పోలీసు అందిస్తున్న సేవల పై ప్రజలు వారి అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చినది అని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్
ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూచించారు.నిర్లక్ష్యం,
తెలంగాణ సాయుధం రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి
మునగాల మండల పరిధిలోని పరిధిలోని బరకత్ గూడెం గ్రామంలో ఫిబ్రవరి 7 తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల సంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కళానేతల ప్రచార రథయాత్ర తెలంగాణలో
రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని గణపవరం క్రాస్ వద్ద బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ ఆధ్వర్యంలో బుధవారం కోదాడలో మాదిగల చైతన్య యాత్ర ఫిబ్రవరి 7న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే ఎస్సీ వర్గీకరణ అమలకై జరిగే
మునగాల మండల పరిధిలోని పరిధిలోని బరకత్ గూడెం గ్రామంలో ఫిబ్రవరి 7 తేదీన హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల సంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కళానేతల ప్రచార రథయాత్ర తెలంగాణలో
మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములను గతంలో ఇందిరమ్మ ఇళ్ల కు కేటాయించిన మిగిలిన ఖాళీ స్థలాలను గుర్తించి మరియు గ్రామ కంఠం భూములను సర్వే చేయించి అర్హులైన వారికి
తెలంగాణ సాయుధం రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి
మోతె మండల కేంద్రంలో2025 సంవత్సర ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన కాంగ్రెస్ పార్టీ మోతె మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారు.అనంతరం వారు మాట్లాడుతూ. సాంకేతికతను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు వార్తలు
పతంగులు ఎగరవేయడానికి వాడే చైనా మాంజా వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలిపినారు.సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు, పెద్దలు
ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈనెల 11న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మేధావుల సంఘీభావ సభను విజయవంతం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల పరిధిలోని నల్లబండగూడెం వద్ద గల అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్ట్ వద్ద వాహనదారులకు డ్రైవర్లకు వినూత్న పద్ధతిలో నియమాలను పాటించాలంటూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో
ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎన్నికల యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి……. ఉపాధ్యాయ విద్యారంగా సామాజిక సమస్యలపై శాసనమండలిలో నిరంతరం పోరాటమే తన ఎజెండా అని ఖమ్మం,వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల
రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం నుండి తమను కాపాడాలని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర,లక్ష్మీపురం కాలనీ ప్రజలు మంగళవారం సూర్యపేట జిల్లా కలెక్టర్, నల్గొండ పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం
కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండో రోజు “హెల్ప్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల
తెలంగాణ రాష్ట్ర సైకాలజిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారు గుండ్ల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన మంగళవారం తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సైకాలజిస్టుల సమావేశంలో
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఉన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీలోని, MLC పాయింట్ వద్ద, సివిల్ సప్లై హమాలి కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, గత ఏడు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పెంచిన
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వవిద్యాసంస్థల బలోపేతం కోసం అటు శాసనమండలిలో మరియు బయట శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు, 2025 మార్చి నెలలో నల్లగొండ
తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జీవిత బీమా అభివృద్ధి అధికారి జింజిరాల సైదులు అన్నారు. మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పోస్ట్
ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు. అయితే, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు
కోదాడ మండల పరిధిలోని గుడిబండ ఉర్సులో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడిబండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులతో వచ్చిన ఓ బాలుడు కోనేరు వద్ద
మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి. ఈ
కోదాడ కోదాడ పట్టణంలోని బాపూజీ శాఖా గ్రంధాలయానికి జిల్లా గ్రంధాలయ సంస్థ నిధుల నుండి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. సోమవారం మరమ్మతు పనులను ఆయన
అనంతగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహస్తున్న హెడ్ కానిస్టేబుల్ కందికొండ శ్రీను ఇటీవల అనంతగిరి- కోదాడ రహదారి మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై హెడ్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పట్టణంలో మెరుగైన చికిత్స పొందుతున్న
కోదాడ పబ్లిక్ క్లబ్ కు ఇటీవల ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నికయింది. కాగా ఈరోజు సోమవారం ఎన్నికల అధికారి ఎస్ ఆర్ కె మూర్తి అధ్యక్షులు గాయం పట్టాభి రెడ్డి, కార్యదర్శి బొల్లు రాంబాబు
కోదాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ నుండి వచ్చిన నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ లో కోదాడ డివిజన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు
కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు “హెల్ప్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన
నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి భవ్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కే
మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కార్మికులు సోమవారం మున్సిపల్ కమిషనర్ రమాదేవి నీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాన సమస్యలను వారి దృష్టికి
మెప్మా విభాగంలో పనిచేస్తున్న మహిళలు పట్టణంలో అట్టడుగునా ఉండే పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని మండలా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు.
కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కోదాడ పండ్ల వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ
కోదాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ నుండి వచ్చిన నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ లో కోదాడ డివిజన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు
విద్యా సంస్థలు సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోదాడ పట్టణ పరిధిలోని దుర్గా పురంలో మదీనా తుల్ ఉలూం మదర్స స్వర్ణోత్సవాల
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.సోమవారం బిచ్కుంద మరియు మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ కార్యాలయంలో
చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా చేయాలని చేర్యాల పట్టణ, చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాల చెందిన ప్రజలు,నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్లతో ర్యాలీగా వెళ్ళి సిద్దిపేట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి రైతుకి ఎకరానికి
జగిత్యాల రూరల్ మండల్ పరిధిలోని టి ఆర్ నగర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జెల్ల రవీందర్ ఆధ్వర్యంలో గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ
రాయికల్ పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం పలు మండలాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పలు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుంది. పొగ మంచు
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం పలు మండలాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పలు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుంది. పొగ మంచు
బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన పొనుగోటి రంగాను ఎంపిక చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని జారీ
మోతే: ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మోతే మండలానికి వచ్చిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్
సూర్యాపేట టౌన్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో జరిగిన సిపిఎం పార్టీ వన్
క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ను ఆదివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనతి కాలములోనే క్యాపిటల్
దళిత ప్రధానోపాధ్యాయులు రాములుపై దాడి చెసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఉపాధ్యాయ,దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. శనివారం నాడు లకిడకపూల్ లోని శాంతి చక్ర ఆడిటోరియం లో బహుజన టీచర్స్ అసోసియేషన్
కేబినెట్ సమావేశంలో కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హమీలు అమలుచేసే విధంగా నిర్ణయాలు తిసుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన గజ్వేల్ లో విలేకరుల
గజ్వేల్ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు పరిశీలన పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కుకునూరుపల్లి మండల విద్యాశాఖ అధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని మేదిని పూర్, రాముని పల్లి,
హత్నూర మండలం సిరిపురం గ్రామం లో ఎమ్ ఎన్ ఆర్ ఆసుపత్రి సౌజన్యంతో మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు శనివారం నిర్వహించారు. మేడ్వాన్ డైరెక్టర్ హెచ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని
మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంకు కార్యనిర్వాహణ అధికారిగా కే. వినోద్ నియమించినట్లు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ ఉత్తర్వులో తెలిపారు.గతంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ
విద్యార్థుల్లోని విద్యా నైపుణ్యాల పరిశీలన శనివారం తిప్పర్తి మోడల్ స్కూల్ నందు పానెల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించారు ఉపాధ్యాయులు విద్యను బోధించే విధానం , విద్యార్థుల మార్కుల రికార్డులను
నల్గొండ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి విద్యార్థి సాయికుమార్ రవాణా మరియు సమాచార రంగం ఉప అంశంలో రూపొందించిన స్లీప్ అలెర్ట్ అలారం ప్రదర్శన కు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ రేషన్ డీలర్ తరఫున కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి గజ్వేల్ డివిజన్ ఆర్ డీ ఓ చంద్రకళ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివారు పెద్ద తండా కు చెందిన అజ్మీర వసంత, వయస్సు 32,సం ప్రైవేట్ జాబ్ చేస్తున్నది .వసంత కు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఏ సంబంధం
ఆదేశాల మేరకు దహేగాం మండలము ఇట్యాలా గ్రామం శివారు లో ఉన్నా దగ్గర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారి పై దాడిచేసి అందులో దొరికిన వరిని పట్టుకొని విచారించగ వారి వివరాలు బొట్లకుంట. అర్జాయ
రాయికల్ మండలం రామాజీపేట వెలమ సంక్షేమ మండలి సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్లో శనివారం కలిశారు. ఈసందర్భంగా రామాజీపేట గ్రామంలో వెలమ సంక్షేమ సంఘం సొంత భవన
సామజిక రాజకీయ ఆర్థిక అసమానతలకు విరుగుడు విద్య మాత్రమే నని కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు kvps జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డికొమురయ్య భవనంలో
బెజ్జుర్ మండలంలోని హెటీ గూడ గ్రామ సమీపన దట్టమైన అటవీ ప్రాంతంలో మణుక దేవాలయం వద్ద చేతి పంపు (బోరింగ్) చెడిపోయి 2 నెలలు గడుస్తున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడడం లేదు.
నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 300 మంది కాలేజీ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ధర్నా చేసిన తర్వాత ఆర్డీవో అశోక్ రెడ్డికి 8 డిమాండ్లతో
భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రి బాయి ఫూలే ఆమె 194వ
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన సాన్విక అనారోగ్యానికి గురవగాశుక్రవారం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయని ద్వారా వైద్య చికిత్స కోసం రెండున్నర లక్షల రూపాయలు మంజూరు చేయగ, ఎల్ఓసి పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్
మెట్ పల్లి మండలం వెంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయ్ పూలె జయంతి పురస్కరించుకొని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమము లొ బ్లాక్ కాంగ్రెస్
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో శ్రీనివాస్ ద్వారా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే చట్టబద్ధమైన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిందని, అయితే నేటికీ అతీ గతీలేదని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల
మండలం లో నేడు సావిత్రి బాయ్ ఫూలే 194వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. .అనంతరం వారు మాట్లాడుతూ, సావిత్రి హాయ్ ఫూలే భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సేవలందించి,
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయీనీలను మండల కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన నేతల పలువురు శుక్రవారం శాలువాతో సన్మానించారు. అంతకుముందు వారు సావిత్రిబాయి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు. ఈ కార్యక్రమంలో ములుగు మండల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గజ్వేల్
మహాత్మ జ్యోతిబా ఫూలే సతీమణి, బాలిక విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
మండలం లోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో సావిత్రీబాయి పులే జయంతి సందర్భముగా జాతీయ మహిళా ఉపాద్యాయ దినోత్సవము ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పటానికి పూలమాల వేసి ఆమె జీవితం విద్యార్థులకు
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సమాజంలో
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ గా ఓయూ ప్రొఫెసర్ నారా కిషోర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలో కొనసాగుతున్న మేజర్ పంచాయితీ బతికేపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బతికేపల్లి మండల సాధనసమితి ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం
మునగాల మండల కేంద్రంలోని రామలింగేశ్వర దేవాలయానికి మునగాల గ్రామ మాజీ సర్పంచ్ దేవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె -అల్లుడు గజ్జెల అనూష-సంతోష్ రెడ్డి స్వామి వారి ఊరేగింపుకు రథం చేపించుటకు లక్ష రూపాయలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ కు మునగాల మండల తహిసిల్దార్ వలిగొండ ఆంజనేయులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాల నందు శుక్రవారం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ గవిని ఆంజనేయులు తెలిపారు ఈ
కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో మహిళల అభ్యున్నతి కోసం, విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతి
సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గుండెపంగు
మోతే: ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మోతే మండలం మండలం రావి పహాడ్ గ్రామంలో ఇథనాల్
సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎస్.కె దస్తగిరి అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అనేక
హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇక నుంచి నెలనెలా జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ
కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం లో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మికంగా, సామాజికంగా విరాజిలుతున్న మదీనా తుల్ ఉలుమ్ మదర్సా స్వర్ణోత్సవాలను జనవరి 4,5 తేదీల్లో జయప్రదం చేయాలని విద్యాసంస్థ వ్యవస్థాపకులు మౌలానా అబ్దుల్
కోదాడలో కబడ్డీ క్రీడకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఖాజా భాయ్ ఆశయాలను నేటి యువత సాధించాలని రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ మహబూబ్ జాని, బషీర్ లు అన్నారు.
ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. గత కొన్ని రోజుల క్రితం గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించటం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ పాఠశాలలో
కోదాడ పట్టణంలోని 13, 14 వార్డులకు చెందిన నయనగర్ వాసులు బుధవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తమ్మరలోని మామిడి తోటలో ఘనంగా నిర్వహించారు. నిత్యం వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ తీరిక లేకుండా గడిపే వారంతా
రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత అని టిపిసిసి చైర్మన్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ లు అన్నారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండరు, డైరీ ని ఎమ్మెల్యే
సుధా బ్యాంకు 2025 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ను బుధవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుధా బ్యాంకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
అసలే పేదరికం. అనుకోని రోడ్డు ప్రమాదం పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి రూ.6లక్షల రూపాయలు ఖర్చు చేస్తేనే ప్రాణాలు దక్కే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో వారు
మునగాల మండల ప్రజలకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ సోమవారం మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు ముందస్తుగా ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ
సూర్యాపేట:రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరవ్యాఖ్యల బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ,
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు పాడి గేదెల
ప్రజల భాగస్వామ్యతోనే నేరాలను అరికట్టవచ్చని, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు.సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా పోలీసు
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి జీవో నెంబర్ 902 ద్వారా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము సోమవారం జీవో జారీ చేసింది.ఈ మేరకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
ఇటీవల కాలంలో అందరికీ ఆరోగ్యం వైపు స్పృహ పెరిగింది . తినే ప్రతి దాని గురించి తెలుసుకుని మరీ తింటున్నారు. రోగాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే వాటిని ఎంచుకుంటున్నారు. సూర్యాపేట
హమాలి కార్మికుల కొరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు హమాలి కార్మికులందరూ
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లిలో వెలిసిన భక్తుల పాలిట కొంగు బంగారం కొరమీసాల కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు,వధువులు మేడలాదేవి,కేతమ్మదేవి తరపున మహాదేవుని వంశస్తులు పాల్గొని