తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అంచనా ప్రకారం, రానున్న మూడు నెలల్లో, ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో, ఉష్ణోగ్రతలు 42°C నుండి 46°C వరకు చేరుకునే అవకాశం
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్తో కూడుకుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంది వ్యాధులకు దూరంగా ఉండాలని అనేక ప్రయత్నాలు
మోతే : రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం )
పిఠాపురం : నేడు చిత్రాడ వద్ద జరిగే జనసేనపార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం మరియు విజయోత్సవ సభకు సుదూరప్రాంతాల (ఇతర ప్రాంతాల) నుండి వచ్చే వారికి స్థానిక పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరదేవస్థానం దర్శనం చేసుకొనే
సూర్యాపేట టౌన్ : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ అన్నారు. మంగళవారం23 వార్డు లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా
సూర్యాపేట టౌన్: గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తిపన్ను వన్ టైం సెటిల్ మెంట్ 90% వడ్డీ రాయితీ మున్సిపాలిటీలకు వెంటనే ప్రకటించాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాస్ సాయికుమార్ ప్రభుత్వాన్ని
సూర్యాపేట: మహిళల హక్కుల కై నిరంతరం పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమేనని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. బుధవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) ఆవిర్భావ దినోత్సవ
దేశంలోనే అత్యుత్తమంగా నిర్మాణాలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు అధికారులు అమరావతి : మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ‘జయకేతనం’గా నామకరణం ఉమ్మడిగా సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ ఉత్సవమే ఆవిర్భావ సభ ప్రవేశ ద్వారాలకు ముగ్గురు మహనీయుల పేర్లు ఇతర రాష్ట్రాల నుంచి
నిర్వహించిన జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు పిఠాపురం : ఈ నెల14 వ తేదీన 12వ జనసేన ఆవిర్భావదినోత్సవ సభ మరియు విజయఉత్సవ సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం వద్ద
పిఠాపురం : 100 పర్సంట్ స్ట్రెక్రేట్ సాధించిన పార్టీగా నిలిచిన జనసేన పార్టీ మార్చి 14వ తేదీ ఆవిర్భవ దినోత్సవం సంధర్భంగా ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ
పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో గ్రామంలో మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను దిగ్విజయంగా నిర్వహించేందుకు పిఠాపురం జనసేన పార్టీ
కాకినాడ : దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ కాకినాడ పర్యటన సందర్భంగా పౌర సంక్షేమ సంఘం రైల్వే ప్రయాణీకుల సమస్యల పై అయిదు అంశాల వినతి పత్రాన్ని అందజేసింది. పౌర సంఘం
మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత విమర్శించారు. మంగళవారం రోజు నారాయణపేట
ఇతర రాష్ట్రాల నుండి సభకు వచ్చేవారికి తగిన వసతులు కల్పించాం ఏపీ టిడ్కో చైర్మన్, జనసేన జాతీయ మీడియా ఇన్చార్జ్ వేములపాటి అజయ్ కుమార్ పిఠాపురం : ఈనెల 14వ తేదీన చిత్రాడలో జరగనున్న
పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సభా
పిఠాపురం : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భవ సభ ఈనెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఎస్బి వెంచర్స్ లో జరగనుంది. జనసేన పార్టీ నిర్వహణ
పిఠాపురం : గోదావరి తూర్పు డెల్టా డివిజన్ ఇరిగేషన్ కార్యాలయం రామచంద్రపురం నందు మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎస్.ఈ గోపినాథ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్
మూడు రోజులపాటు 24 గ్రామములను పర్యటించిన ఆవిర్భావ సభ సమన్వయకర్త పి.వి.ఎస్.ఎన్.రాజు పార్టీ శ్రేణులతో మమేకం, సభ వియజవంతం చేయాలని పిలుపు పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పిఠాపురం
కమ్యూనిస్ట్ గాంధీకి 113వ జయంతి నివాళి కాకినాడ : చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు) 113వ జయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద సివికెరావు విగ్రహానికి సామాజికవేత్త దూసర్లపూడి
◆ మహిళా సాధికారితతోనే అభివృధ్ది సాధ్యం ◆ వీరనారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి-OMIF సంస్థ ◆ భూమిక ఉమెన్ కలెక్టివ్ కో ఆర్డినేటర్స్ నాగమ్మ, పద్మ ప్రతి మహిళ ఆకాశమే హద్దుగా ఎదుగాలని
ఆలమూరు : పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, ఆవిర్భావ సభ నియోజకవర్గ సమన్వయకర్త సుంకర కృష్ణవేణి
జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో కలసి సభా ప్రాంగణం పరిశీలన పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల
కాకినాడ : రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో 33సంవత్సరాల సర్వీస్ చేసిన ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి నుండి పదహారు వందల రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తున్నదని స్థిరాస్తులు, నెలసరి ఆదాయం లేని కుటుంబాలు తల్లడిల్లుతున్న
కాకినాడ : నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగించే అవధూత కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలని కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ వ్రాసింది. నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు
ఫ్లెక్సీలు, జెండాలు కూడా తొలగిస్తాము సభా వేదిక నుంచి యువత, రైతు, మహిళ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం కాకినాడ కంట్రోల్ రూంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర
కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అంకితమివ్వాలి కాకినాడ : అన్నమయ్య ఆత్మగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్వర్గస్తులవ్వడం శ్రీవారి పరమపదానికి చేరిన అంతిమయజ్ఞంగా భోగి గణపతి పీఠం
మంత్రి నాదెండ్ల మనోహర్ కు గౌరీ నాయుడు వినతి పత్రం పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
పిఠాపురం : మార్చి 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంధర్భంగా కాకినాడ జిల్లా వైయస్సార్సిపి అధ్యక్షుడు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఎన్.విజయ్ కుమార్,గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.సమాజంలో సాధారణ ప్రజలకు చట్టాలు అంటే ఏంటో తెలియని పరిస్థితులలో గోరుతోనే పోయే పరిష్కారాలు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం గరుడ స్థాoభ ప్రాణ ప్రతిష్టపన కార్యక్రమం లో పాల్గొన్న జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య
ఎల్.ఆర్.ఎస్ కాకుండా అక్రమ లేఅవుట్ లలోని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని
కోదాడ పట్టణంలో ఉన్న ఆదిత్య స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా.. ఆదివారం స్థానిక కోదాడ పట్టణంలో ఉన్న హుజూర్ నగర్ రోడ్డు లో ఉన్న శ్రీ రస్తు ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా ప్రజలుకు ఎస్పీగా విలువైన పోలీసు సేవలు అందించిన సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు DIG గా ప్రమోషన్ పొంది వరంగల్ సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా వెలుతున్నందున ఈరోజు
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన గరినే ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా నియమితులైనట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ భాషా పండితుల ఆత్మీయ రజతోత్సవ సమావేశం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలోని బాలుర హైస్కూల్లో
పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సూర్యపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజికవేత్త రాచకొండ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో బాయ్స్ హై స్కూల్, మార్కెట్ పరిసరాలలో ప్రజలకు మైకులో మత్తు పదార్థాల
ఈనెల 9 నుండి 16 వరకు జరుగుతున్న రేపాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా నరసింహుల గూడెం కెసీఎం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఈరోజు గ్రామ సీనియర్ క్రికెట్ ప్లేయర్ మేకల రామారావు
సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం,మునగాల మండల పరిధిలోని నాన్ కెనాల్ ఆయకట్టు గ్రామాలకు వెంటనే ఎస్సారెస్పీ జలాలను విడుదలకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయంగా పేరుగాంచిన మునగాల మండల పరిధిలోని రేపాల స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఈ నెల 18 తారీకు వరకు పది రోజులపాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు
సమాజంలోని అవకాశాలను అందుకుని మహిళలు ఆదర్శవంతంగా నిలవాలని మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మునగాల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న
పంతాలు పట్టింపులతో కక్షిదారులు డబ్బు సమయాన్ని వృధా చేసుకోవద్దని రాజీమార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి సురేష్, జూనియర్ సివిల్ జడ్జీ భవ్య అన్నారు. శనివారం కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ముకుందాపురంలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఖాతాదారులను, సమాజంలో ప్రజలకు సేవ చేసే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని శనివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సంఘ మహిళా కార్యదర్శి భ్రమరాంబ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ హోదాల్లో స్థిరపడిన మహిళలకు సంఘ అభివృద్ధి కోసం
మహిళల రక్షణకు చట్టాలు ఉన్నాయని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్,జూనియర్ సివిల్ జడ్జి భవ్య లు అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్
సాహితీ సంస్థల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు విశాఖపట్టణం : రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ మరియు సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ
పిఠాపురం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని “మహిళా సాధిక సమైక్య సేవా సమితి” ఆధ్వర్యంలో “ఉత్తమ నారి శక్తి పురస్కారాలు” అందజేశారు. పట్టణంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ
పిఠాపురం : ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నా… సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు చిన్న
పిఠాపురం : శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన పిర్ల సూర్యనారాయణ అనే సూరిబాబు ఫిబ్రవరి 28వ తేదీన గుండెపోటుతో అకాలంగా మరణించారు. శనివారం ఉదయం ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
ఉచిత మెగా వైద్య శిబిరంలో వెల్లడించిన డాక్టర్ సి.హెచ్.వరలక్ష్మి పిఠాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ మహిళలకు పెద్ద పీట వేసారని వరలక్ష్మి హాస్పిటల్ అధినేత, జనసేన వీర
విద్యార్థులు కష్టపడి చదివి తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నెరవేర్చాలని ఐపీఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఓటమి విజయానికి నాంది కావాలని అంతర్జాతీయ ఐపిఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్ లో గల మైదానంలో కోదాడ ప్రీమియర్
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో
నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కోదాడ పట్టణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టౌన్ బ్రాంచ్ మేనేజర్ కారిలాల్ పటేల్ అన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా
సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె. నరసింహను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సన్ ప్రీత్ సింగ్ డీఐజీగా ప్రమోషన్ రావడంతో వరంగల్
పిఠాపురం : పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయాల కన్వీనర్ల కో-అర్డినేటర్, అర్బన్ సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయం,
కాకినాడ : వేసవిలో అధికంగా వుండే గృహవిద్యుత్ వాడకాన్ని సంపద సృష్టికి ఆసరాగా చేసుకుని గృహ విద్యుత్ వినియోగదారులపై రాయితీలు ప్రకటిస్తూ అదనపు లోడ్ భారాలు మోపడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.
నేడు మాజీ ఎమ్మెల్యే పెండెం జనసేన పార్టీ తీర్థం ముహుర్తం ఖరారు… తన అనుచర వర్గంతో భారీ ర్యాలీగా మంగళగిరికి పయనం పిఠాపురం : పిఠాపురం ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఈ ఊరి
పిఠాపురం : శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు
పిఠాపురం : పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో
కోదాడ ప్రీమియర్ లీగ్ 2 ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీలు కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం బైపాస్ రోడ్ లో గల మైదానంలో గత 3 రోజుల నుంచి హోరహోరిగా
పేదలకు ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో
విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్లేట్ ది స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్ నాధ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో
రఘు మృతి తీరని లోటు అని సొంత తమ్ముడిని కోల్పోయానని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అన్నారు. బుధవారం రఘు దశదినకర్మలో పాల్గొని రఘు చిత్రపటానికి ఎలక్ట్రానిక్@ ప్రింట్
కోదాడలో ఇంటర్ పరీక్షలు ప్రశాతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటల వరకు పరీక్ష జరగగా.. విద్యార్థులను గంట ముందు నుంచే అంటే
ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సహకారం అందించి అండగా ఉంటున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. బుధవారం బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం వద్ద నిరుపేద
పరాయి మగాడి కోసం..పరాయి స్త్రీ కోసం… రాత్రికి రాత్రే రక్త చరిత్ర.. నా అనుకున్న వాళ్లే నరకం చూపిస్తు చంపేస్తున్నారు…మద్యానికి బానిస అయిన కొడుకు కన్న తల్లినే చంపేశాడు…కేవలం 5రూపాయల కోసం
పిఠాపురం : శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్
సమాజంలో ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నమ్మాది వెంకటేశ్వర్లుకొలిశెట్టి యాదగిరి రావులు అన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో మునగాల
కోదాడ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా సుదీర్ఘకాలం పనిచేసి బదిలీపై వెళ్లిన శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం కోదాడకు వచ్చారు.ఈ
మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం అగ్గి తెగులు,కంపునల్లి, సుడిదోమ గుర్తించడం జరిగింది.దీనికి
మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం అగ్గి తెగులు,కంపునల్లి, సుడిదోమ గుర్తించడం జరిగింది.దీనికి
నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని జెడ్పీ సీఈవో మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని కృష్ణానగర్, గణపవరం, గ్రామాల్లో నర్సరీని
విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేసి అనంతరం
జిల్లాల విభజనలో ప్రభుత్వాసుపత్రిని వికేంద్రీకరణ చేయకపోవడం వలన రోగుల అవస్థలు ఎక్కువయ్యాయి పౌరసంక్షేమ సంఘం కాకినాడ : మూడేళ్ల క్రిందట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజన చేసి పరిపాలనా వికేంద్రీకరణ
పిఠాపురం : నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్
పిఠాపురం : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయా క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం వారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సిఎఫ్ఓ సిహెచ్.రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ సినిమా ‘డ్రాగన్’ హిట్ టాక్ ను సంపాదించుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయింది. ఈ చిత్రం
లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ వసూళ్లతో అదరగొట్టిన చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి అలాగే వెంకీ మామ కలయికలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం
ప్రఖ్యాత పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ అయిన మైథ్రీ మూవీ మేకర్స్ తన రాబోయే కాన్సెప్ట్-సెంట్రిక్ ఫిల్మ్ ‘8 వసంతలు’ తో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఫనింద్ర నార్సెట్టి దర్శకత్వం వహించిన ఈ
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు
కవిత్వం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భావాలను బయటకు చూపిస్తుంది, లోలోపల మరుగుతున్న జ్ఞాపకాలకు ఊరటనిస్తుంది, ఉద్వేగాన్ని, నిశ్చలత్వాన్ని, నిడారంబరతను, నవ్వుల వెనుక దాగున్న తూటాలను బయటకు చూపిస్తుంది, కవ్విస్తుంది, కన్నీటిలో ముంచేస్తుంది, మృదువుగా మందలిస్తుంది, కఠినంగా
పిఠాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం నియోజవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ అయ్యారు. సోమవారం మంగళగిరిలోని జనసేన
“తకిట తదిమి తందాన”తో అరంగేట్రం చేసిన ఖమ్మం చిన్నది ప్రియ కొమ్మినేని హైదరాబాద్ : చిన్నప్పటి నుంచి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. స్కూల్, కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చాలా యాక్టివ్ గా
పిఠాపురం : సోమవారం పిఠాపురం పట్టణంలోని రాజావారి కోటలో వున్న జై సంతోషిమాత ఆలయం వద్ద చిత్రాడ గ్రామానికి చెందిన పచ్చాల తాతారావు ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన రియాన్స్ క్లినిక్ ఉచిత మెగా వైద్య
కాకినాడ :159 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన కాకినాడ పురపాలక పూర్వ సమావేశ మందిరం నేడు డంపింగ్ యార్డ్ తరహాగా బూత్ బంగ్లాగా మారిపోయిందని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శతాధిక సంవత్సరాల
పిఠాపురం : స్థానిక సీతయ్యగారితోటలో గల ఆదిత్య పాఠశాలలో కన్నుల పండుగగా ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) – 2025 అకాడమిక్ ఉత్సవాలు నిర్వహించారు. తెలుగు నుండి సోషల్ వరకు అన్నీ సబ్జెక్టుల వారీగా వినూత్న అంశాలను
కోదాడ పట్టణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డులో గల గ్రౌండ్లో కోదాడ
ఎలక్ట్రానిక్ మీడియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జర్నలిస్టు పడిశాల రఘు మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రఘు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 38 డిగ్రీల ఎండ నమోదవుతుంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి
సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మండల ముస్లిం సోదర సోదరీమణులకు ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో రంజాన్
అయితే, విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ఈ అయిదు అంశాలపైన దృష్టి పెట్టాలి. విజయానికి ఈ అయిదు మెట్లు. ఈ అయిదడుగులు దాటితే విజయం
కాకినాడ : ఏడుకొండల స్వామి ఆరాధకులు గోవింద గోవిందా అంటూ అలిపిరి నుండి కాలినడకన తిరువేంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి స్వయంభు భోగి
కాకినాడ : మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ వాసం శెట్టి ప్రసన్న కుమార్ (35)కు వివేకా
పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన పీతల సత్యనారాయణ గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో తరించి 30 సంవత్సరాలు సర్వే డిపార్టుమెంటులో విశిష్ఠ సేవలందించి, వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ