పాడి రైతుల సంక్షేమానికి కృషి…….. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం…… రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి…… కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు పాడి గేదెల
