మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ...
విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ లు. గురువారం...
గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన...
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కోసం వైద్య సిబ్బంది మరియు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ...
కోదాడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూసాని మల్లారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్...
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దామని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్...
పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని పలువురు కోదాడ మిత్రమండలి సభ్యులు తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో మిత్రమండలి సభ్యులు ముత్తినేని సైదయ్య ఇటీవల ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా...
తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్...
సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక...
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కోసం వైద్య సిబ్బంది మరియు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ...
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ శంకర్ రావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం బాలికల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మహాత్మా...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, గాంధీ విగ్రహానికి...
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి)...
మన దేశ స్వాతంత్ర్యం సాధన కోసం పోరాడిన సమరయోధులు, అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అదనపు కలెక్టర్ డి.వేణు తెలిపారు. గురువారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ...
రాబోయే గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా...
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గురువారం తీయ జనతా పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు అయినటువంటి మల్లికార్జున కరిగే భారతదేశంలో జరుగుతున్న మహాకుంభమేళాను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ...
వరంగల్ జిల్లా నర్సంపేటలో రోజురోజుకు రాజకీయం వేడెక్కిపోతుంది. టిఆర్ఎస్ పార్టీ వాళ్లు నర్సంపేట లో పది సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి , మరియు మేనిఫెస్టోలో లేని పనులు చేశామని అన్నారు. మా హాయంలో...
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఏమ్మెల్యే కాలనిలో ఉమ్మడి మాజీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుల తుమ్మల నాగేశ్వరరావు,వారితో పాటు మాజీ సీనియర్ మంత్రివర్యులు జి.రాజేశం గౌడ్...
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆదేశానుసారము జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పలు...
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని, తొత్తినోని దొడ్డి గ్రామానికి చెందిన భార్కి భీమన్న మిర్చి బస్తాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సోమవారం మధ్యాహ్నం తనకున్న 3 ఎకరముల పొలంలో పండించిన మిర్చి...
మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి (5) సంవత్సరములు పూర్తి అయినందున పురపాలక సంఘమునకు స్పెషల్ ఆఫీసర్ గా అదనపు కలెక్టర్ సుధీర్ ని రాష్ట ప్రభుత్వం నియమించారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ వివిధ విభాగాల...
సంగారెడ్డి జిల్లా, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కంగ్టి మండల రైతులు సంప్రదాయ పంటల స్థానంలో చియా సాగు వైపు అడుగుపెడుతున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక రైతుల విజయాలను చూసి ఆకర్షితులై, చియా పంటకు మార్కెట్...
బెజ్జంకి మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన అమ్ముల మంజులకు సీఎం సహాయ నిధి కింద 40,000 చెక్కును మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థులకు షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్,...
మోడల్ స్కూల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని అన్నారు. బుధవారం టిపిటిఎఫ్ గజ్వెల్ మండల శాఖ ఆధ్వర్యంలో, మోడల్ స్కూల్, గజ్వెల్, బూరుగుపల్లి, కొడకండ్ల, ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి , కోదండరామ్...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు ఉదయం నుండి కూడవేల్లి వాగు దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ యువకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక...
గజ్వేల్ పట్టణంలో ఉన్న బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ హాస్టల్స్ సందర్శించిన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి. మాట్లాడుతూ నూతన మెనూ మొదలైన కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి గజ్వేల్...
రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన ఇద్దం నవీన్ రెడ్డి అనే యువ రైతు ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన ఇద్ధం...
జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మోదుంపల్లి లింగయ్య ఇటీవల అనారోగ్య కారణాల చేత మరణించగా,వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వారి...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.వారం నుండి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామం లోని దళిత వాడలో...
ఓదెల పెద్దపల్లి జిల్లా రామగుండం మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో ఏడవ తరగతి చదివే విద్యార్థి ఓదెల మండల కేంద్రానికి చెందిన అరకాల స్రవంతి తిరుపతి ల చిన్న కుమారుడు చదరంగంలో చిచ్చర పిడుగు...
సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాధపురం గ్రామ పరిధిలో బుధవారం ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో అప్రమత్తమైన కండక్టర్ డ్రైవర్ బస్సులో ఉన్న స్కూలు విద్యార్థులను ప్రయాణికులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకి పంపించారు,...
రోడ్డు భద్రతా మసోత్సవాల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని ప్రజ్ఞ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ ఉపయోగం పై మంగళవారం కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్...
మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ మునగాల మండల అధ్యక్షులు...
సామాజిక అంశాలు,రోడ్డు భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన పై అనంతగిరి పరిధిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, స్థానిక...
వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సరైన ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి హుజూర్నగర్...
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సంవత్సర నూతన క్యాలెండర్ ను “సూర్యాపేట జిల్లా ఆదనపు కలెక్టర్” పి . రాంబాబు ఆవిష్కరణ చేసినారు. ఈ...
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం...
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం (రాంపూర్ గ్రామపంచాయతీ సంగాయిపల్లి) గ్రామానికి చెందిన *27/01/2025 నాడు తాడెం జంగమ్మ* ఆనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందింది. గ్రామ *బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పబ్బ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీ ల పేరుతో ఎన్నో రకాల హామీలను ఇచ్చి కాలయాపన...
వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన పసునూటి స్వాతి -కళ్యాణ్ ఎన్నారై సైంటిస్ట్ దంపతులు, సైంటిస్ట్ స్వాతి పుట్టినరోజు సందర్భంగా, తమ ఆత్మీయ మిత్రుడు కర్ణకంటి రాంమూర్తి హెడ్మాస్టర్ గా విధులు...
ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నూతనకల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్...
ప్రముఖ దర్శకుడు అనిల్ రవిపుడి బాక్స్ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ హిట్స్ స్కోరింగ్ చేస్తున్నాడు మరియు ఈ తరంలో అసాధ్యమైన క్లీన్ స్లేట్ను నిర్వహించాడు. అతను బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి...
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ జనవరి 12, 2025న విడుదలై అంచనాలను మించి సంక్రాంతి సీజన్లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాబీ కొల్లి దర్శకత్వం...
మెగా డాటర్ నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. మద్రాస్ కారన్ ఈ నెల 10న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మిక్స్...
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియు డబ్ల్యూజే,ఐజేయు ) *జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల*...
బీసీ సంక్షేమ సంఘం అనుబంధ విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడిగా బొడ్డుపల్లి పవన్ నియమితులయ్యారు. సోమవారం కోదాడ పట్టణంలో సూర్యాపేట జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు నియామక పత్రాన్ని...
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు ఈనెల 30 తారీఖున పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా...
మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో...
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కురిసింది. దీంతో గ్రామాలలో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా చలికి తీవ్ర ఇబ్బందులు...
అన్ని ఔషధాలపై 20శాతం డిస్కౌంట్ తో అందించే క్రేడాస్ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని క్రేడాస్ కంపెనీ సీఈవో శైలేంద్ర కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి (పూల సెంటర్...
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 93 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తులు వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు...
సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ ఏర్పాటుచేసిన ఆత్మీయ వేడుకోలు సన్మాన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన...
రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో సిగ్నల్ జంపింగ్ మరియు స్టాప్ లైన్ క్రాసింగ్ గురించి ఎన్.హెచ్.65 సమీపంలో ఈనాడు జంక్షన్ వద్ద...
సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జునరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆరు గ్యారెంటీ ల హామీలో. భాగంగా నాలుగు పథకాలను ఆర్భాటంగా ప్రకటించి నిన్న జనవరి 26 తారీఖున లాంఛనంగా ప్రారంభించి మా గ్రామమైన తాడువాయిలో పైలట్ ప్రాజెక్టులో...
అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని...
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులకు ఎంపికైన వారికి ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు...
రాజమౌళి – మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా కోసం హీరోయిన్గా ప్రియాంక చోప్రా ఓకే అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్...
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు...
మల్యాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలను ప్రారంభించడంలో బాగంగా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు జిల్లా...
మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రాథమిక...
మేడిపల్లి మండల పరిధిలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ వసంత, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్.పి.డి.ఒ పద్మావతి, మండల పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ శ్యామ్ రాజ్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో...
.పెద్దపల్లి జిల్లా. కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయ ఆవరణలో మండల అధికారి ఎం డి వకీల్ జెండా ఎగురా వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల ఉన్నంతధికారులు. ఎస్ ఐ వెంకటేష్....
, చేవెళ్ల మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎగురవేసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం...
జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన వసతులన్నింటిని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం దివంగత మాజీ మంత్రి రాజనర్సింహ మెమోరియల్ క్రికెట్ టౌర్నమెంట్...
మండల కేంద్రంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎగురవేసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ,...
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం...
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గుడిబండ...
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్స్ వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. గత బిఆర్ఎస్ పాలనాలో నాకు మున్సిపల్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషకరం. రెండున్నర సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుచ్చి వికారాబాద్...
సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని రుద్రాపూర్ లో మరియు చింతలమనేపల్లి మండలం బాబాపూర్ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
అమ్రాబాద్ మండలం పరిధి లోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ గారికి కృతజ్ఞతలు.. ఈ గ్రామంలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి...
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని...
పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ మున్సిపల్...
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో...
కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “జాతీయ ఓటర్ల దినోత్సవం” జరుపుకోవడం జరిగింది. కళాశాల తెలుగు అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు నిర్వాహకులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో...
కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో టి యు ఎఫ్ ఐ డి సి...
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్...
రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖలో సమగ్ర మార్పులపై డిప్యూటీ సీఎం దృష్టి సారించారు. తాజాగా ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం...
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు . రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు . ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు . అమరావతికి హడ్కో...
సామరస్యానికి , ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు . ఈ మేరకు దర్గాలో సైదులు...
మునగాల :- మునగాల సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మాజీ ఎంపీటీసీ జూలకంటి విజయలక్ష్మి మాట్లాడుతూ నర్శింహులగూడెం గ్రామం లో.ఈరోజు జరిగిన గ్రామసభలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు రాలేదని రేషన్ కార్డుల...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాలు,రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ,వార్డు సభలో అధికారులకు సహకరిస్తూ దరఖాస్తులు చేసుకోవాలని మునగాల...
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునగాల మండల పరిధిలోని ఈదుల వాగు తండా...
ఈనెల 25 న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొద్దుల చెరువు...
భారతదేశంలో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు, వారి హక్కులు మరియు సమాన అవకాశాల ఆవశ్యకతపై దృష్టి సారించేందుకు మహిళా మరియు శిశు...
ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోడీ జనవరి 22.2015 న ప్రారంభించినటువంటి బేటి బచావో- బేటి పడావో స్కీం నేటికీ దశాబ్ది కాలం అవుతున్న సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పి వేణుగోపాల్ మహిళా...
వేలాలా గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన వివేక్ వెంకటస్వామి… మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలోని వేలలగ్రామంలో నిర్వహించనున్న మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్...
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్ ఇస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో జరిగిన ప్రజా పాలన...
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ మెట్ పల్లి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన గంగాసాగర్ ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. పేద రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించేలా కృషి...
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భాజపా మండల అధ్యక్షుడు కొముల రాజుపాల్ రెడ్డి అన్నారు. నూతనంగా గృహప్రవేశం చేసినటువంటి భాజపా బూత్ స్థాయి అధ్యక్షులు గుండెని భూమయ్య, మారు...
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన డి రమ్య అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందినారు కుటుంబ పరిస్థితి బాగాలేక వైద్య ఖర్చుల నిమిత్తం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వారు బుధవారం తిమ్మాపూర్...
మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 1వ,4వ,7వ,10వ,13వ,17వ,19వ,22వ,26వ వార్డులలో బుధవారం వార్డు సభలు నిర్వహించారు. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు సభలలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా...
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రా మానీకి చెందిన ఊర రవీందర్ రెడ్డి ప్రేమలత దంపతుల కుమారుడు మహేందర్ 14 ఓదెల మోడల్ స్కూల్ లో 8 తరగతి చదువుతున్నాడు గత రెండు...
పెద్దపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల పెద్దపల్లి లో ఇటీవల వివిధ తరగతుల విద్యార్థులకు నిర్వహించినటువంటి ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ...
విద్యార్థుల్లో గుణాత్మక విద్యను, అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని మండల విద్యాధికారి మహతి లక్ష్మి సూచించారు. బుధవారం మండలంలోని వడ్లూరు బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్,...