రైనింగ్ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు
హైదరాబాద్, నవంబరు 17 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను సాఫ్ట్వేర్లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డమ్మీ...
టియుటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా జిల్లా వాసి…
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఊటుకూరి జానకి రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇటీవలే అదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు...
అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ
మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను...
*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*
శ్రీ ధర్మ శాస్త అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శబరినగర్ లో అన్ని మాలధారణ స్వాములకు నిర్వహిస్తున్న అన్న దానం కార్యక్రమాన్ని సూర్యాపేట డిఎస్పి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై...
గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు...
గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు
గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబ గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు కోదాడ నవంబర్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా...
వ్యవసాయ మార్కెట్ కు సెలవులు
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 18,19 తారీఖులలో అధికారులు సెలవులు ప్రకటించారు. హమాలీల ధరల విషయంలో చర్చలు జరుగుతున్నందున సెలవులు ప్రకటించారు… సీజన్ మొదలు కాకముందే రెండు నెలల ముందే హమాలీలు ధరలు...
కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి
కాకతీయ కమ సంక్షేమ సంఘం కోదాడ అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు కమ్మ కులస్తులు విద్యా ఉద్యోగ ఉపాధి వాణిజ్య వర్తక రాజకీయ రంగాల్లో రాణించి అగ్రస్థానంలో నిలవాలని కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ...
ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నారు. సిఎం సందర్శించే...
తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!
తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఈ గ్రూప్ 3 రాత పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1365 పోస్టుల...
నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్
ఆత్మకూర్ మండలంలోని నీరుకుల్లా గ్రామంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో హనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ మాట్లాడుతూ ఆదివారం రోజున నీరుకుల...
ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!
కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం...
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు...
మూడు నాలుక లతో దూడ జననం… బెజ్జుర్లో వింత ఘటన..
సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలంలో మూడు నాలుకలతో ఉన్న దూడెకు జన్మ నిచ్చింది, ఈ వింత ఘటన సిర్పూర్ నియోజకవర్గం లోని బెజ్జుర్ మండలం కేంద్రంలో ఉదయం జరిగింది. మేకల పార్వతలయాదవ్ చెందిన...
గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన మూడగాని కనకయ్య(56)ఇటీవల తాటిచెట్టుపై నుంచి కింద మృతి చెందగా,మృతుని కుటుంబాన్ని గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్ శనివారం పరామర్శించారు.నిరుపేద గీత...
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి; జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...
సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…
రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ కలిగిన సమాన హక్కులను, సమాన విలువలను, సమానత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం హరించి వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు సూర్యాపేట...
నువ్వు మంచి డాక్టర్ కావాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్ నందు మెడికో విద్యార్థిని శిగ గౌతమికి లక్ష చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్, శిగ గౌతమి గురించి పేపర్లలో వచ్చిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మానవత్వం...
రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని ఐకెపి కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి...
మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీ ఎన్నిక……..
మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోదాడ డివిజన్ కమిటీని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులు నందిగామ ఆనంద్,గౌరవ అధ్యక్షులు పులి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మాదాసు...
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ రవికుమార్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలో నియోజవర్గ ఇన్చార్జి బనాల అబ్రహం మాదిగ ఆధ్వర్యంలో...
క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..
క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆధరణ పొందినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని జిల్లా బీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాత శ్రీదేవిబార్ వద్ద మిఠాయిపొట్ల పక్కన...
మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.
డిసెంబర్ 1న హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనకు భారీ ఎత్తున మాలలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో ఛైర్మన్, జిల్లా ఇంఛార్జీ...
గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణం పై ప్లాస్టిక్ ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ -3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.విధులు నిర్వహించే అధికారులు ఉదయం 7:00 గం॥ లకు పరీక్ష...
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఎస్పీ…
ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ సూర్యాపేట రూరల్ పరిధిలో గల గాంధీనగర్ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు....
జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
నేడు,సోమవారం రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా...
గీతా కార్మికులకు అదిరిపోయే శుభవార్త..!
గీతా కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా...
వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.
మునగాల మండల పరిధిలోని నరసింహా పురం గ్రామం లో. శ్రీ కోదండరామ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా. శ్రీ కోదండ రామస్వామి సేవాసమితి సాంస్కృతిక & సామాజిక సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి
కోదాడ పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కస్పాండెంట్ పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత...
తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా...
సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!
తెలంగాణాలో కులగణన పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్యకర్తల వెంబడి ఉండి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిపిస్తామని అన్నారు. పార్టీ...
వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి
వరంగల్ నగరంలోని కి అఘోరి వచ్చి హల్చల్ చేసింది. మామునూర్ పోలీస్ స్టేషన్ వద్ద గల సమాధుల్లో పూజలు చేసింది. అక్కనుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి దేవాలయానికి చేరుకుంది. నగ్నంగా భద్రకాళి అమ్మవారి...
ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్
విద్యార్థులు 3ఏళ్ల డిగ్రీ కోర్సును రెండున్నరేళ్లలో, 4ఏళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తిచేసే అవకాశాన్ని UGC కల్పించనుంది… 2025-26 నుంచి దీన్ని అమలు చేస్తామని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు… వెనకబడిన (స్లోగా...
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి
ముస్తాబాద్ కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి...
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం
మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు...
తొర్రూర్ అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రభు కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా: ,తొర్రూర్ మండలం శివారు, మహబూబాబాద్ రోడ్డు ప్రక్కన వున్న హర హర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక వ్రతము కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని...
కార్తీక పౌర్ణమి మాసన గంగమ్మ ఆలయం లో ఘంగా పూజలు
గంభీరావుపేట మండలం లోని గజసింగవరం లోని గంగమ్మ ఆలయం లో కార్తీక పౌర్ణమి మాసన దీపాల కాంతులతో శివ గంగా భక్తులు ఘనంగా కొలిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండూరు రమాదేవి...
ఘనంగా కార్తీక దీపోత్సవం
ముస్తాబాద్ మండలంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శివ కేశవ ఆలయం అలాగే శివాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో . భక్తులు ఉదయం నుంచి స్వామివారిని...
మల్లన్న సన్నిధిలో కార్తీక పున్నమి వేడుకలు
కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పున్నమిని పురస్కరించుకుని ప్రదోషకాలం గంగరేగిచెట్టు ఆవరణలో కార్తీక దీపోత్సవంలో బాగంగా కార్తీక పౌర్ణమి శుభ పర్వని శ్రీలలితా సహస్రనామ లలితా త్రిశతీనామ శ్రీ సూక్త...
మౌనిక డబుల్ ధమాకా…! రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పేదింటి బిడ్డ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే
జోగిపేట :- ఒక్క ఉద్యోగం లభించడమే కష్టంగా ఉన్న రోజులివి. అలాంటిది ఒక పేదింటి బిడ్డ ఇటీవల జరిగిన కాంపిటేటివ్ పరీక్షల్లో రెండు ప్రభుత్వాలను సాధించింది. అందోలు మండలం నాదులాపూర్ గ్రామానికి చెందిన హేమలత,...
శివాలయ నిర్మాణానికి బీజేపీ నాయకుల విరాళాలు
చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామ శివాలయ నిర్మాణానికి శుక్రవారం చేవెళ్ల మండల బీజేపీ నాయకులు విరాళాలు అందజేశారు. మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంత్ రెడ్డి రూ.51,000, బీజేపీ సీనియర్ నాయకులు కుంచం...
భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్
మహబూబాబాద్ జిల్లా, శుక్రవారం రోజున జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్, మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల సమాపంలోని భీముని పాదం జలపాతాన్ని సందర్శించారు. ఉన్నత అధికారులతో అభివృధి పై సమావేశం...
తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కలుకోవా మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్ రావు రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి గారు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా...
పచ్చి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి
ఖరీఫ్ లో రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు ప్రభుత్వాన్ని కోరారు....
ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు
ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కులుస్తుల కార్తీక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు పలువురు పెరిక సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక కుల కళ్యాణమండపంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు...
వేనేపల్లి కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్
కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వేనేపల్లి అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మాజీ వక్ఫ్ బోర్డు...
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
తెలంగాణ రాష్ట్రంలోని జాబితాలోని మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాదిగల...
అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ శివాలయంలో భక్తి శ్రద్దలతో కార్తీక్ పౌర్ణమి పూజలు చేశారు. ప్రజలు ఉదయాన్నే లేచి పూలు, పండ్లు, టెంకాయ, నైవేద్యం తో పరమ పవిత్రమైన ఈ...
వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం
వర్గీకరణ అమలుకై మాదిగ ఉద్యోగులందరం ఐక్యంగా ఉండి పోరాడుదామని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి రమేష్ అధ్యక్షతన...
కోదాడలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు………
కార్తీక పౌర్ణమి సందర్భంగా కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం తో పాటు పలు దేవాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునుండే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ...
పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……
రోడ్డు పక్కన చిన్న చిన్న డబ్బా కోట్లు పెట్టుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బషీర్...
*ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*
సూర్యాపేట పట్టణంలోని *శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వరి దేవాలయం* లో కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి శివునికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ కుటుంబ...
గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
గిరిజన గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ జనరల్ మేనేజర్ ట్రైకార్ బి.రవికుమార్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని గిరీనగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహం భగవాన్ బిర్సా...
*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*
కార్తిక పౌర్ణమి సందర్బంగా సూర్యపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం (మం) అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా జరుగుతున్న స్వామివారి కళ్యాణ వేడుకలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి- సునీత...
29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు
మోతే: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు...
నాగర్ కర్నూలు జిల్లా…. వాటర్ ఫాల్స్ కనువిందు
అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి శివారులో నల్లమల అడవిలో వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తోంది. గతంలో కురిసిన వర్షాలతో ఇక్కడ నీటి ప్రవాహం పెరిగి చూపరులను ఆకట్టుకుంది. పచ్చని అడవి, కొండపై నుంచి జాలువారే...
సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్
ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన దివ్యాంగ సింగర్ ను కలిసిన TGSRTC ఎండీ సజ్జనార్… ‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డు కాదు… గాయకుడు...
కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే
కార్తీకమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో...
తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్ 4 ఫలితాలు విడుదల..
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గ్రూప్-4 ఫలితాలు విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపారు. 8,084 మందితో...
కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సర్వేపై ప్రభుత్వం కీలక ప్రకటన..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం రద్దు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. ఈ...
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. వీరు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది....
శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని *కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్* అన్నారు. శుక్రవారం అత్యంత మాహిమాన్వితమై, అనుకున్న కోరికలు తీర్చే పరమ పవిత్రమైన...
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి సూర్యాపేట,నల్లగొండ జిల్లాలో, శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోదాడ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే...
జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సూర్యాపేట జిల్లాలో సదర్ సమ్మేళనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. రాంబాబు అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని యాదవ కులస్తుల ప్రముఖులతో...
ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో...
విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే
రెసిడెన్షియల్ హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టినా, క్వాలిటీ లేని వస్తువులను సరఫరా చేసినా బాధ్యులతో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన...
*తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!*
తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారని, ఇదేనా ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో...
చివ్వెంల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
చివ్వెంల మండలంలో బీబీ గూడెం, ఐలాపురం లో ఐకెపి వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరగాలని కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యం...
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ
మానసిక వికలాంగుల పాఠశాలతోపాటు అంగన్వాడి పిల్లలకు గురువారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గరిడేపల్లి మురళి* ఆధ్వర్యంలో బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో...
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి చైర్మన్
మానకొండూర్: మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు గురువారం పరిశీలించారు.మానకొండూర్,దేవంపల్లి,శ్రీనివాస్ నగర్,ఈదులగట్టెపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు...
రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం
కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని...
బిచ్కుంద లో అఖిల భారతీయ సహకార వారోత్సవాలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేద్రం లోని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో అఖిల భారతీయ సహకార వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్ నాల్చార్ బాలాజీ సొసైటీ...
సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?
గరిడేపల్లి మండలం సర్వారం సహకార సంఘం పాలకవర్గాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.సహకార సంఘం పాలకవర్గం రద్దు కావడంతో పర్సన్ ఇన్చార్జిగా సబ్ రిజిస్టర్ జి కమల మెంబర్ గా నేరేడుచర్ల సహకార...
నెహ్రూ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు. స్వాతంత్ర్య సమరయోధులు, నవభారత నిర్మాత, భారత...
మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు. డిఎంహెచ్వో వెంకట రవణ డాక్టర్ నిరోషా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి ఆదేశాల మేరకు.
వికారాబాద్ జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ వెంకట రవణ, మరియు డా నిరోషా – న్ సీడీ ప్రోగ్రాం అధికారి, ఆదేశాల మేరకు.. రేణు కుమార్, జయరాం – న్ సీడీ కోఆర్డినేటర్లు, రజిత...
సర్వే ప్రక్రియలో ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి….
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లాలోని ప్రతి కుటుంబం వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం...